Home » Author »Guntupalli Ramakrishna
ఈ పండులోని మోనోశాచురేటెడ్ కొవ్వులు, పాలీఫెనాల్స్ మరియు ఇతర పోషకాలు వృద్ధాప్యాన్ని నెమ్మదింప చేస్తాయి. చర్మ రూపాన్ని మెరుగుపరుస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అవోకాడో విటమిన్ సితో నిండి ఉంటుంది. ఇది కొల్లాజెన్ సంశ్లేషణను ప్రోత్సహించే పోషక
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే నాలుగు, పదో తరగతి, డిప్లొమా (సేఫ్టీ/ ఫైర్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
HIV వంటి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులను ప్రభావితం చేసే ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించే సామర్ధ్యాన్ని లెమన్గ్రాస్ టీ కలిగి ఉన్నట్లు తేలింది. దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి , నోటిని శుభ్రంగా ఉంచడానికి లెమన్ గ్రాస్ కాడలను నమలటం ద్�
కార్బోహైడ్రేట్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఏ ఆహారాలలో కార్బోహైడ్రేట్లు ఉంటాయో తెలుసుకోవడం మంచిది. పిండి పదార్థాలు ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంచుకోవాలి. బ్రౌన్ రైస్, బుక్వీట్ మరియు హోల్ ఓట్స్ వంటి తృణధాన్యాలు ,
కంటి ఆరోగ్యంలో పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్లు సి , ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ , లుటీన్ అధికంగా ఉండే ఆహారాలను ఆహారంలో చేర్చుకోవాలి.
నాటు పెట్టిన వారం రోజుల వరకు పలుచగా నీరుపెట్టిన మొక్కలు త్వరగా నాటుకుంటాయి. వారం తరువాత నుండి చిరుపొట్ట దశ వరకు పొలంలో 3 సెం.మీ. (ఒక అంగుళం) నీరు ఉండేటట్లు చూసుకుంటే పిలకలు ఎక్కువగా వస్తాయి.
దరఖాస్తు చేసుకునేందుకు ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు, గేట్-2023 అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి 27 సంవత్సరాలలోపు ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలకు ప్రకారం ఇతరులకు ఫీజు నుంచి మినహాయి�
చలికాలంలో ఎదురయ్యే మానసిక రుగ్మతలలో ప్రధానంగా మూడ్ మారిపోవటం, అనవసర ఆందోళన, నిస్పృహకు లోనవటం, చిరాకు, బద్ధకం, అతి నిద్ర, అలసట ,రోజువారీ కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
బి విటమిన్ల కోసం వివిధ సప్లిమెంట్ ఎంపికలు అందుబాటులో ఉన్నప్పటికీ, సహజ ఆరోగ్యకరమైన ఆహారాల నుండి ఈ విటమిన్లను పొందడం ఉత్తమ మైన మార్గం. B6 అధికంగా ఉండే ఆహారాలలో చేపలు, గొడ్డు మాంసం కాలేయం ,ఇతర అవయవ మాంసాలు, పిండి కూరగాయలు , పండ్లు ఉన్నాయి.
కలుపు తీసిన ప్రతి సారి మొక్కచుట్టూ మట్టిని ఎగదోసి,పెరిగే గడ్డలకు ఎండ తగలకుండా చూడాలి. ఎండ తగిలితే గడ్డలు ఆకుపచ్చగా మారి తినడానికి వీలుకావు. నాటిన 75 రోజులకు మాలిక్ హైడ్రాజైడ్ (2.5 గ్రా/లీ.) పిచికారి చేస్తే నిల్వలో గడ్డలు మొలకెత్తడం తగ్గుతుంది.
ప్రోట్రేలలో నారును పెంచటం వలన ప్రతీ విత్తనం నారుమొక్కగా అందివస్తుంది. షేడ్ నెట్ లలో వాతావరణం నియంత్రణలో వుంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా వుంటుంది.
పట్టుపురుగుల పెంపకంలో కీలకమైన చాకీ పురుగుల పెంపకాన్ని మొదటి రెండు జ్వరాల వరకు జాగ్రత్తగా చూసుకుంటే రైతుకు రిస్కు తగ్గిపోయింది. దీనివల్ల ప్రతి 25 రోజులకు ఒక పంట చొప్పున, ఏడాదికి 7 నుంచి 8 పంటలను రైతులు తీసేవీలు ఏర్పడింది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి శిక్షణ కాలం ఒక సంవత్సరం పాటు ఉంటుంది. శిక్షణ సమయంలో స్టైఫెండ్గా నెలకు రూ.7,700 నుంచి రూ. 8,050 అందజేస్తారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే గుర్తింపు పొందిన కళాశాల నుండి బీఎస్సీ,(నర్సింగ్, సైకాలజీ, లైఫ్ సైన్సెస్, డయాలజిస్ టెక్నాలజీ) ఎంబీబీఎస్, ఎండీ, హాస్పిటల్ అడ్మినిస్టేషన్ పూర్తి చేసిన వారు అర్హులు.
తొలకరిలో వేసిన స్వల్పకాలిక పంటలైన వరి, పెసర, మినుము పూర్తయిన చోట్ల, రెండవ పంటగా కందిని సాగుచేయవచ్చు. ఖరీఫ్తో పోలిస్తే రబీ దిగుబడులు నాణ్యంగా వుంటాయి. తొలకరిలో వేసిన కంది ఎక్కువ ఎత్తు పెరగటం వల్ల చీడపీడల ఉధృతి అధికంగా వుంటుంది.
మార్కెట్ లో తైవాన్ జామ మొక్కలకు డిమాండ్ ఉండటంతో 8 ఏళ్లుగా ఈ మొక్కలను క్లోనింగ్ విధానంలో పెంపకం చేపడుతున్నారు. క్లోనింగ్ అంటే కత్తిరింపు. తల్లి మొక్కల నుండి లేత కొమ్మలు కత్తిరించి వాటిని కోకోపీట్ నింపిన ట్రేలలో నాటుతున్నారు.
ఈ ఏడాది బొప్పాయికి మార్కెట్ లో మంచి ధర పలికింది. సరాసరి టన్ను ధర రూ. 10 వేలు పలికింది. రైతు నాగరాజు ఎకరాకు 30 టన్నుల దిగుబడిని తీశారు. అంటే ఎకరాకు రూ. 3 లక్షల ఆదాయం పొందారన్నమాట. 15 ఎకరాలకు 45 లక్షల ఆదాయం గడించారు.
క్యాబేజి, కాలీఫ్లవర్ సాగులో ఎరువుల యాజమాన్యం కీలకం. ముందుగా ప్రధానపొలాన్ని దమ్ముచేసేటప్పుడే పశువుల ఎరువుతో పాటు జీవన ఎరువులను కలిపి దుక్కిలో చల్లుకోవాలి. వీటి తరువాత నత్రజని, భాస్వరం,పొటాష్ ఎరువులను వేసి కలియదున్నాలి.
జీర్ణం కావడానికి అనువుగా ఆహారాన్ని విచ్ఛిన్నం చేయటం లో దంతాలు సహాయపడతాయి. కాబట్టి దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవటం మంచిది. పండ్లు, కూరగాయలు, కాల్షియం, తృణధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
అధికరక్తపోటు గుండె జబ్బులకు దారితీస్తున్నాయి. అలాగే పక్షవాతంతో పాటు కిడ్నీసమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ మధ్య కాలంలో బ్రెయిన్ స్టోక్ గుండె సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. రక్తపోటు వల్ల కిడ్నీ రక్తనాళంలో అడ్డంకులు ఏర్పడి కిడ్నీ దె