Home » Author »Guntupalli Ramakrishna
రైతులు మల్బరీ సాగులో తగిన మెళకువలు పాటించి, పట్టు పురుగుల పెంపకం పట్ల తగిన అవగాహనతో ముందడుగు వేస్తే స్వయం ఉపాధికి డోకా వుండదనేది, క్షేత్రస్థాయిలో రైతుల అనుభవాల ద్వారా నిరూపితమవుతోంది.
సెర్కోస్పొరా, ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగుళ్లు, బాక్టీరియా నల్లమచ్చ ఆశించి పంటకు తీవ్ర నష్టం కలుగజేస్తున్నాయి. వీటిని గుర్తించిన వెంటనే సకాలంలో అరికడితే మంచి దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.
బరువు తగ్గాలన్న ప్రయత్నం చేయకుండానే అనుహ్యంగా ఒకేసారి బరువు తగ్గితే ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే ఊహించని విధంగా బరువు తగ్గడం అనేది ఊపిరితిత్తుల క్యాన్సర్తో సహా వివిధ ఆరోగ్య సమస్యలకు ప్రారంభ సంకేతంగా అనుమానించాలి.
SAIL Recruitment : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. బొకారో స్టీల్ ప్లాంట్ లో మొత్తం 85 అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుత�
శిక్షణ కాలంలో స్టైఫండ్ రూ. 40,000. శిక్షణ పూర్తయిన తరువాత నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000.వేతనంగా చెల్లిస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సంస్థలో కనీసం 3 సంవత్సరాలు విధిగా పనిచేస్తామని రూ.5 లక్షల సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వ్రాయలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా JEE మెయిన్ 2024 దరఖాస్తు ఫారమ్ను పూరించాలి. JEE మెయిన్ 2024 కోసం రిజిస్ట్రేషన్ పోర్టల్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. JEE మెయిన్ 2024 కోసం నమోదు చేసుకోవడానికి వెబ్సైట్ https://jeemain.ntaonline.in/ అందు�
మహిళలు మెనోపాజ్ సమయంలో నిద్ర సరిగాపోరు. ఈ సమయంలో సరైన నిద్రకు వీలుగా ఇంటి లోపలి వాతావరణాన్ని సృష్టించుకోవాలి. దినచర్యలో నిద్రను కూడా భాగం చేసుకోవాలి. పడుకునే ముందుగా కెఫీన్తో కూడిన టీ, కాఫీలకు, ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండాలి.
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ఆహారం, బరువు, వైద్య పరిస్థితులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. జ్వరం,వికారంతో, తీవ్రమైన నొప్పి, మూత్రంలో రక్తం పడటం వంటి లక్షణాలు మూత్రపిండాల్లో రాళ్ల ఉన్నాయనటానికి సాధారణ సంకేతాలు.
అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఉండే వాతావరణ పరిస్థితులు సుడిదోమ ఉధృతికి అనుకూలం. రైతులు ఎక్కువగా అధిక దిగుబడి నిమిత్తం దగ్గర, దగ్గరగా నాట్లు వేస్తుంటారు. అధికంగా నత్రజని ఎరువు వాడటంతో ఎక్కువగా పిలకలు తొడిగి పైరు పొలం అంతా కమ్ముతుంది.
సాగులో పెట్టుబడి పెరగటం, ఆదాయం నామమాత్రంగా వుండటంతో, ఏకపంటగా కొబ్బరిసాగు రైతుకు గిట్టుబాటు కావటం లేదు. ఈ దశలో చాలా మంది అంతర పంటలు సాగుచేసి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం, శివటం గ్రామానికి చెందిన రైతు ల�
తేనెటీగల పెంపకం సంచార పరిశ్రమ. పంటల పూత దశ ఎక్కడ వుంటే అక్కడకు పెట్టెలను తరలించాలి. రాణీఈగ గుడ్లు పెట్టే సామర్థ్యం, కూలీ ఈగలు సేకరించే మకరందం పైనే తేనె ఉత్పత్తి ఆధారపడి వుంటుంది.
పనీర్ లో జింక్ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన ఖనిజం. తెల్ల రక్త కణాల ఉత్పత్తిలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్ఫెక్షన్లు , వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.
అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న అభ్యర్థులను 85 మార్కులకు వ్రాత పరీక్ష నిర్వహిస్తారు. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో ఖాళీల ఆధారంగా ఇంటర్వ్యూ (కేటగిరీ వారీగా)కి పిలుస్తారు. ఇంటర్వ్యూకు 15 మార్కులు కేటాయిస్తారు.
ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అన్ని అవసరమైన పత్రాలను అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తుతో పాటు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. సరైన వివరాలు ఇవ్వని వారి అభ్యర్థిత్వం షార్ట్లిస్టింగ్/ఇంటర్వ్యూ కోసం పరిగణలోని తీసుకోరు.
Diwali Safety Tips: బాణా సంచాల కాల్చే సమయంలో ముంస్తుగా ఒక బకెట్ తో నీళ్ళు సిద్ధంగా పెట్టుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మంటలు వ్యాపించినప్పుడు వాటిని ఆర్పేందుకు నీరు అవసరమౌతుంది. మండే పదార్థాలకు దూరంగా బహిరంగ ప్రాంతాన్ని ఎంచుకోవాలి.
మెగ్నీషియం సమృద్ధిగా ఉన్న ఆహారాలలో గింజలు , విత్తనాలు ప్రధానమైనవి. కండరాల ఆరోగ్యానికి ,కండరాల నొప్పిని తగ్గించడానికి ఇవి బాగా ఉపకరిస్తాయి. బాదం, వేరుశెనగ మరియు పొద్దుతిరుగుడు విత్తనాల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.
మనం ఏసమయంలో ఏంచేయాలో ముందుగానే సమయం నిర్ధేశించుకోవాలి. కొన్నిసార్లు మెదడు కేవలం ఆలోచించాలని, విషయాలకు పరిష్కారాలను కనుగొనాలని కోరుకుంటుంది. అందుకోసం రోజులో ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలి.
ముఖ్యంగా వెదురు సాగుకు ఇంత డిమాండ్ ఎందుకు పెరిగిందంటే దేశ వ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రణకు బొగ్గుకు బదులుగా వెదురు గుళికలు తప్పని సరిగా వాడాలని కేంద్ర ఇందన కొత్త విధానంలో పేర్కొంది.
చిలగడ దుంపలలో పొటాషియం వంటి విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి మూత్రపిండాలపై దాని ప్రభావాన్ని తగ్గిస్తాయి.
స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు చేపడతారు. అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు ఉమ్మడి పరీక్ష నిర్వహించకుండానే విశ్వవిద్యాలయాల స్థాయిలోనే నియామకాలు చేస్తారు.