Home » Author »bheemraj
అధిక ద్రవ్యోల్బణం తగ్గించేందుకు జీవన వ్యయాన్ని పెంచండి అని సూచించారు. అధిక ద్రవ్యోల్బణం పెట్టుబడులను ఆకర్షించడంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్ర పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు.
ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ సీఈవోను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. నిర్దేశించిన గుడువులోగా అటవీ పునరుద్ధరణ చర్యలను పూర్తి చేయాలని సూచించింది. దీనిని పరిశీలించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఐఐటీ బాంబేను కోరింది.
హైకోర్టు, నాంపల్లి, ఆబిడ్స్, హిమాయత్ నగర్, కోఠిలో వడగండ్ల వాన పడుతోంది. దీంతో జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ టీమ్ లను అప్రమత్తం చేసింది.
తెలంగాణలో ఇన్ని సమస్యలు ఉంటే పవన్ ఏనాడైనా మాట్లాడాడా అని నిలదీశారు. పవన్.. వీలైతే తెలంగాణ నాయకులకు బుద్ధి చెప్పండన్నారు.
చెల్పూరు సర్పంచ్ వేధింపులతో చావు బతుకుల మధ్య ఉన్న మహిళలను ఈటల ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. ఈటల జైలుకి పోయి నేరస్తుడిని మాత్రం పరామర్శించాడని విమర్శించారు.
మధ్యాహ్నం లోపు అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. అవినాశ్ రెడ్డిని మంగళవారం (ఏప్రిల్ 18)న సాయంత్రం 4 గంటలకు విచారించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.
వైఎస్ అవినాశ్ రెడ్డి పాత్ర వందకు వెయ్యి శాతం ఉంది కాబట్టే సీబీఐ ఆయన వైపుగా విచారణ కొనసాగిస్తోందని చెప్పారు. సీబీఐపై అన్యాయంగా, అక్రమంగా మాట్లాడుతున్నారని తెలిపారు.
8 ఏళ్లలో ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. హుజురాబాద్, మునుగోడు ఎన్నికల్లో ఖర్చు చేసిన వందల కోట్లు ఎక్కడివని నిలదీశారు.
ఈ పథకంలో నగదు డిపాజిట్ చేసిన సాధారణ పౌరులకు 7.1శాతం, సీనియర్ సిటిజన్లకు 7.6శాతం వడ్డీ రేటు అందిస్తోంది. ఏప్రిల్ 12 నుంచి పునరుద్ధరించిన ఎస్బీఐ అమృత్ కలశ్ స్కీమ్.. జూన్ 30వరకు అందుబాటులో ఉండనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్ నుంచి కూడా సీబీఐ వివరాలు రాబట్టాలని నిర్ణయిచింది.
స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాద ఘటన చాలా బాధాకారమని హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు.
జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ఈ పాలసీని ఏప్రిల్11న యూజీసీ నోటిఫై చేసింది. ఇక నుంచి అన్ని ఉన్నత విద్యా సంస్థలు ఈ కొత్త మార్గదర్శకాలను పాటించాలని యూజీసీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
హత్యలు జరుపుకునే సమాజంలో నేర న్యాయ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏమిటి? అని ప్రశ్నించారు. యూపీలో రూల్ ఆఫ్ లా లేదా రూల్ బై గన్? అని నిలదీశారు.
యూపీలో అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. పోలీసు అధికారులు హై అలర్ట్గా ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతలు కాపాడాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.
2021లో కరోనా సెకండ్ వేవ్ లో 30 ఏళ్ల వ్యక్తి కమలేష్ కు కరోనా వైరస్ సోకింది. అతను చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కవితక్కకు 15 కోట్ల డెలివరీ తర్వాత ఫేస్ టైంలో కేజ్రీవాల్, సత్యెేంద్ర జైన్ తో మాట్లాడిన స్క్రీన్ షాట్లను విడుదల చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చాట్ చేసిన నెంబర్లు సుఖేష్ వెల్లడించించారు.
సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం 2016 ఎప్రిల్ లో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, వినియోగంపై సంపూర్ణ నిషేధం విధించింది. అయినా రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
టీటీడీ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. విదేశీ కరెన్సీ స్వీకరించడానికి అనుమతులు వచ్చాయని తెలిపారు.
సెల్ఫీలు అంటూ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడని పేర్కొన్నారు. టీడీపీ మ్యానిఫెస్టోలో ఏమీ అమలు చేశారు? తమ మ్యానిఫెస్టోలో ఏమీ అమలు చేశామో రా చర్చిద్దామని సవాల్ చేశారు.