Home » Author »Guntupalli Ramakrishna
ఆహారంగానే కాకుండా, చికెన్ సూప్ లో కొన్ని వైద్యపరమైన లక్షణాలు ఉన్నాయి. వేడివేడి చికెన్ సూప్ తీసుకునే సమయంలో దాని నుండి వచ్చే ఆవిరి జలుబుతోబాధపడేవారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. వేడి సూప్ గొంతు నొప్పిని తగ్గిస్తుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ చెందినవారై , హిందూ మతానికి చెందిన వారై ఉండాలి. విద్యార్హతల విషయానికొస్తే బీఈ, బీటెక్ (సివిల్/మెకానికల్), ఎల్సీఈ/ఎల్ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే
ఎంపికైన డిప్యూటీ మేనేజర్కు నెలకు 40,000-1,40,000. మేనేజర్ పోస్టుకు నెలకు 50,000 నుండి 1,60,000 రూపాయలు, సీనియర్ మేనేజర్కు 60,000 నుండి 1,80,000 రూపాయల జీతం చెల్లిస్తారు. అభ్యర్థులు రూ. 1200 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. S
ప్రొస్టేట్ క్యాన్సర్ రావటానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తినే ఆహారం, స్థూలకాయం, ధూమపానం, రసాయనలకు గురికావటం, లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక ధూమపానం వంటి ప్రమాదాన్ని పెంచుతాయి.
స్పైరిలినా వర్షాకాలంలో కొంత దిగుబడి తగ్గినా, శీతాకాలం, వేసవి లో మాత్రం మంచి దిగుబడిని పొందేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
లక్షలు పెట్టి రొయ్య పిల్లలను కొనుగోలు చేసి, చెరువుల్లో వదిలిన నెల రోజులకే అవి చనిపోతుండటంతో , రొయ్యల సాగుకు వెనకడుగు వేస్తున్నారు. అయితే 25 ఏళ్ళుగా రొయ్య పిల్లల ఉత్పత్తిలో ఉన్న రైతు పడవల ఏడుకొండలు రైతులకు నాణ్యమైన పిల్లలను అందిస్తున్నారు.
వేరుశనగ సాగులో సగటు వుత్పత్తి మన ప్రాంతంలో 5 నుండి 6క్వింటాళ్లకు మించటంలేదు. దీనికి ప్రధానంగా వేరుశనగలో ఆయాప్రాంతాలకు అనుగణంగా రకాల ఎంపికలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించకపోవటం, యాజమాన్యంలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.
సంప్రదాయ పంటలతో నష్టాలను చవిచూసే రైతులకు పట్టుపరిశ్రమ ఒక వరం లాంటిది. ఒక్కసారి పెట్టుబడి పెడితే.. దీర్ఘకాలంగా లాభాలను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే పట్టుదల, పనిపట్ల నిబద్ధతు ఉండాలి.
రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి వేతనంగా టెక్నికల్ అసిస్టెంట్ రూ.35,400-రూ.1,12,400. టెక్నీషియన్ రూ.19,900 - రూ.63,200. చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. చెల్లించాల్సి ఉంట�
ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడానికి శ్వాస వ్యాయామాలు బాగా ఉపకరిస్తాయి. ముక్కలతో గాలి పీల్చి నోటి ద్వారా వదలటం వంటివి యోగా నిపుణులను సంప్రదించి రోజువారిగా చేయటం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.
తినే ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. పండ్లు, కూరగాయలు ,తృణధాన్యాలు అధికంగా ఉండే ఆహారం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ(ఫుల్టైం),బ్యాంకింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్ & ఫైనాన్స్, మార్కెటింగ్, ఫారెక్స్, క్రెడిట్, పీజీడీబీఏ, పీజీడీబీఎం, సీఏ,సీఎఫ్ఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులై ఉండాలి.
నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో యాసిడ్ ఉంటుంది. ఈ యాసిడ్ను పాలలో కలిపి తీసుకుంటే, పాలు గడ్డకట్టి జీర్ణ సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల, వాటిని కలిపి తీసుకోవటం మానుకోవటం మంచిది.
చలిలో బయటకు వెళ్ళే సమయంలో వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులు ధరించాలి. ఈ సందర్భంలో స్కార్ఫ్, జర్కిన్, తలకు హెల్మెట్, కాళ్లకు షూ, చేతులకు గ్లౌజులు ధరించాలి. ఇలా చేయటం వల్ల వాహనాలపై వెళ్ళే సందర్భంలో చలిగాలి చర్మానికి తగలకుండా చూసుకోవచ్చు.
యాపిల్స్ సహజ యాంటిహిస్టామైన్ క్వెర్సెటిన్ కు మూలం. ఒక అధ్యయనంలో క్వెర్సెటిన్ ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుందని వెల్లడైంది. రోజుకు ఒకటి లేదా రెండు యాపిల్లను అల్పాహారం తీసుకోవడం వల్ల ఆస్తమాని తగ్గుంచుకోవటానికి ఆరోగ్యకరమైన మార్�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి అయా విభాగాల్లో ఎండీ లేదా ఎంఎస్ లేదా డీఎన్బీతో పాటు నిర్ణీత పని అనుభవం కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి ప్రొఫెసర్ పోస్టుకు 58 సంవత్సరాలు మించకూడదు.
చలికాలంలో తేనె తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు ఆయుర్వేదం చెబుతుంది. ఇది ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి చలికాలంలో దీనిని తప్పనిసరిగా తీసుకోవాలి. జలుబు, దగ్గు చికిత్సకు తేనెను వందల సంవత్సర�
పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణత ఉన్నవారు దరకాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి01.10.2023 నాటికి 35 సంవత్సరాలు మించరాదు.
రైతులు ప్రకృతి వ్యవసాయ పద్దతులను అవలంభించడం మొదలుపెట్టారు. కషాయాల తయారీతో పాటు జీవామృతం వంటి ప్రకృతి ఎరువులను తయారు చేస్తూ.. అధిక దిగుబడులను సాధిస్తున్నారు.
ఈ ఏడాది పత్తి వేసిన రైతులకు ప్రస్తుత ప్రతికూల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. భారీ వర్షాలకు చాలా చోట్ల పంట నష్టం జరిగింది. ఇందులో అత్యధికంగా పత్తి వేసిన రైతులు ఎక్కువ మంది దెబ్బతిన్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నాయి.