Home » Author »Guntupalli Ramakrishna
ఉదయం అల్పాహారం సమయంలో సత్తును తీసుకోవడం చాలా ప్రయోజనకరం. టాక్సిన్స్ శరీరం నుండి బయటకుపంపటంలో సహాయపడుతుంది. గ్యాస్ సమస్య వస్తుందనే భయం ఉన్నవారు తినకుండా ఉండటమే మంచిది.
పక్ష వాతం వచ్చేముందు మూతి వంకరపోవటం, చేయి బలహీనత, అస్పష్టమైన మాటలు, వెర్టిగో, ఆకస్మిక మైకంలోకి వెళ్ళటం, దృష్టిలో మార్పులు, తీవ్రమైన తలనొప్పి వంటి సంకేతాలు ఉంటాయి.
ఆకుముడత పురుగు ఆశించిన పొలాల్లో నేరుగా రసాయన మందులను పిచికారి చేస్తే ఫలితం ఉండదు. కాబట్టి రైతులు మొదట తాడుతో కానీ, ముళ్ల కంపతో కాని వరిపొలంపై లాగాలి. దీంతో ముడుచుకున్న ఆకులు తెరుచుకుంటాయి. దీంతో పురుగులు బయటకు కనబడతాయి .
వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. క్రిమినాశక గుణాలు ఉన్నాయి. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్లను నయం అవుతాయి. గొంతు నొప్పి నుండి బయటపడటానికి, మూడు నుండి నాలుగు వెల్లుల్లి రెబ్బలను నమిలి తినాలి.
టమాట ప్రస్థుతం పూత పిందె దశలో ఉందిది. ఇటీవల కురిసిన వర్షాలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రల కారణంగా బాక్టీరియా ఆకుమచ్చ తెగులు చాలా చోట్ల ఆశించింది.
అస్పష్టమైనమాటలు, మాట్లాడే పదాలలో పొందికలేవటం వంటి ఇబ్బంది అనేది స్ట్రోక్కు ప్రారంభ సంకేతంగా గుర్తించవచ్చు. ఒక సాధారణ వాక్యాన్ని తిరిగి మాట్లాడమని అడిగిన సందర్భంలో అతను మాట్లాడటానికి ఇబ్బందిపడితే అది స్ట్రోక్ కావచ్చు.
మురుగునీరు నిలవని నేలలు, చౌడునేలలు తప్పా, తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగుచేయవచ్చు. ఎకరాకు 6 నుండి 8 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే అయా ప్రాంతాలకు అనువైన అధిక దిగుబడిని ఇచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి.
గుడ్లలో విటమిన్ ఎ, బి6, బి12 మరియు సెలీనియం వంటి ముఖ్యమైన విటమిన్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. గుడ్లలో లూటీన్ మరియు జియాక్సంతిన్ అనే మంచి పోషకాలు కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఇతర పంటలతో పోలిస్తే తక్కువ ఖర్చు, తక్కువ పెట్టుబడితో నికర ఆదాయం వస్తుండటంతో.. పశ్చిమగోదావరి జిల్లా, కోయలగూడెం మండలం, అంకాల గూడెం గ్రామానికి చెందిన రైతు పాదం రాము పామాయిల్ సాగును చేపట్టాడు.
చాలా మంది టీ లో ఏలకుల పొడి వేసికుని ఉదయాన్నే సేవించేందుకు ఇష్టపడతారు. అజీర్ణం, గుండెల్లో మంట, పేగులో సమస్యలు, విరేచనాలు వంటివాటికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తుంటారు. అద్భుతమైన వాసన, రుచి , జీర్ణ లక్షణాలను యాలకులు కలిగి ఉన్నాయి.
షూలను కొనుగోలు చేయాలని దుకాణాలకు వెళ్ళినప్పుడు వాటిని ఒకసారి వేసుకుని అటుఇటు నడవాలి. ఏక్కడైనా పాదాలు వత్తుకున్నట్లు అనిపించటం కాని, రాపిడి ఉన్నాగాని వాటి వల్ల ఇబ్బంది కలుగుతుందన్న అంచనాకు రావాలి.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఆయా పోస్టులను బట్టి పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. మైన్ ఫోర్మ్యాన్ సర్టిఫికేట్, డిప్లొమా మైనింగ్& మైన్ సర్వేయ�
విభాగాల వారీగా పోస్టుల ఖాళీలను పరిశీలిస్తే సివిల్: 30 పోస్టులు, మెకానికల్: 30 పోస్టులు, హెచ్ఆర్: 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత ఉన్నవార
ఆకుకూరలకు మంచి డిమాండ్ ఉండటంతో వారి పంటల సాగు మూడు పువ్వులు.., ఆరు కాయలు గా సాగుతునున్నది. తీరొక్క ఆకుకూరలు పండిస్తూ.. రోజువారీగా ఆదాయం పొందుతూ.. మంచి లాభాలు ఆర్జిస్తున్నారు…
పేద కుటుంబాలలో నిరక్షరాస్యత తొలగించాలన్న ఏకైక లక్ష్యంతో , భవిష్యత్తు తరాలవారికి మంచి అవకాశాలను అవకాశాలను అందుకోవాలన్న లక్ష్యంతో తల్లిదండ్రులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించారు.
ఎరువులను రెండు సమభాగాలుగా చేసుకుని, జూన్- జూలై ఒకసారి , సెప్టెంబర్- అక్టోబర్మాసాల్లో రెండవ దఫాగా అందించాలి. చెట్టు కాండానికి 3 నుండి 5 అడుగుల దూరంలో చుట్టూ గాడిచేసి, ఎరువులను చల్లి, మట్ట్టితో కప్పాలి. వెంటనే నీరు కట్టాలి.
దేశంలోని అనేక రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పశుగ్రాసం సూపర్ నేపియర్. ఎకరాకు 250 టన్నుల వరకు దిగుబడి రావటం, పోషక విలువలు అధికంగా వుండటంతో పాడిపశువులు, జీవాల పోషణలో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
నేలబారు సాగులో కూరగాయలు కుళ్లిపోవడంతో పాటు మచ్చలు ఏర్పడి, నాణ్యత లోపించటం వల్ల మార్కెట్లో ధర రాక నష్టపోయిన సందర్భాలు అనేకం. ఈ క్రమంలో శాశ్వత పందిర్లు, నిలువు పందిర్లు ఏర్పాటు చేసుకుని తీగజాతి కూరగాయలను పండిస్తూ తక్కువ సమయంలో, నిత్యం ఆద
మునగ పువ్వులలో పోషకాలు అధికంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం మరియు కాల్షియంతో సహా అవసరమైన పోషకాల మునగపువ్వులో ఉంటాయి. ఈ ఖనిజాలు రక్త నాళాల గోడలను సడలించడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
ఇనుము తోపాటు ఈ ముఖ్యమైన విటమిన్ల లోపాలు ఎముకల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. సమతుల్య ఆహారం, అవసరమైన పోషకాలను శరీరానికి అందించటం ఉత్తమం. ఆహారం ద్వారా వీటిని తీసుకోవటం సాధ్యకానప్పుడు సప్లిమెంట్ల రూపంలో తీసుకోవటం ద్వారా ప్రయోజనం పొందవ�