Home » Author »bheemraj
ఢిల్లీలో అసలు లిక్కర్ స్కామ్ అనేదే జరగలేదని కేజ్రీవాల్ అన్నారు. భారత్ లో కొన్ని దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని.. దేశం అభివృద్ధి చెందకుండా చేస్తున్నాయని ఆరోపించారు.
ఒకాయమాలో ఫిషింగ్ హార్బర్ ను కిషిదా సందర్శించారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో కిషిదా ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మార్చి31న ఓ రోగిని అతని బంధువులు ఆస్పత్రికి తరలించారు. ఓపీ మధ్యాహ్నం వరకే ఉండటంతో అతను ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు. మరుసటి రోజు ఓపీలో రిజిస్టర్ చేయించారు.
డ్రోన్ ఎగరవేసిన వారి కోసం పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఆలయంతోపాటు పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు.
నూజివీడు బహిరంగ సభలో సీఎం జగన్ టార్గెట్ గా చంద్రబాబు రెచ్చిపోయారు. అభివృద్ధి విధ్వంసకుడు జగన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక నిత్యవసరాల ధరలకు రెక్కలొచ్చాయని అన్నారు.
డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
హుటాహుటిన ఎయిర్ పోర్టుకు చేరుకున్న బాంబ్ స్క్వాడ్ సిబ్బంది పరిసరాలను తనిఖీలు చేపట్టారు. ఎయిర్ పోర్టు లోపల, బయట, పార్కింగ్ ప్రాంతంలో విస్తృతంగా గాలిస్తున్నారు.
బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.
జగన్ చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. జగన్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడం ఖాయమన్నారు.
బయ్యారం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలను కనుమరుగు చేసి 1800 కిలోమీటర్ల దూరంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని కేంద్రం చేస్తోందని ఆరోపించారు. మంగళవారం ఇదే విషయాన్ని కేటీఆర్ స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు.
జానారెడ్డి మంగళవారం సాయంత్రం అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆయనకు చికిత్స చేశారు.
పేపర్ లీకేజీలో తన పాత్ర లేదని నిందితుడు ప్రశాంత్ అన్నారు. కుట్ర చేసి తనపై కేసులు పెట్టారని తెలిపారు. రెండు గంటల్లో వందల ఫోన్ కాల్స్ మాట్లాడింది అవాస్తవం, అబద్దం అన్నారు.
అనేక మంది విద్యార్థలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఎదురవుతున్న కుల వివక్ష, విపరీతమైన ఒత్తిడి, కఠినమైన సిలబస్ వంటి కారణాలు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
బుధవారం తెల్లవారుజాము 5.35 గంటలకు బీహార్ లోని అరారియాలో భూప్రకంపణలు చోటు చేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్కోలజీ పేర్కొంది.
ఇప్పటివరకు వణుకుడు వ్యాధికి సరైన కారణాన్ని గుర్తించనప్పటికీ జన్యుపరమైన సంబంధ కారణాలదే కీలక పాత్రని ఫరీదాబాద్ లోని సర్వోదయ హాస్పిటల్ న్యూరాలజీ డిపార్ట్ మెంట్ అసోసియేషన్ డైరెక్టర్ రీతు ఝా పేర్కొన్నారు.
12 ఏళ్ల వయసులోనే ఆమెకు వివాహం కావడంతో అప్పటినుంచి ఆమె బిడ్డలకు జన్మనివ్వడం ప్రారంభం అయింది. 12 ఏళ్లకే నబతాంజిని ఆమె తల్లిదండ్రులు అమ్మడంతో మరుసటి ఏడాదే ఆమె తల్లి అయింది.
క్రీడా, కళా రంగాల్లో ఉన్న వాళ్లని గుర్తించామని పేర్కొన్నారు. సాంస్కృతిక రంగంలో తొలిసారిగా పోటీలు పెట్టామని వెల్లడించారు. గ్లోబల్ ఇన్వస్టెర్స్ సమ్మిట్, జీ-20 సదస్సులో కళాకారుల సేవలు తీసుకున్నామని తెలిపారు.
శంకర్ లక్ష్మీ కంప్యూటర్ నుంచి ప్రశ్నాపత్రం లీక్ అయింది. శంకర్ లక్ష్మీతోపాటు టీఎస్పీఎస్సీకి చెందిన సత్యనారాయణకు నోటీసులు ఇచ్చింది.
గత 24 గంటల వ్యవధిలో 1,96,796 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 5,676 కొత్త కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం దేశంలో 37,093కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
అత్తాపూర్ లో 35 ఏళ్ల శివాని అనే మహిళ బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తోంది. ఒక్కసారిగా నడిరోడ్డుపైకి వచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశారు