Home » Author »bheemraj
2019 జూన్ 27న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు. అయితే, ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ గతంలో సుప్రీంకోర్టు, తెలంగాణా కోర్టును ఆశ్రయించింది.
ఓ భూమి కొనుగోలు విషయంలో సాంబయ్య మధ్యవర్తిగా ఉన్నాడు. మధ్యవర్తిగా ఉన్న సందర్భంలో గోపీకృష్ణ అదనపు లాభం రావాలని, ఆ లాభం రాకపోతే నువ్వే భరించాలని చెప్పడంతో సాంబయ్య దాదాపు 6లక్షల రూపాయలు వ్యక్తిగతంగా చెల్లించినట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్న తర్వాత వినయ్ కుమార్ కు డబ్బులు పూర్తిగా ఇవ్వకుండా మోసం చేశాడు. దీంతో తనకు అన్యాయం జరిగిందని, తాను మోసపోయానని గ్రహించిన వినయ్ కుమార్ పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ రాకెట్ వ్యవహారం అంతా వెలుగు చూసింది.
వాతావరణంలో నెలకొని ఉన్న అనిశ్చితి, ద్రోణి ప్రభావంతో ఏర్పడిన క్యుములోనింబస్ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఏసీ బస్సుల్లో ఛార్జీ పెద్దలకు రూ.3,700, పిల్లలకు రూ.3,010గా నిర్ణయించారు. నాన్ ఏసీ బస్సుల్లో ఛార్జీ పెద్దలకు రూ.2,400, పిల్లలకు రూ.1,970గా నిర్ణయించారు.
అర్హులైన అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమకు దగ్గర్లో ఉన్న పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవాలన్నారు.
సునీత భర్త రాజశేఖరరెడ్డి ఫోన్ చేస్తేనే తాను అక్కడికి వెళ్ళానని పేర్కొన్నారు. ఫోన్ రావడం పదిహేను నిమిషాలు ఆలస్యమై ఉంటే ఈ రోజు తనపై నిందలు ఉండేవి కావన్నారు.
రాహుల్ పిటిషన్ పై గుజరాత్ హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఒకవేళ పైకోర్టులో గనుక ఆ తీర్పుపై స్టే వచ్చినట్లైతే రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరించబడుతుంది.
డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని తెలిపింది. నివేదిక వచ్చాక కోర్టుకు సమర్పిస్తామని సీబీఐ అధికారులు వెల్లడించారు.
వ్యాక్సినేషన్ వల్ల కరోనా తగ్గలేదని జీసస్ వల్లే తగ్గిందని శ్రీనివాసరావు అనడాన్ని సుపరిపాలన వేదిక లేఖలో పేర్కొంది.
అమ్నేసియా పబ్ కేసులో వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు నిందితుడిగా ఉన్నాడు. గతంలో అతనికి పోటెన్సీ టెస్టు చేసి, మేజర్ గా పరిగణించాలని జువైనల్ కోర్టును పోలీసులు కోరారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన జువైనల్ కోర్టు.. నిందితుడిని మేజర్ గా పరిగణిస్తూ ఆ
ఒక లక్ష ఒరిజినల్ నోట్స్ కు రూ.3 లక్షల ఫేక్ కరెన్సీ ఇస్తున్నారని వెల్లడించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచి ఈ ముఠాను పట్టుకున్నామని పేర్కొన్నారు.
ఉత్సవాల్లో విశేషంగా లక్ష కుంకుమార్చన, లక్ష పుష్పార్చన, సహస్ర కలశాభిషేకం జరిపిస్తామన్నారు. ఉదయం, సాయంత్రం అలంకార వాహన సేవలు నిర్వహిస్తామని తెలిపారు.
వైఎస్సార్ కు నమ్మకంగా పని చేసిన కొణతాలను జగన్ దూరంగా పెట్టారని వెల్లడించారు. వైఎస్ కంటే జగనే గొప్ప అనే వారే ఆయనకు నచ్చుతారని తెలిపారు. తన తండ్రి వైఎస్సార్ ను పొగిడితే జగన్ కు నచ్చదన్నారు.
చారిత్రక అనివార్యత కోసమే కేసీఆర్ జాతీయ నాయకత్వంలో వెళ్ళారని వెల్లడించారు. కేసీఆర్ కాలి గోటికి సరిపోయే నాయకుడు ఎవరు లేరన్నారు.
బీఆర్ఎస్ , కాంగ్రెస్ కలిసి పని చేయడాన్ని వ్యతిరేకించానని చెప్పారు. బీఆర్ఎస్ ను గద్దే దించడం కేవలం బీజేపీ, నరేంద్ర మోదీతోనే సాధ్యం అన్నారు.
కేంద్రంలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన హోంమంత్రి మతతత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. గతంలో ప్రధాని మోదీ, ఆర్ ఎస్ ఎఫ్ చీఫ్ మోహన్ భగవత్ అన్ని మతాలు, కులాలను కలుపుకుని పోవాలని చెప్పిన విషయాన్ని నారాయణ గుర్తు చేశారు.
అమరావతి రాజధాని నిర్మాణం జరగకూడదని ఆర్ధిక వనరులు ఇచ్చే ప్రాంతాన్ని ఆర్ 5 జోన్ కి ఇచ్చారని పేర్కొన్నారు. నిడమర్రు గ్రామం ఎలక్ట్రానిక్ సిటీగా ఉందని...ఇక్కడ ఇవ్వాలనుకున్నారని తెలిపారు.
ఏజీ వాదనలతో హైకోర్టు న్యాయమూర్తి కలుగజేసుకున్నారు. మన ఇంట్లో పిల్లలు పరీక్ష రాస్తే ఆ బాధ తెలుస్తుందని, పరీక్షలు రద్దు చేసి మంచి పని చేశారని హైకోర్టు న్యాయమూర్తి అన్నారు.
భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు చంచల్ గూడ జైలుకు తరలించారు. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి జరిగిన విచారణలో కోర్టు సీరియస్ అయింది.