Home » Author »bheemraj
తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు మధు కుమార్, రవీందర్ రెడ్డి తదితరులు కరీంనగర్ లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ను కలిశారు. సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
విద్యుత్ సంస్థలలో పనిచేసే ఆర్టిజన్లకు కూడా కార్మిక సంఘాల అభ్యర్ధనల మేరకు సహేతుకమైన వేతన సవరణ ఇచ్చామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు బాధ్యులైన వారిని ఉపేక్షించబోమని వెల్లడించారు.
హైకోర్టు ఉత్తర్వులు దర్యాప్తుకు హాని కలిగిస్తాయని వెల్లడించారు. దర్యాప్తు చేయబడిన వ్యక్తికి రాతపూర్వక, ప్రింట్ రూపంలో ప్రశ్నలు ఉండాలని చెప్పడానికి ఎటువంటి అధికారం లేదని స్పష్టం చేసింది.
ఏఈ పేపర్ ద్వారా రూ.31 లక్షలు కలెక్ట్ చేశారని వెల్లడించింది. అన్ని పేపర్ లు కలిపి రూ.42 లక్షలు లావాదేవీలు జరిగినట్లు తెలిపింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న దీక్షలు 802 రోజులకు చేరుకున్నాయి. కూర్మన్నపాలేం శిభిరానికి వచ్చి కేఎ పాల్ సంఘీభావం తెలిపారు.
తక్షణమే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ పక్షాన రైతులకు పరిహారం అందేదాకా పోరాడతామని చెప్పారు.
కొడుకు మృతి చెందిన వార్త తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఫిలిప్పీన్స్ దేశం నుండి స్వస్థలానికి మృతదేహాన్ని తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.
ఏదైతే టీటీడీ వెబ్ సైట్ ఉంటుందో అదే తరహాలో స్వల్ప మార్పులతో భక్తులను నమ్మించే విధంగా నకిలీ వెబ్ సైట్లను సృష్టించి భక్తుల నుంచి లక్షలాది రూపాయలను కొల్లగొడుతున్నారు.
రాహుల్ గాంధీకి శిక్ష పడితే బీఆర్ఎస్ చీకటి రోజు అంటూ మాట్లాడిందన్నారు. ధీరుడు, వీరుడు కన్నీరు పెట్టరని.. ఇదేం సంస్కృతో అర్థం కాలేదని చెప్పారు.
ట్రంక్ పెట్టెల తాళాలను అధికారులు పగులకొట్టారు. ట్రంక్ పెట్టేలా తాళాల కీస్ లేకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ధర్మపురి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తాళాలును అధికారులు పగలగొట్టారు.
వీరసింహారెడ్డి ఆడియో ఫంక్షన్ కి ఒంగోలులో పర్మిషన్ వస్తే ఆ సినిమాకి తాను పెట్టుబడి పెట్టినట్లు అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఏ సినిమాకైనా తాను, తన వియ్యంకుడు పెట్టుబడి పెట్టానని నిరూపిస్తే రాజకియాల నుంచి తప్పుకుంటానని చెప్పారు.
యువతి చేతులు, కాళ్లపై గాయాలు అయ్యాయి. యువతిని చికిత్స కోసం తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు.
చంద్రబాబు రూ.5లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని జగన్ కు అప్పగిస్తే ఆయన మరో రూ.4లక్షల కోట్లు అప్పు చేశారని పేర్కొన్నారు. తాను సీఎం అయితే అమరావతిలో ఆపేసిన భవానాలన్నింటినీ ఏడాదిలో నిర్మిస్తానని చెప్పారు.
హైకోర్ట్ ఆదేశాలతో ఎన్నికల అధికారులు డాక్యుమెంట్లు స్కానింగ్ చేసి నివేదిక ఇవ్వనున్నారు. ఎన్నికల అబ్జర్వర్ అవినాష్ కుమార్ స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్నారు.
ఆదివారం సాయంత్రం 5గంలకు అమిత్ షా ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు. సాయంత్రం 6గంలకు చేవెళ్ల విజయసంకల్ప సభలో బీజేపీ అగ్రనేత అమిత్ షా పాల్గొననున్నారు.
ఆనవాయితీ ప్రకారం స్వామి వారికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించామని తెలిపారు. స్వామివారి చందనోత్సవానికి వచ్చే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
ఏప్రిల్ 12వ తేదీన పెళ్లి విషయంలో నాజ్, వినీత్ లు గొడవ పడ్డారు. ఈ క్రమంలో వినీత్.. నాజ్ గొంతు నొక్కి హత్య చేశారు.
బీజేపీకి మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పినా మారలేదన్నారు. ఈటెల రాజేందర్ తన రాజకీయ అనుభవాన్ని ఇలాంటి విమర్శలకు ఉపయోగిస్తున్నారని ఎద్దేవా చేశారు.
సివిల్ ఉద్యోగాలకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఐటీ అండ్ సీవో ఉద్యోగాలకు మధ్యాహం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
గత కొన్ని దశాబ్దాలుగా బాలాఘాట్ లో మావోయిస్టులు క్రియాశీలక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడ శాంతి భద్రతలను కాపాడటం పోలీసులకు సమస్యగా మారింది. దీంతో మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతంలో తరచూ తనిఖీ నిర్వహిస్తున్నారు.