Home » Author »bheemraj
స్వల్పంగా కరోనా లక్షణాలతో రాజ్ నాథ్ సింగ్ బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. వైద్యుల బృందం ఆయనను పరీక్షించిందని, వారి సూచన మేరకు ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఈ బడ్జెట్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఒక్క కల్యాణలక్ష్మి కోసమే ప్రభుత్వం రూ.2000 కోట్లు కేటాయించింది. ఆ మొత్తాన్ని ఒకే పద్దులో ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది.
ఇప్పటివరకు 4.47 కోట్ల కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి 5.31లక్షల మంది మృతి చెందారు.
సమాచారం అందుకున్న సూరారాం ఫారెస్ట్ సెక్షన్ అధికారి, బీట్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పులి పాదముద్రల ఆనవాళ్లను అధికారులు సేకరించారు.
విశాఖ ఉక్కుపై కేసీఆర్, జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను భారత ప్రభుత్వమే నిలబెట్టగలుగుతుందన్నారు.
ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్, మెడికల్, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీని అమలు చేస్తూ 2011 సంవత్సరంలో నాటి ప్రభుత్వం జీవో 73 జారీ చేసింది.
యూకేలోని క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీలో కె.సాయి తేజస్విని రెడ్డి ఏరో నాటిక్స్, స్పేస్ మాస్టర్ డిగ్రీ ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఏప్రిల్ 11న లండన్ లోని బ్రైటన్ బీచ్ కు వెళ్లింది.
సంఘటన జరిగిన సమయంలో వందలాది మంది పేదలు కార్యక్రమంలో గుమిగూడారు. ఆర్థిక సాయం తీసుకోవడానికి భారీగా జనం ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది.
ప్రభుత్వ పెద్దల ప్రోద్బలం లేకుండా ఇలా జరగడం అసాధ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్పీఎస్సీ పూర్తి విశ్వసనీయతను కోల్పోయిందని చెప్పారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వ హయాంలో నియమించిన సిట్ పనితీరు నమ్మశక్యంగా ల�
10 శాతం రిజర్వేషన్లు కట్ చేసి స్థానిక సంస్థల్లో 16,500 మంది బీసీలకు పదవులు దక్కకుండా జగన్ రెడ్డి చేశారని విమర్శించారు. బీసీ నాయకత్వాన్ని దెబ్బతీయడానికి జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందన్నారు.
ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే.. అన్ని జిల్లాల అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే తన తపన అన్నారు.
1250 ఎకరాల్లో రూ.4362 కోట్లతో పోర్టు నిర్మాణం చేయనున్నామని తెలిపారు. పోర్టుతో శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రం మారనుందన్నారు. పోర్టు ద్వారా 35 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
రాజకీయంగా ఎదుర్కునే శక్తి లేక బురదజల్లే కార్యక్రమం మొదలుపెట్టారని మండిపడ్డారు. గత ఎన్నికలలోనూ ఇలాంటి ప్రచారమే చేశారని.. ఇప్పుడు అదే మొదలుపెట్టారని వెల్లడించారు. 40 ఏళ్ల న్యాయవాద, రాజకీయ చరిత్రలో అక్రమాలకు, తప్పుడు చర్యలకు తాను పాల్పడలేదన్న�
హో తెగకు చెందిన గిరిజనులు తమ పిల్లల దవడలపై దంతాలు కనిపించటం అశుభంగా భావిస్తారు. అందువల్ల కుక్కలతో పెళ్లి చేస్తే వారి నుంచి దుష్టశక్తులు పారిపోతాయని నమ్ముతారు.
చికిత్స కోసం స్నేహితులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. విద్యార్థి మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు అతడి స్నేహితులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఓ బైక్ బ్యాటరీ పేలిపోవడంతో షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు షోరూం మొత్తం వ్యాపించాయి. భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి.
తాము పర్సనల్ న్యాయ చట్టాల జోలికి వెళ్లదలుచుకోలేదని తెలిపారు. వివాహాల రకాలను వర్ణిస్తున్న స్పెషల్ మ్యారేజ్ చట్టం-1954పైనే వాదనలు వింటామని పేర్కొన్నారు.
మొదటి రెండు డోసులు కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ తీసుకున్నవారు బూస్టర్ డోస్ గా కార్బెవ్యాక్స్ ను తీసుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గతంలో అనుమతులు ఇచ్చింది.
కాల్పుల్లో చనిపోయిన దళిత విద్యార్థిని రోహ్ని మృతదేహం పక్కనే గన్ కూడా పడి ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.