Home » Author »bheemraj
కేంద్ర ఎన్నికల సంఘం సీపీఐకి అన్యాయం చేసిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ హోదా రద్దు చేసినంత మాత్రాన ప్రజల నుంచి తమను రద్దు చేయలేరని పేర్కొన్నారు.
మాజీ సీఎం వసుందర రాజే అవినీతిపై చర్యలు తీసుకోవడంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం విఫలమైందంటూ సచిన్ పైలెట్ నిరాహార దీక్షకు దిగారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది.
ఈ కేసును నెల రోజులపాటు సిట్ విచారించింది. ఈ కేసులో 17 మంది నిందితులను అరెస్టు చేసింది. ఈ కేసులో ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్ కీలక నిందితులుగా ఉన్నారు.
మహేశ్ రెడ్డి అనుచరులు తమ భూమిపై కన్నేశారని నవీన్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. 346 సర్వే నెంబర్లో శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి తను అగ్రిమెంట్ చేసుకున్న 4 ఎకరాల భూమికి పెన్సింగ్ వేస్తుండగా ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారని తెలిపారు.
అయితే సహజమరణం పొంది డబ్బు కూడా తీసుకున్నట్లు ఆన్ లైన్ లో చూపడంతో అతడు షాకయ్యాడు. పూర్తి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేబర్ కార్యాలయంలో సదరు వ్యక్తి ఫిర్యాదు చేశారు.
రైతులకు గన్నీ బ్యాగులు, టార్పలిన్ కవర్లతోపాటు కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని వసతులు సమాకూర్చాలని ఆదేశించారు. కాంటా అయిన వెంటనే ధాన్యాన్ని రైలు మిల్లులకు తరలించాలని అందుకనుగుణంగా ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.
దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 35వేల పైగా దాటింది. ప్రస్తుతం 35,199 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 4,41,96,318 మంది కోలుకున్నారు.
నగరంలోని అనేక హోటళ్లు, రెస్టారెంట్లలో వేర్వేరు బ్రాండ్ల పేరుతో వాటర్ బాటిల్ ను అత్యధిక ధరకు విక్రయిస్తున్నారని ఒక స్వచ్ఛంద సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పందించారు.
కాల్పులు జరిపిన వ్యక్తి పొడవాటి తుపాకీతో పాటు పలు ఆయుధాలు కలిగి ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని హతమార్చారు.
దేశం నుంచి అన్ని రకాల ఉగ్రవాద మూలాలను నిర్మూలించడానికి సమగ్ర కార్యాచరణ ప్రారంభించినట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన రెండు రోజులకే ఈ పేలుడు సంభవించడం శోచనీయం.
పేదల బాగు కోసం కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్ మాఫియా ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ లక్ష కోట్ల రూపాయల సొమ్ము కాజేశారని ఆరోపించారు.
పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్తుందని చెప్పారు. అయినా పిల్లలు స్కూల్ కు రాని పక్షంలో తల్లిదండ్రులను ఆరా తీస్తున్నారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నా.. లక్ష్యాలు ఇంకా నెరవేరలేదన్నారు. ప్రజల కోసమే తాము నిరంతరం పోరాడుతామని చెప్పారు.
కుటుంబ పాలన అంటున్నారని.. తెలంగాణ ఉద్యమంలో పని చేసినవారు ప్రజలకు సేవ చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. బీజేపీలో తాతలు, కొడుకులు, మనమలు ఎంపీలుగా లేరా? మాట్లాడటానికి బుద్ధి, మెదడు ఉండాలని మండిపడ్డారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ చదివితే మాత్రం ఊరుకునేది లేదని ఎద్దేవా చేశారు. లోకేష్ క్యాంపు వద్దకు నేరుగా వెళ్లి తేల్చుకుంటానని వెల్లడించారు.
ఏపీలో కూడా కరోనా కలకలం రేపుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి.
ఏపీకి పెట్టిన దరిద్రం చంద్రబాబు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తమ స్టైఫండ్ విడుదలలో కూడా జాప్యం జరుగుతోందన్నారు. నెలల తరబడి నిధులు విడుదల చేయడం లేదని పేర్కొన్నారు. ఏళ్లు గడుస్తున్నా కూడా స్టైఫండ్ పెంపు లేకపోవడంపై అసంతప్తి వ్యక్తం చేశారు.
ప్రధాని సందర్శిస్తున్న టైగర్ రిజర్వ్ చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట్ తాలూకాలో కొంత భాగం. ఇది మైసూరు జిల్లాలోని హెచ్.డి.కోట్, నంజన్గూడ తాలూకాలలో ఉంది. వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రధాని మోదీ రెండు గంటలపాటు గడిపే అవకాశం ఉంది.
కరోనా వైరస్ ఎక్కువ సార్లు సోకిన వారిలో ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ ముప్పు కూడా మూడున్నర రెట్లు అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఆస్తమా, దీర్ఘకాల శ్వాసకోస సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని వెల�