Home » Author »cln raju
కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అండగా నిలిచేందుకు తమిళ స్టార్ హీరో విజయ్ ముందుకొచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 5 లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగ
లాక్డౌన్ నేపథ్యంలో రక్తం దొరక్క ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, వారిని ఆదుకోవడం మన బాధ్యత అని మెగాస్టార్ చిరంజీవి పిలువునివ్వగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు స్వచ్ఛందంగా రక్త దానం చేస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో తనకు �
కరోనా వైరస్ ఎంతో మంది జీవితాలను ఛిద్రం చేస్తోంది. ఎన్నో విషాదకరఘటనలు వెలుగు చూస్తున్నాయి. మానవసమాజం తల దించుకొనే ఘటనలు జరుగుతున్నాయి. ఈ వైరస్ తమకు ఎక్కడ సోకుతుందోనని కనీసం కనికరం లేకుండా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ విషాద సంఘటన వె�
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ రాబోయే నెలలో 800-900 ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించనుంది. కాస్ట్ కటింగ్ ప్లాన్ లో భాగంగా బోర్డు ప్రతిపాదించిన నిర్ణయాన్ని కంపెనీ ఆమెదించింది. ఫలితంగా వందల కొద్దీ స్టార్టప్ రెస్టారెంట్లపైనా ఈ ప్రభావం కనిప
COVID-19ను అర్ధంచేసుకోవడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్లకు మరో కొత్త లక్షణం దొరికింది. దీనికి ‘COVID toes’అంటే కోవిడ్ బొటనవేలని పేరుపెట్టారు. ఊదారంగు లేదంటే, నీలిరంగలో పాదంమీద, బొటనవేలుమీద పుండుపుడుతుంది. దీనికి కారణమేంటో వైద్యనిపుణులకు అంతుచ�
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ రెండో కుమార్తె, ‘దొరసాని’ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన శివాత్మిక రాజశేఖర్ పుట్టినరోజు ఈ రోజు (ఏప్రిల్ 22). ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి లక్ష రూపాయలను ఆమె విరాళంగా ఇచ్చారు. అలాగే, రాజశేఖర్ �
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. తబ్లిగీ జమాత్ కు వెళ్లిన ముస్లింలను తాత్కాలికంగా జైళ్లో వేయాలని ఆదేశాలు ఇచ్చారు. మార్చి నెలలో ఢిల్లీలోని నిజాముద్దీన్ వేదికగా వేల మంది హాజరుకావడంతో కరోనా వేగవంత�
కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకొంటోంది. ప్రధానంగా ఏపీలో ఉన్న పేదలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ పలు సంచలానత్మక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా పొదుపు సంఘాల మహిళలకు
కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతునే ఉన్నాయి. అక్కడ ఆహారపు అలవాట్లే కరోనాకు కారణమని ప్రపంచ దేశాలు తిట్టుకుంటున్నాయి. నిన్నటి వరకు కరోనాతో సతమతమైన చైనా ఇప్పుడిప్పుడే కార్యకలాపాలను మొదలుపెట్టింది. అ�
కరోనావైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఔషద దిగ్గజాలు COVID-19 కోసం వ్యాక్సిన్ తయారు చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో పరీక్షల్లో 56 కేసులు పాజిటివ్ గా నమోదయ్యాయి. మొత్తం 813 పాజిటివ్ కేసులకు గాను..120 మంది డిశ్చార్జ్ కాగా..24 మంది చనిపోయారు. ప్రస్తుతం 669 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు 2020, ఏప్రిల్ 22వ తే
కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో ఇళ్లకే పరిమితమైన సినీ నటులు అనుకోకుండా దొరికిన ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. చేయాలనుకుని చేయలేనివి, ఇష్టమైనవి.. ఇలా చాలా పనులు చేస్తున్నారు. కొంతమంది కథానాయికలు మాత్రం పాత ఫోటోలనే తిరి�
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్-19 వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న నివారణ చర్యలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలంతా కచ�
No trending news found.