Home » Author »Guntupalli Ramakrishna
CAT 2023 హాల్ టిక్కెట్పై అభ్యర్థికి సంబంధించిన పూర్తి పేరు, ఫోటోగ్రాఫ్, సంతకం , రిజిస్ట్రేషన్ నంబర్ వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. పరీక్షా కేంద్రంలో అభ్యర్థి గుర్తింపును ధృవీకరించేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
పసుపు, అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. వేడి నీటిలో తాజా పసుపు , అల్లం కలిపి తయారుచేసిన ఈ టీ మన శరీరానికి, మనస్సుకు చాలా ఓదార్పునిస్తుంది. తీపి కోసం తేనెను కూడా వేసుకోవచ్చు.
ఒకే పంటపై ఆధారపడిన సంధర్బాల్లో రైతుకు రిస్కు పెరగటంతోపాటు, ఆదాయం కూడా నామ మాత్రమే. పాక్షిక నీడలో పెరిగే పసుపు మొక్కలు.. అలాగే అంతర పంటలుగా అనేక రకాల పండ్ల మొక్లతో ఏడాది పొడవునా దిగుబడులను తీయటమే కాకుండా బాడర్ క్రాపుగా వాక్కాయ నాటారు.
Jasmine Cultivation : కొన్ని రకాల పుష్పాలు కేవలం ఆకట్టుకోగలవు. మరికొన్ని రకాల పూలు సువాసనలతో మనసు దోచుకోగలవు. కానీ మనిషి మనసుకు ప్రశాంతతను చేకూర్చడంతో పాటు తాజాదనాన్ని కలుగజేసే అద్భుతమైన సుగంధ పువ్వు మల్లె. అందుకే దీన్ని పుష్పాల రాణిగా పరిగణిస్తారు. మం
పశుపోషణ అనాదిగా రైతు జీవన వృత్తిలో భాగం. వ్యవసాయ పనుల్లో రైతుకు తోడ్పాటును అందించటంతోపాటు, పాడి ద్వారా రైతుకు నిత్యం ఆదాయాన్ని అందించే ఏకైక రంగం పశుపోషణ. అయితే పాడిపశువుల పెంపకం చెప్పినంత, విన్నంత సులభం కాదు.
అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక విధానానికి సంబంధించి అకడమిక్ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది 25.11.2023గా నిర్ణయించారు.
విద్యార్హత మార్కులు, జాతీయ స్థాయి పరీక్షల్లో సాధించిన స్కోరు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. అభ్యర్ధులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరితేది 20.11.2023గా నిర్ణయించారు.
సంబంధిత స్పెషలైజేషన్తో ఎంఈ,ఎంటెక్,ఎమ్మెస్సీ,డ్యూయెల్ డిగ్రీ, బీఈ,బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులు. డిగ్రీ, పీజీ స్థాయుల్లో ప్రథమ శ్రేణి మార్కులు కలిగి ఉండాలి. నెట్,గేట్ వ్యాలిడ్ స్కోర్ తప్పనిసరి. అలాకాకుంటే ఏఐసీటీఈ/యూజీసీ గుర్తింప�
బీట్రూట్లో నైట్రేట్లు ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్గా మారుతాయి. అలాగే క్యారెట్లో నైట్రేట్ ఉంటుంది, ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా క్యారెట్లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది రక్త నాళాలను శుభ్రపరచడంలో సహాయపడుతు�
విటమిన్ డి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.. సూర్యరశ్మి నుండి UV-B కి బహిర్గతం అయిన తర్వాత ఇది శరీరంలోనే సంశ్లేషణ చేందుతుంది. విటమిన్ D అనేది ఎముక పెరుగుదల, జీవక్రియ ప్రక్రియలో ఒక స్టెరాయిడ్ హార్మోన్ గా ఉపయోగపడుతుంది.
వాక్కాయ మొక్కల నుండి 3వ ఏడాది నుండి పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి. మార్కెట్ కూడా బాగుండటంతో ఏకపంటగా వాణిజ్య సరళిలో సాగుచేసి సత్ఫలితాలను పొందుతున్నారు.
పంట మార్పిడి వలన పంటనాశించే పురుగులు, తెగుళ్లు తగ్గుతాయి. ఆరుతడి పంటలు వేయడం వల్ల నిత్యావసరాలైన పప్పులు, నూనెగింజల కొరత తగ్గుతుంది. అంతే కాదు పప్పుధాన్యపు పంటలతో పంట మార్పిడి చేయడం వలన భూమి సారం వృద్ధి చెందుతుంది.
ప్రస్తుతం సోయా పంట గింజ పెరిగే దశలో ఉంది. మరో 30 రోజుల్లో పంట చేతికి రానుంది. అయితే అడపాదడప కురుస్తున్న వర్షాలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఇలా వాతావరణ పరిస్థితులు మారుతుండటంతో సోయా పంటకు చీడపీడల ఉధృతి పెరిగింది.
వేరుశెనగలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వేరుశెనగ తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. దీర్ఘకాలంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అధిక బరువు వల్ల కూడా ఈ సమస్యలు రావచ్చు. బరువు తగ్గటం ద్వారా సమస్య నుండి బయటపడవచ్చు. మద్యపానం, పొగ త్రాగే వ్యక్తులు ఈ సమస్యను నివారించడానికి చెడు అలవాట్లను వదిలేయాలి.
వాకింగ్ కు వెళ్ళబోయే ముందు స్వెటర్లు, చేతికి గ్లౌజులు, తలకు ఉన్ని టోపీలు, పాదాలకు సాక్స్ ధరించటం మాత్రం మర్చిపోవద్దు. రోడ్డుపై నడవడం కంటే పార్క్, మైదానంలో నడవటం మంచిది. ఎందుకంటే రోడ్డుపై పొగమంచు కారణంగా వాహనాలు ఢీ కొట్టే ప్రమాదం ఉంటుంది.
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక నిర్వహిస్తారు. ఓఎంఆర్ విధానంలో మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1 : 5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
సీటెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు నవంబరు 23 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు ఆఖరి తేదిగా నిర్ణయించారు. ఫీజు చెల్లించడానికి చివరితేది23.11.2023కాగా, పరీక్ష తేదీ 21.01.2024.గా ప్రకటించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://ctet.nic.in/
భారతదేశం ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లో, ముఖ్యంగా బలమైన సెమీకండక్టర్ వ్యవస్థను రూపొందించడంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోంది. పరిశోధన , మార్కెట్ల అంచనా ప్రకారం భారతదేశంలో సెమీకండక్టర్ పరిశ్రమ వృద్ధి దశలో ఉంది.
సబ్బులు, డిటర్జంట్లు వంటి వాటిల్లో కూడా వాడుతుండడంతో దేశంలో ఆముదం పంటకు ప్రాధాన్యత పెరిగింది. ఈ పంట ఉప ఉత్పత్తుల వల్ల భారత దేశానికి ఏటా 5వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించటం విశేషం.