Home » Author »Guntupalli Ramakrishna
నాటిని రెండు నెలల్లోనే పంట చేతికొస్తుంది. ఆరు నెలల వరకు దిగుబడి ఉంటుంది. సీజన్, డిమాండ్ను బట్టి కిలో రూ.80 నుంచి రూ.200 వరకూ ఉంటుంది. సీజన్ ముగిసే నాటికి రూ.200కుపైగా కూడా పలుకుతుంది.
అభ్యర్ధుల వయోపరిమితి 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజుగా గ్రూప్-బికి రూ.200; గ్రూప్-సికి రూ.100 గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
వంశపారంపర్యంగా జన్యుపరమైన సమస్యల కారణంగా కొందరిలో ఒక వయస్సు వచ్చేనాటికి జుట్టుఊడిపోయి బట్టతలగా మారుతుంది. బట్టతలకి చాలా ముఖ్యమైన కారణాన్ని ఫిమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటారు.
తులసి గింజలు శీతలీకరణ స్వభావం కలిగి ఉంటాయి. వేడి వాతావరణం సమయంలో తులసి గింజలను పానీయం రూపంలో సేవించట వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి. రిఫ్రెష్ అనుభూతిని అందిస్తాయి.
సోంపు గింజలను ఫెన్నెల్ గింజలు అని కూడా అంటారు. ఇవి జీర్ణ సమస్యలకు ఒక సాంప్రదాయ ఔషధంగా దోహదపడతాయి. జీర్ణాశయ కండరాలను సడలింపునిచ్చి గ్యాస్ను తగ్గించడంలో సహాయపడతాయి.
శారీరక శ్రమ లేకపోవడం, ఎముక సాంద్రత మరియు కండరాల బలం తగ్గడానికి దారితీస్తుంది. ఎముకలు విరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. అనేక అధ్యయనాల్లో నిశ్చల జీవనశైలివల్ల ఎముక సాంద్రత తగ్గి బోలు ఎముకల వ్యాధి ప్రమాదం పెరుగతున్నట్లు గుర్తించారు.
డెంగ్యూ వైరస్ ప్లేట్లెట్లను నాశనం చేయనప్పటికీ, ప్లేట్లెట్ కౌంట్ పనితీరును దెబ్బతీసే సమస్యలను కలిగిస్తుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తికి 1,50,000 - 4,50,000 ప్లేట్లెట్స్ ఉంటాయి. అయితే డెంగ్యూ వైరస్ సోకినప్పుడు, ప్లేట్లెట్ కౌంట్ చాలా తక్కువ స్థాయికి చే�
10వ తరగతితో పాటు సంబధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధుల వయసుకు సంబంధించి లాబొరేటరీ అటెండెంట్: 18-25 సంవత్సరాలు, టెక్నికల్ అసిస్టెంట్: 18-30 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు చేసుకునే వారి వయసు 24 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిచేసిన దరఖాస్తులను అన్ని ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలను జతచేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.
మొదట పసుపు మొక్కలో ముదురు ఆకులు వాడి గోధుమ రంగుకు మారి ఎండిపోయి, రాలిపోతాయి. ఈ తెగులు ఎక్కువైనట్లయితే కింది భాగంలో ఉన్న ముదురు అకుల నుండి పైనున్న లేత ఆకులకు వ్యాప్తి చెందుతాయి. కాండం మెత్తగా తయారై కాండం పైన నీటిలో తడిసిన మాదిరిగా మచ్చలు ఏర్ప�
పూత వచ్చిన తరువాత పూత విచ్చుకోక ముందే ఒకసారి ప్లానోఫిక్స్ను 3 మిలీ. 15 లీ. నీటికి కలిపి పిచికారి చేస్తే పూత అనేది ఎక్కువ శాతం పిందె కట్టడానికి ఉవయోగపడుతుంది. అలాగే పిందె బఠాణి సైజు నుండి గోళీ సైజులో ఉన్నప్పుడు ఎక్కువగా పిందెరాలడం జరుగుతుంది.
నీరు నిలువని సారవంతమైన ఎర్రనేలలు, మెరకనేలలు, అధిక సేంద్రియ పదార్థాలు గల ఇసుక నేలలు అనుకూలం. చౌడు,క్షారత్వం, నీరు నిలువ ఉండే భూములు పనికిరావు. ఉదజని నూచిక 5.8-5.5 ఉన్న నేలలు అనువైనవి.
వాతావరణంలో ఎక్కువ చలి ఉండడం వల్ల పంటకి బూడిద తెగులు ఎక్కువగా అశించే అవకాశం ఉంటుంది. ఈ తెగులు వల్ల అకులు మరియు కాయలపై బూడిద రంగు పదార్థం ఏర్పడి కిరణజన్య సంయోగక్రియ తగ్గిపోతుంది. తద్వారా మొక్కల్లో ఎదుగుదల తగ్గటం మాత్రమే కాకుండా దిగుబడితో పాట�
నిత్యం ఒక కప్పు పాలను తాగడం వల్ల 280 మిల్లీగ్రాముల కాల్షియం శరీరానికి అందుతుంది. అలాగే నారింజ పండ్లను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగటంతోపాటు ఇందులో కాల్షియం, విటమిన్ డి కూడా ఉంటాయి.
పంట తొలిదశలో కలుపును సమర్థవంతంగా అరికట్టినట్లయితే పెరుగుదల ఆశాజనకంగా వుంటుంది. అంతేకాదు, చీడపీడలను కూడా ఆదుపులో ఉంటాయి. తీపి మొక్కజొన్న మనం అదించే పోషకాల ఆధారంగా పెరుగుదలను కనబరుస్తుంది.
హైబీపీ, కొలెస్ట్రాల్ తగ్గించటంలో బాగా ఉపకరిస్తాయి. రక్తహీనతతో బాధపడేవారు వీటిని తినటం వల్ల రక్తం పెరుగుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు రాత్రి పూట వీటిని ఆహారంగా తీసుకోవటం వల్ల నిద్ర బాగాపడుతుంది.
వరిలో అధిక దిగుబడిని పొందాలనే ఆశతో రైతులు అధిక మోతాదులో నత్రజనిని వాడటం వలన పొడతెగులు సోకుతుంది. పిలక, దుబ్బు చేసే దశలో నీటి మట్టానికి దగ్గరగా ఉండే ఆకుల తొడిమలపైన కాండం మీద, రెండు , మూడు సెంటీమీటర్ల పొడవు కలిగిన దీర్ఘ వృత్తాకారంలో మచ్చలు ఏర్ప
మొక్కజొన్నకు మంచి మార్కెట్టు ధర రావాలంటే కొన్ని నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. గింజలలో తేమ 14.0 శాతంకి మించకుండా ఉండాలి. దుమ్ము, చెత్త మట్టి పెళ్ళలు, రాళ్ళు మొదలయినవి 1.0 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు.
వానాకాలంలో రకాన్ని, కాలాన్ని బట్టి చ.మీ.కు కుదుళ్ళ సంఖ్య మారుతుంది. దీర్హకాలిక రకాలకు చ.మీ.కు 39 , మధ్యకాలిక రకాలకు 44, న్వల్పకాలిక రకాలకు 66 కుదుళ్ళు ఉండేటట్లు చూనుకోవాలి. యాసంగిలో స్వల్పకాలిక రకాలలో చ.మీ.కు 66 కుదుళ్ళతో అధిక దిగుబడి సాధించవచ్చును.
వయోపరిమితి 32 సంవత్సరాలకు మించరాదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు నెలకు రూ.82,620, ప్రాజెక్ట్ సూపర్వైజర్ పోస్టులకు నెలకు రూ