Home » Author »Guntupalli Ramakrishna
ఖాళీల వివరాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-273, టెక్నీషియన్ అప్రెంటిస్-162 ఉండగా సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఏరోస్పేస్, మెటలర్జీ, హోటల్ మేనేజ్మెంట్ తదతర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
అల్లం , పసుపు రెండూ శక్తివంతమైన రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. పానీయాల రూపంలో కలిపి తీసుకున్నప్పుడు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గణనీయంగా దోహదపడతాయి.
ఉల్లి నారును నాటింది మొదలు సకాలంలో కలుపును నిర్మూలించి. సిఫారసు మేరకు ఎరువులను దఫదఫాలుగా అందించడమే కాకుండా.. భూములు, ఉష్ణోగ్రతలను బట్టి నీటితడులు అందిస్తూ ఉండాలి.
మబ్బులతో కూడిన వాతావరణం ఉండటం వలన చాలా చోట్ల బ్యాక్టీరియా ఎండాకు తెగులు, అగ్గితెగులు, మెడవిరుపు, పాముపుడ, తెగుళ్లు సోకేందుకు అవకాశం ఉంది .
నెలకు రూ.40,000-రూ.1,40,000. జీతభత్యాలక్రింద చెల్లిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది 28.10.2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://bel-india.in/ పరిశీలించగలరు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ప్రథమ శ్రేణిలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్) ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.400, పరీక్ష ఫీజుగా ర�
ఈ పద్ధతి పంటను బట్టి, పంట కాలాన్ని బట్టి మారుతూ వుంటుంది. తక్కువ కాలవ్యవధి పంటలలో 1 నుంచి 15 కిలోల జీవన ఎరువును 40-60 కిలోల బాగా కుళ్ళిన వశువుల ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలానికి వాడుకొనవచ్చును.
సూర్యరశ్మి రిబ్బన్ పైన బడి ధగధగ మెరుస్తూ గాలి వీచినప్తుడు ఒకరకమైన శబ్దము చేస్తూ పంటలపై పక్షులు వాలకుండా చేస్తుంది. రిబ్బన్ పద్ధతిలో అన్ని రకములైన అహార ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు , పండ్లతోటలను పక్షుల బారి నుండి కాపాడవచ్చు.
కలుపు మందులు పిచికారి చేయుటకు ఉపయోగించే స్పేయర్లు సాధ్యమైనంత వరకు విడిగా ఉంచుకోవాలి. అలా వీలుకాని వక్షంలో ఈ మందులు చల్లిన వెంటనే ఏ మాత్రం అవశేషాలు లేకుందా మంచి నీటితో పలుమార్లు శుభ్రం చేయాలి.
వాలుకడ్డంగా దుక్కిడున్నటం, విత్తటం, అంతరకృషి చేయటం వలన నీటి ఒరవడిని ఎక్కడికక్కడే అరికట్టి ఎక్కువ నీటిని భూమిలోనికి ఇంకింప చేయవచ్చు. పొలంలో కాలువలు మరియు బోదెలను ఏర్పాటు చేయాలి. తద్వారా తక్కువ వర్షపాతం నమోదైనమ్పుడు తేమ నంరక్షించబడుతుంది.
ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నట్లుగా గుండెపోటులు , స్ట్రోక్లకు ప్రధాన కారణంగా భావిస్తున్న పొగాకు వినియోగం తగ్గించాలి. దీని వల్ల హృదయ ఆరోగ్యం త్వరగా తెబ్బతింటుంది. సిగరెట్లు, ఇ-సిగరెట్లలో నికోటిన్ హృదయ స్పందనల్లో తేడాలు, అధిక రక్తపోటు స్థాయ
పిల్లల కంటి చూపు ఎలా ఉంది, కంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో తెలుసుకునేందుకు తగిన పరీక్షలు చేయించాలి. కంప్యూటర్ గ్లాసెస్ వంటి వాటిని ఉపయోగించటం ద్వారా డిజిటల్ స్క్రీన్ వాడే సమయంలో కంటి చూపుపై ప్రభావం పడకుండా చూడటంలో సహాయపడుతుంది.
అధికారిక ప్రకటన ప్రకారం, IIT గౌహతిలోని E&ICT అకాడమీ ద్వారా ఈ కోర్సులకు సంబంధించి మెటీరియల్ రూపొందించారు. అల్మాబెటర్ లో నమోదు చేసుకున్న వారు IIT గౌహతిలోని E&ICT అకాడమీ నుండి కోర్సు పూర్తి చేసుకున్న తరువాత ధృవీకరణ పత్రాలను అందుకుంటారు.
పంటసాగులో రసాయన ఎరువుల వినియోగం పెరగడంతో పంట భూములు చౌడుబారి పోతున్నాయి. దీంతో పెట్టుబడి ఎక్కువ రాబడి తక్కువ అన్నట్లుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే రైతులు సేంద్రీయ సాగు వైపు మొగ్గుచూపుతున్నారు.
ఈ ఖరీఫ్ లో వేసిన పత్తి పైర్లు వివిధ ప్రాంతోల్లో వివిధ దశల్లో ఉన్నాయి . ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యంగా రావడం.. ఆ తరువాత అధిక వర్షాలు కురవడం.. మళ్లి బెట్టపరిస్థితులు నెలకొనడం... ఇలాంటి పరిస్థితులు పంటల ఎదుగుదలకు, చీడపీడల తాకిడికి దోహదపడ్డాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో 10+2/ డిగ్రీ, ఎంబీఏ, ఎంఎస్సీ, పీజీ డిగ్రీ, ఎంఏ, పీజీ డిప్లొమా, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా నిర్ణయించారు. నిబంధనల ప్రకారం ఫీజు రాయితీ ఇతరులకు వర్తిస్తుంది.
కొమ్మలు కుళ్లిపోయి, క్రమేపి మోడువారుతున్న ఈ మిరప మొక్కలను చూడండి. దీన్ని కొయినోఫొరా కొమ్మకళ్లు తెగులు అంటారు. అధిక వర్షాలు, తరచూ చిరుజల్లుల వల్ల ఈ తెగులు కలిగించే శిలీంధ్రం ఉధృతి తోటల్లో పెరిగిపోయింది.
సాధారణంగా ఎకరాకు లక్షపిల్లను వదిలిన చెరువులో 20శాతం మోర్టాలిటీ వుంటే, 30కౌంటు పెరుగుదలను నమోదుచేస్తే కనీసంగా రెండున్నర నుంచి 3టన్నుల దిగుబడి సాధించవచ్చు. అధిక సాంద్ర పద్ధతిలో ఎకరానికి 5నుంచి 6టన్నుల దిగుబడిని సాధించవచ్చు.
వేడి పాలలో నెయ్యిని కలుపుకుని తీసుకోవటం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా కేలరీలు అధింకంగా శరీరానికి అందుతాయి. బరువు పెరగాలనుకునేవారికి, కండరాల నిర్మాణం కోరుకునే వారికి ప్�