Home » Author »bheemraj
సినిమా కథను మించిన ట్విస్టులు ఉన్న యువతి ప్రేమ వ్యవహారం ఒకటి రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో వెలుగులోకి వచ్చింది.
వారాహి యాత్రకు పోలీసుల తరుపు నుంచి ఎటువంటి ఇబ్బంది లేదని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. యాత్రకు అన్ని అనుమతులు ఇచ్చామని తెలిపారు.
అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సీబీఐకి నోటీసులు ఇవ్వాలని సునీతారెడ్డి కోరారు. అయితే సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఐఆర్బీ సంస్థకు టెండర్ కట్టబెట్టే క్రమంలో యదేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన జరిగిందని పేర్కొన్నారు. ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా బేస్ ప్రైస్ పై అరవింద్ కుమార్ నుంచి ఎటువంటి స్పందన లేదని విమర్శించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మిన మహిళా పెట్టుబడి కింద డబ్బులు చెల్లించారు. అలా విడతలవారీగా రూ.1.50 కోట్లను సైబర్ నేరగాళ్లకు సమర్పించుకున్నారు.
పశ్చిమ రైల్వే గుజరాత్ తీర ప్రాంతంలో 56 రైళ్లను రద్దు చేసింది. స్కూల్స్ మూతపడ్డాయి.
అంతలోనే సత్తవ్వకు గుండెపోటు రావడంతో ఆమె మృతి చెందారు. బంధువులు, గ్రామస్థులు సత్తవ్వకు అంత్యక్రియలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు.
మంగళవారం గరిష్టంగా 41 డిగ్రీలు, కనిష్టంగా 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోడవుతాయని అంచనా వేశారు. సాయంత్రం 6-7 గంటలకు వరకు 40 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగుతోంది.
మానకొండూర్ మండలం ఖాదర్ గూడెం సమీపంలోకి రాగానే బైక్ ను తప్పించబోయి కౌశిక్ రెడ్డి కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది.
కోవిన్ డేటా లీక్ అయ్యిందని టీఎంసీ నేతలు సాకేత్ గోఖలే, డెరెక్ ఓబ్రెయిన్, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రముఖులు, జర్నలిస్టుల ప్రైవేట్ సమాచారం కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉందని ప్రతిపక్ష నేతలు ట్వీట్ చేశారు.
ఆత్మీయ సమ్మేళనాలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలవకపోవడంతో శ్రీహరి రావును అలిగారు. సీఎం కేసీఆర్ కి ఉద్యమ సమయంలో అత్యంత సన్నిహితుడిగా శ్రీహరి రావు ఉన్నారు.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుల విచారణ తర్వగా పూర్తి చేసేలా చూడాలని హరిరామ జోగయ్య పిటిషన్ దాఖలు చేశారు.
సోమవారం, మంగళవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
పవన్ గణపతి పూజతో యాగానికి స్వయంగా అంకురార్పణ చేశారు. సోమవారం ఉదయం 6.55 గంటలకు సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్ర ధారణలో యాగశాలకు వచ్చి పవన్ దీక్ష చేపట్టారు.
రాష్ట్రంలో వైస్సార్సీపీ అవినీతికి పాల్పడుతుంటే నిరూపించి చర్యలు తీసుకోవాలి.. కానీ, బీజేపీ అలా చేయడం లేదన్నారు. వైసీపీ, బీజేపీ లాలూచీ పడ్డారని ఆరోపించారు.
వెండి వాకిలి వద్ద మార్పులతో అత్యధిక సంఖ్యలో భక్తులు సులభతరంగా స్వామివారిని దర్శించుకున్నారు.
తొలి దశలో జూన్ 13 నుంచి 17వరకు, రెండో దశలో జూన్19 నుంచి 22 వరకు పరీక్షలు జరుగున్నాయి. రోజుకు రెండు షిఫ్టుల చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు.
పాకిస్తాన్ పౌర విమానయాన అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించిన ఇండిగో విమాన సిబ్బందిని వారు కాంటాక్ట్ చేశారు. తిరిగి వెళ్లేందుకు గైడ్ చేశారు.
సాయంత్రం 6.45 నిమిషాలకు నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రం గులాబీమయంగా మారింది.