Home » Author »bheemraj
కాంగ్రెస్ పార్టీలోని బలహీన వర్గాల నాయకులే మునుగోడు ఎన్నికలకు ఆర్ధిక సాయం చేశారని స్పష్టం చేశారు. బలహీన వర్గాల నాయకుల శ్రమను, ఆర్థిక సాయాన్ని అవమానించేలా ఈటెల మాట్లాడారని రేవంత్ మండిపడ్డారు.
బీఆర్ఎస్తో పోరాడే తమ్ముళ్లు రేవంత్, ఈటల తమ దాడిని ఒకరిపైమరొకరు చేసుకోవడం సరికాదన్నారు. ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరమేమో అనిపిస్తుందని చెప్పారు.
మెట్టవలసలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాదిన్నర చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. చిన్నారిని నాలుగు వీధి కుక్కలు గొంతు పట్టుకొని తీసుకెళ్లడాన్ని స్థానికులు చూశారు.
పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని తెలిపారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.
ముస్లీం సోదరులకు ప్రధాని మోదీ ఈద్ ముబారక్ తెలిపారు. మన సమాజంలో సామరస్యం, కరుణ, స్ఫూర్తిని పెంపొందించాలన్నారు. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
నిందితులు రైలు తలుపుకు బయట నుంచి బోల్టు పెట్టి ప్రయాణికులు బయటకు రాకుండా చేశారని వారి నేర తీవ్రత దృష్ట్యా బెయిల్ ఇవ్వరాదంటూ గుజరాత్ ప్రభుత్వం తరపున సొలిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
టీఎస్పీఎస్పీ అదనపు కార్యదర్శిగా బీఎం సంతోష్ నియమితులయ్యారు. ఐఏఎస్ అధికారి సంతోష్ టీఎస్పీఎస్సీ పరీక్షల కంట్రోలర్ గా వ్యవహరించనున్నారు.
జగన్ పాలనలో ఒక్క పైసా అవినీతి జరిగినట్లు నిరూపించగలవా..? అని సవాల్ చేశారు. కుల రాజకీయాలు చేసే మూర్కుడు చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
యంత్రాంగంలో సరైన విధానాలను అమలు చేయడం ద్వారా సమర్థత గణనీయంగా పెరుగుతుందని, దీనివల్ల లీకేజీలు అరికట్టడమే కాకుండా పన్ను చెల్లింపుదారులకు చక్కటి సేవలు అందుతాయని, తద్వారా ఆదాయాలు పెరుగుతాయని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఐదేళ్ల పాలనలో ఒక్క జాబ్ ఇవ్వలేదు.. మళ్ళీ ఇప్పుడు జాబ్ ఇస్తాను అంటున్నాడు అని పేర్కొన్నారు. ప్రజల్ని మరోసారి వంచన చెయ్యాలని చంద్రబాబు చూస్తున్నాడని చెప్పారు.
ఆర్టీఐ కింద అధికారులు సమాచారం ఇవ్వటం లేదన్నారు. సింగరేణిలో మూడు మైన్స్ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన మాట వాస్తవమని చెప్పారు.
ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటనపై పోలీసుల విచారణ జరుగుతుందని.. అందులో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు.
ఈ కాల్పుల్లో అక్కడే ఉన్న స్థానిక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆమెను వెంటనే ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
బాలుడు గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లినట్లుగా బాధిత బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అదృశ్యమై 24 గంటలు కాకముందే సమీపంలోని నాలాలో బాలుడు మృతదేహాన్ని స్థానికులు గమనించారు.
తెల్ల పులి మీరా 2013లో ఇదే జూ పార్క్ లో జన్మించదని వెల్లడించారు. పదేళ్లల్లో అది మూడు సార్లు పిల్లలకు జన్మనిచ్చిందని పేర్కొన్నారు.
ఇప్పటికే ఇద్దరు కీలక నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరిక దాదాపు ఖాయం అయింది. బీఆర్ఎస్ లో టిక్కెట్ దక్కని నేతలు, బీజేపీలోకి వెళ్లి అసంతృప్తిగా ఉన్న వారిపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.
అర్హులైన అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తమకు దగ్గర్లోని పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు.
ఏదైనా కరెప్షన్ లేని వ్యక్తులకు టిక్కెట్ ఇవ్వడం మంచిదని సూచించారు. కొత్తవాళ్లకు అని కాదు.. కరెప్షన్ లేని వ్యక్తులకు టిక్కెట్లివ్వాలని కోరారు. కన్నాకు ఎక్కడ టిక్కెట్ ఇచ్చినా గెలుస్తారు.. తామంతా సపోర్ట్ చేస్తామని వెల్లడించారు.
జగన్ పచ్చి అబద్దాలకోరని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీఎంకు చెందిన మరో బాబాయ్ ని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.
ప్రేమించిన యువకుడితోనే జీవితం పంచుకోవాలని భావించిన శ్వేత ఇటీవల ఇంటి నుంచి పారిపోయారు. విజయవాడ సత్యనారాయణపురం పీఎస్ పరిధిలోని హుజూర్ నగర్ లో నవీన్ ఇంటికి వెళ్లి పోయింది.