Home » Author »Guntupalli Ramakrishna
ఆన్ లైన్ ద్వారా అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో అధార్ వివరాలు, పదోతరగతి సర్టిఫికెట్ లోని వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్ధులు రెజ్యూమ్ తోపాటు, ఇతర సర్టిఫికెట్ల ఒరిజినల్ కాపీలను తీసుకుని నవంబర్ 16న క�
దరఖాస్తు చేసుకునే వారి అర్హతలకు సంబంధించి సంబంధిత పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే పోస్టులను బట్టి 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వరి ప్రస్తుతం చిరు పొట్ట దశ నుండి గింజ పాలుపోసుకునే దశకు చేరుకుంది. అధిక దిగుబడి సాధించేందుకు కీలకమైన ఈ దశలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దోమపోటు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది .
మహిళల్లో కాల్షియం లోపం లక్షణాలకు సంబంధించి పెళుసుగా ఉండే గోర్లు, కండరాల తిమ్మిరి, దంత క్షయం, బోలు ఎముకల వ్యాధి , హృదయ స్పందనల్లో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
పురాతన కాలంలో, కుంకుమపువ్వును పసుపు రంగుగా, పరిమళ ద్రవ్యంగా, ఔషధంగా ఉపయోగించారు. కుంకుమపువ్వును వేడి టీలలో కలుపుకుని సేవించేవారు. పర్షియన్ కుంకుమపువ్వును మసాలా ఆహారాలుకు, టీలకు కూడా ఉపయోగించారు.
దేశంలోని పత్తి సాగు అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. ఇందుకోసం లక్షల టన్నులు హైబ్రిడ్ విత్తనాలు అవసరమవుతాయి. అందుకే వివిధ విత్తన కంపెనీలు రైతుల ద్వారా విత్తనోత్పత్తిని చేపడుతున్నాయి.
పంటల్లో నీరు నిలవడం , గాలిలో తేమశాతం అధికంగా ఉండటం వలన చీడపీడల బారిన పడ్డాయి. తెలంగాణలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పత్తి పంట ప్రస్థుతం కాత దశలో ఉంది. చాలా చోట్ల పత్తి తీతలు జరుగుతున్నాయి.
రన్నింగ్, వాకింగ్, రన్నింగ్ ఏదైనా అవుట్డోర్ ఎక్సర్సైజ్లు చేయటం ఏమాత్రం సరైంది కాదు. ముఖ్యంగా నగరాలలో కాలుష్యం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున బయటి వాతావరణంలో వ్యాయామాలు చేస్తే కాలుష్య కారకాలు పీల్చే గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశి�
వేరుశనగను ఇటు తెలంగాణ , అటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తుంటారు రైతులు . ముఖ్యంగా ఈ పంటకు ఇసుక గరప నేలలు ఉండి , కొద్ది పాటి నీటివసతి ఉన్న ప్రాంతాలు అనుకూలం. అయితే రైతులు, అధిక విస్తీర్ణంలో పాత రకాలనే సా�
మామిడి మొక్కల మధ్య అంతర పంటలు సాగుచేసిన ఈ క్షేత్రం విజయనగరం జిల్లా, లక్కవరపుకోట మండలం, మర్లపల్లి గ్రామంలో ఉంది. 4 ఎకరాల ఉన్న మామిడి తోటనుండి కేవలం సీజనల్ గానే దిగుబడులు పొందేవారు రైతు లెక్కల వరం.
కార్యాలయంలో ఎక్కువ గంటలు గడపడం అంటే...ఒకే చోట కదలకుండా కూర్చుని ఉండాల్సి వస్తుంది. సాధారణంగా మన శరీరాలు కదలకుండా ఎక్కువసేపు కంప్యూటర్ల ముందు కూర్చున్నప్పుడు గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.
మెరిట్-ఆధారితంగా స్కాలర్షిప్ కు ఎంపిక జరుగుతుంది. తుది ఎంపిక కోసం అకడమిక్ మెరిట్ను పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులు ఇంజనీరింగ్ లేదా MBBS ప్రోగ్రామ్ను అభ్యసిస్తున్నట్లయితే, 12వ తరగతి పరీక్షలో అభ్యర్థి ఉత్తీర్ణత అధారంగా ఎంపిక చేస్తారు.
పచ్చి ఉసిరి తాగటం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అధిక మొత్తంలో విటమిన్ సి కారణంగా, ఉసిరిని తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపరు. ఉసిరి రసాన్ని పలుచగా చేసి జ్యూస్ గా తయారు చేసుకుని శీతాకాలంలో సేవించటం వల్ల ఆరోగ్యంగా ఉండటానికి, రోగనిరోధక �
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి డిగ్రీ, సీఏ, ఎంబీఏ, ఎంకాం ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తుచేసుకునేందుకు అర్హులు. అంతేకాకుండా పనిలో అనుభం కలిగి ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే 35 సంవత్సరాల లోపు ఉండాలి.
ఈ నోటిఫికేషన్ వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.
సీతాఫలం తినడం వల్ల రక్తహీనతను నివారించుకోవచ్చు. రక్తహీనత అనేది ఫోలేట్ లోపం వల్ల వస్తుంది. ఫోలేట్ లోపం , రక్తహీనత ప్రమాదాన్ని నివారించడానికి ఫోలేట్ అధికంగా ఉండే సీతాఫలం తీసుకోవడం ప్రయోజనకరం.
మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా మానిపండు, సుడిదోమ, కాండ తొలిచే పురుగుల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో నివారించకపోతే 20 నుండి 30 శాతం వరకు దిగుబడులను నష్టపోవాల్సి ఉంటుంది.
కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సీబీటీ పరీక్ష విధానానికి సంబంధించి మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు విభాగాల(పార్ట్-ఎ: 25 ప్రశ్నలు, పార్ట్-బి: 75 ప్రశ్నలు) నుంచ
సంబంధిత విభాగంలో పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ రిసెర్చ్ అనుభవం ఉండాలి. కనీసం 3 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉండాలి. వయోపరిమితి 35 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ/ పీజీ, ఐసీడబ్ల్యూఏ/ సీఎఫ్ఏ/ సీఎంఏ/ సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు 21 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.