Home » Author »Guntupalli Ramakrishna
ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు పంట చేతికోచ్చే సమయంలో తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టం జరిగింది. కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్తితి లేదు. ప్రభుత్వం స్పందించి తమని ఆదుకోవాలని కోరుతున్నారు.
డ్రాగన్ ఫ్రూట్ రైతులకు మేలు చేసే పంట. సాగులో పెద్దగా పని ఉండదు. మందులు వేయాల్సిన పనిలేదు. నీటి అవసరం చాలా తక్కువే. సేంద్రియ పద్ధతిలో పంట పండించవచ్చు. సులభ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు.
పూలలో బంతి ముఖ్యమైంది. వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్ లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది.
వ్యవసాయ భూములను లీజుకు తీసుకొని ప్రణాళిక బద్ధంగా ఏడాది పొడవునా ఆకుకూరల దిగుబడి వచ్చే విధంగా సాగుచేస్తూ ఉంటారు. వచ్చిన దిగుబడిని చుట్టుప్రక్కల గ్రామాలలో అమ్ముతూ.. ప్రతి రోజు వెయ్యి రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి 10వ తరగతితోపాటు ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి 18 - 25 సంవత్సరాలు లోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
వాయుకాలుష్యం కారణంగా బహిరంగ ప్రదేశాలలో గాలి నాణ్యత రోజురోజుకు మారుతుంది. కొన్నిసార్లు ఈ గాలిని పీల్చుకోవడం అనారోగ్యానికి దారితీస్తుంది. బహిరంగ వాయు కాలుష్యం దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
గుడ్లు తినే విషయంలో కొంద మందిలో అనేక అపోహలు ఉన్నాయి. వాటిలో అధిక కొవ్వు ఆరోగ్యానికి హానికరమని బావిస్తారు. గుడ్డులోని తెల్లసొనలో కొవ్వు ఉండదు, అయితే పచ్చసొనలో 5 గ్రాముల కొవ్వు ఉంటుంది.
పర్పుల్ క్యాబేజీలో విటమిన్ సి మరియు కె1 పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండూ బలమైన, ఆరోగ్యకరమైన ఎముకలను నిర్మించడానికి తోడ్పడతాయి. పర్పుల్ క్యాబేజీ కాల్షియం వంటి ఎముకలకు మేలు చేసే పోషకాలను కూడా కలిగి ఉంటుంది.
రైతులు లాభాల బాట పట్టేందుకు వ్యవసాయశాఖ అధికారులు పొలాల గట్లపై పంటలు పండించేందుకు ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా కంది, మునగ, కూరగాయల విత్తనాలు రాయితీపై అందిస్తున్నారు.
ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో గింజ పాటు పోసుకునే దశలో ఉంది. అయితే ఆగస్టు , సెప్టెంబర్ లలో కురిసిన వర్షాలుకు చాలా చోట్ల మానిపండు తెగులు ఆశించే అవకాశం ఉంది. దీనినే మాణికాయ, కాటుక తెగులు అనికూడా అంటారు.
సీమ పందుల పెంపకానికి షెడ్లు, ఇతర పరికరాలపై పెట్టుబడి తక్కువ. మిగిలిన వాటిల్లా కాకుండా పందుల్లో 60 నుండి 85 శాతం నికర మాంసోత్పత్తి లభిస్తుంది. మాంసంలో ఎక్కువ కొవ్వు, తక్కువ నీటి శాతం ఉండటం వలన ఇది అధిక శక్తి కలిగిన పౌష్టికాహారం.
బార్లీ నీరు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. మూత్ర మార్గపు అంటువ్యాధులు , మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి ఉపయోగించవచ్చు. శరీరంలోని అదనపు నీటిని బయటకు పంపుతాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన విద్యాసంస్ధ నుండి 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, దృవపత్రాల పరిశీలిన , మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి BE/B.Tech, MBA, M.Tech, B.Sc, B.Com, M.Scతోపాటు పోస్టుల వారీగా అర్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థులు వారి అర్హత డిగ్రీలో పొందిన మార్కుల ఆధారంగా షార్ట్లిస్ట్ చేస్తారు.
పగలంతా పని కార్యకలాపాల వల్ల చాలా మందికి వ్యాయామాలు చేయటానికి సమయం కుదరదు. అయితే సాయంత్రం వేళ్ళల్లో వ్యాయామానికి ఎక్కువ సమయం కేటాయించవచ్చు.
డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెట్ల సంఖ్య పడిపోతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచటానికి, ప్లేట్లెట్లను ఉత్పత్తి చేయడానికి ఐరన్ అవసరం. రక్తం గడ్డకట్టే ప్రక్రియలో ప్లేట్లెట్స్ చాలా ముఖ్యమైనవి.
మురుగునీరు నిలవని నేలలు, చౌడునేలలు తప్పా, తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగుచేయవచ్చు. ఎకరాకు 6 నుండి 8 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే అయా ప్రాంతాలకు అనువైన అధిక దిగుబడిని ఇచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి.
ప్రతీ ఏడాది జీడిపంట ద్వారానే ఇక్కడ గిరిజనులు అధికాదాయం పొందుతున్నారు. అయితే, వేసవిలో మాత్రమే ఈ పంట చేతికొస్తుంది. మిగిలిన సమయంలో జీడి తోటల్లో తుప్పలు, డొంకలు, కలుపుమొక్కలు ఏపుగా పెరిగిపోయి, నిర్వహణ లేకుండా పోతుంటాయి.
వేరుశనగలో ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ చాలా ముఖ్యమైనది. సమయానుకూలంగా సిఫారసు మేరకు ఎరువులను వేసి, పంట విత్తిన 48 గంటల్లోనే కలుపు నివారణ చర్యలు చేపట్టినట్లైతే మున్ముందు సమస్యలు తలెత్తవు.
దరఖాస్తుదారులు రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వం యొక్క కేంద్రీకృత ప్రవేశ ప్రక్రియ ద్వారా ప్రస్తుత విద్యా సంవత్సరంలో AICTE-ఆమోదించబడ్డ కళాశాల/ఇన్స్టిట్యూట్ యొక్క టెక్నికల్ డిప్లొమా/డిగ్రీ ప్రోగ్రామ్లో మొదటి సంవత్సరం లేదా 2వ సంవత్సరం (లేటరల్ ఎంట్రీ