Home » Author »Guntupalli Ramakrishna
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు అర్హతలకు సంబంధించి ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత నిస్తారు. వయోపరిమితి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
శీతాకాలంలో టమాటాను అక్టోబరు నుంచి నవంబరు మాసం వరకు నాటుకోవచ్చు. టమాట సాగుకు నీరు ఇంకిపోయే బరువైన నేలలు అనుకూలం. శీతాకాలంలో ఇసుకతో కూడిన గరపనేలల నుండి బరువైన బంకనేలల వరకు అన్ని నేలలను సాగుకు ఎంచుకోవచ్చు.
ఎండు తెగులును తట్టుకునే అనేక సన్న రకాలను శాస్త్రవేత్తలు రూపొందించినప్పటికీ, బీపీటీ రకానికి మార్కట్లో వున్న డిమాండ్ దృష్ట్యా రైతులు రిస్కు తీసుకుని సాగుచేస్తున్నారు. దాని పర్యవసానమే ఈ తెగులు. బాక్టీరియా ఎండు తెగులును ఇంగ్లీషులో బాక్టీరియ
మొక్కజొన్నకు కత్తెర పురుగు మహమ్మారిలా తయారైంది. గత ఏడాది ఈ పురుగు దాడివల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే రబీలో మొక్కజొన్న సాగుచేసే రైతులు బయపడాల్సిన పనిలేదంటున్నారు శాస్త్రవేత్తలు.
Faculty Posts : తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదిక టీచింగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్న
డ్రాగన్ ఫ్రూట్ మొక్కను ఒకసారి నాటితే 25, 30 సంవత్సరాల వరకు దిగుబడిని ఇస్తుంది. అందుకే నేల తయారీ దగ్గరి నుంచి పోల్స్, సిమెంటు రింగులను ఏర్పాటు చేసుకునే వరకు నాణ్యతా ప్రమాణాలు పాటించారు. ఇక ఈ మొక్కలకు నీరు పెద్దగా అవసరం ఉండదు.
సమయానికి భోజనం తయారు కాకపోవటం వంటి పరిస్ధితులు ఉత్పన్నం అవుతాయి. ఆ సమయంలో కొన్ని రకాల స్నాక్స్ తీసుకోవటం వల్ల ఆకలిని తగ్గించుకోవటమే కాకుండా అతిగా భోజనం చేయటాన్ని నిలువరించుకోవచ్చు.
ఆరోగ్యకరమైన భోజనం తీసుకోవటం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు, రంగురంగుల కూరగాయలు , గింజలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన ఆహారాలను ఎంచుకోవాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేట్ (ఎంబీబీఎస్) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 33 సంవత్సరాలు మించకూడదు.
వరి ఎదుగుతున్న సమయంలో చాలా వరకు రైతులు అధికంగా యూరియాను వేస్తుంటారు. దీంతో చీడపీడలు కూడా పెరిగే అవకాశం ఉంది. వీటినిని తొలిదశలోనే అరికట్టినట్లైతే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.
పెసరను మధ్యస్థ నేలలు , ఎర్ర చెల్కా నేలలు, నల్ల రేగడి నేలల్లో సాగుచేసుకోవచ్చు. చౌడునేలలు, మురుగునీరు నిలిచే భూములు పనికిరావు. ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక చాలా ముఖ్యం.
విటమిన్ డి లోపం అన్నది చాలా సాధారణమైనది. ముఖ్యంగా భారతదేశంలో, చాలా మందికి తగినంత సూర్యకాంతి లభించదు. అలసట, కండరాల నొప్పి, తరచుగా వచ్చే అనారోగ్యాలు సమస్యలు విటమిన్ డి లోపం వల్లే కావచ్చు.
బట్టతల అన్నది క్యాన్సర్కు సంకేతం అనే విషయంపై ఏదైనా శాస్త్రీయ ఆధారం ఉందా అన్న అపోహ చాలా మందిలో ఉంటుంది. అయితే 2016లో జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, అవును అనే సమాధానం చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో దీని విస్తీర్ణం వుంది. ఈ పంటలో విత్తే రకం అంటే, గింజ సైజును బట్టి విత్తన మోతాదు వుంటుంది. విత్తేముందు ఆఖరి దుక్కిలో నిర్ధేశించిన మోతాదులో ఎరువులను తప్పనిసరిగా వేయాలి.
ఈనెల 10వ తేది తరువాత నుండి ఒరిజినల్ సర్టిఫికెట్లను అందజేయనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. సర్టిఫికెట్లు ముద్రణ తుదిదశకు చేరింది. వీటన్నింటిని 10 వతేదిలోపు ఆయా కళాశాలకు పంపనున్నారు.
ఖరీఫ్ తో పోల్చుకుంటే రబీలో విత్తన మోతాదు, సాళ్ల మధ్య తగిన దూరం పాటించటంలో జాగ్రత్త వహించాలి. ఖరీఫ్ తో పోలిస్తే రబీ పంట కాలం తగ్గుతుంది కాబట్టి మొక్కల సంఖ్యను పెంచుకుని సగటు దిగుబడిని మెరుగుపర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం పత్తి పంట పూత, కాత దశలో ఉంది. ముందుగా విత్తుకున్న ప్రాంతాల్లో కాయ పగిలే దశలో ఉంది. అయితే అధిక తేమతో కూడిన వాతావరణం ఉండటంతో చాలా ప్రాంతాలలో తెగుళ్ల ఉధృతి పెరిగింది.
గొల్లపల్లి గామానికి చెందిన కొంత మంది రైతులు పెట్టుబడులను తగ్గించుకుంటూ ప్రకృతి వ్యవసాయంలో వంగ సాగుచేస్తున్నారు. నాణ్యమైన దిగుబడులను తీస్తూ.. మం, ఆదాయం పొందుతున్నారు.
అధిక ఉప్పు, రక్తపోటు, గుండె జబ్బులపై మాత్రమే ప్రభావం చూపుతుందని సాధారణంగా అందరికి తెలిసిందే. అయితే అది మెదడు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందన్న విషయం తాజా అధ్యయనాల్లో తేలటం అందరిని కలవర పెడుతుంది.
రాత పరీక్ష ద్వారా స్కాలర్షిప్ కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలంగాణ NMMS-2023 పేరుతో డిసెంబర్ 10న పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకోవాలంటే ఓసీ, బీసీ కేటగిరీ విద్యార్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.