Home » Author »madhu
10th Exams in Telangana : పదో తరగతి పరీక్షలకు తెలంగాణ విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది. మే రెండోవారంలో పరీక్షలు నిర్వహించేందుకు రెడీగా ఉన్నామంటూ బోర్డ్ విద్యాశాఖకు నివేదిక పంపింది. కరోనా ఎఫెక్ట్తో.. ఈసారి పరీక్షల నిర్వహణలో పలు మార్పులను సూచించింది. మరి ఏం�
Bhuma Akhila Priya : తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో ఇదే కేసులో అదనపు సెక్షన్లు నమోదు చేసిన నేపథ్యంలో.. వాటిని కొట్టివేసింది. రెండోస�
Mystery of strange disease : పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధుల మిస్టరీ కొనసాగుతోంది. అంతుచిక్కని రోగాలు.. పలు గ్రామాలను వెంటాడుతున్నాయి. ఏలూరు ఘటన మరవక ముందే.. అదే తరహాలో పూళ్ల, కొమరేపల్లి గ్రామాల్లో ప్రజలు ఒకరి తర్వాత ఆసుపత్రికి చేరుతున్నారు. మూర్చ, కళ్లు �
TDP ready for local panchayat : స్థానిక పంచాయితీకి టీడీపీ సిద్ధమవుతోంది. 2021, జనవరి 23వ తేదీ శనివారం నోటిఫికేషన్ విడుదల అవుతుందన్న సూచనలతో.. పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఢీకొట్టేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మ�
Panchayat Election Andhrapradesh : ఏపీలో పంచాయతీ ఎన్నికల పర్వం హీటెక్కుతోంది. ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఎస్ఈసీ అంటుంటే.. అసలు ఎన్నికలు ఇప్పట్లో వద్దనే వాదన వినిపిస్తోంది సర్కార్. ఎన్నికల నిర్వహణపై ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో.. స్థానిక సమరమే నెలకొంటోంది ఏపీల
man returns home : కరోనా సోకడంతో 59 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి ఒక రోజు కాదు..రెండు రోజులు కాదు..ఏకంగా 243 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అన్ని రోజుల పాటు చికిత్స పొందడం రికార్డు అంటున్నారు. ప్రస్తుతం ఇతని ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు వెల్లడిస్తున్న�
UPI payments : యూపీఐ (UPI) ద్వార పేమెంట్స్ ఆ టైంలో చేయొద్దని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సూచించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI)ని అప్ గ్రేడ్ చేస్తున్న నేపథ్యంలో…చెల్లింపులు పని చేయకపోవచ్చు. కొద్ది రోజుల్లో అప్ గ్రేడ్ చేస్తున్న సమయం
Acting as if vaccines : కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు నటించి కెమెరాలకు చిక్కిన ఇద్దరు ఉన్నతాధికారుల నిర్వాకం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి…ప్రజలను చైతన్యపరచాల్సింది పోయి…వ్యాక్సిన్ విషయంలో తు.త
Brazil : టీకా వ్యాక్సిన్ ద్వారా మరోసారి భారత్ తన బలాన్ని చాటుకొంటోంది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్లకు టీకాలను సరఫరా చేసింది. తాజాగా..బ్రెజిల్ కు వ్యాక్సిన్ల సరఫరాకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం..బ్రెజిల్, మొర
Shivamogga : కర్నాటకలో శివమొగ్గలో ఓ క్వారీలో భారీ పేలుడు సంభవించింది. జిల్లాలోని హోనసోడు గ్రామం సమీపంలో ఉన్న క్వారీలో గురువారం రాత్రి 10 గంటల 20 నిమిషాలకు ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి 8మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్వారీలో ఉపయోగ
England squad : భారత పర్యటనకు సంబంధించి ఆటగాళ్ల జాబితాను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు బెన్స్టోక్స్, ఏస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్లు తిరిగి జట్టులో చేరారు. శ్రీలంకతో జరుగుతున్న సిరీస్కి ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లక�
Goodbye To Elephant : సొంతవాళ్లు చనిపోతేనే పట్టించుకోని ఈ సమాజంలో ఒక మూగజీవి ప్రాణం పోయిందని ఒక ఆఫీసర్ వెక్కివెక్కి ఏడ్చిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముదుమలై టైగర్ రిజర్వ్లోని సాదివాయల్ �
Amitabh Bachchan’s appeal on KBC 12 : బిగ్ బీ హోస్ట్గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం ద్వారా మూడేళ్లుగా దూరంగా ఉంటున్న భార్యభర్తలు ఒకే గూటికి చేరారు. కేబీసీ (KBC) 12వ సీజన్లో వివేక్ పార్మర్ అనే కానిస్టేబుల్ హాట్ సీట్ వరకు వచ్చాడు. అమితాబ్త�
kerala lottery seller : లాటరీ టిక్కెట్లు అమ్ముకునే వ్యక్తికి జాక్పాట్ తగిలింది. కాళ్లకు చెప్పులరిగేలా తిరిగి లాటరీ టిక్కెట్టు అమ్మితే రాని అదృష్టం.. అమ్ముడుపోకుండా మిగిలిపోయిన టిక్కెట్టుతో వచ్చింది. కేరళ ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్-న్యూ ఇయర్ �
India has largest : గత రెండు దశాబ్దాలుగా భారతదేశం నుంచే అత్యధికంగా విదేశాలకు వలస వెళ్తున్నారు. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన అంతర్జాతీయ వలసలు 2020 నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం ఇతర దేశాలతో పోల్చితే భారతీయులే అత్యధికంగా విదేశాల్లో
Speaker Om Birla’s Daughter : సోషల్ మీడియా ట్రోలింగ్స్పై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె -ఇటీవల సివిల్ సర్వీసెస్కు ఎంపికైన అంజలి బిర్లా ఫైర్ అయ్యారు. నిజనిజాలు తెలుసుకోకుండా ఎదుటి వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ట్రోల్ చేస్తే ఊరుకునేది లేదని హె�
Shivamogga kills 10 : కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గలో భారీ పేలుడు కలకలం రేపింది. 2021, జనవరి 21వ తేదీ గురువారం రాత్రి అబ్బలగిరె గ్రామ సమీపంలో జరిగిన ఈ పేలుడు ఘటనలో 10 మంది చనిపోయారు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్వారీలో ఉపయోగించే పేలుడు పదార్థాలను �
VK Sasikala : అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అక్రమాస్తుల కేసులో నాలుగేండ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమె బెంగళూరులోని సెంట్రల్ జైలులో ఉన్నారు. శశికళకు జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొవడంతో సెంట్రల్ �
Akhila Priya Bail Petition : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్పై నిర్ణయం మరోసారి వాయిదా పడింది. 2021, జనవరి 22వ తేదీ శుక్రవారం బెయిల్ పై నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఎలాగైనా అఖిలను బయటికి తీసుకురావాలని ఆమె తరపు న్యాయవాదులు ప�
Tirupati Bypoll Soon : తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందా? లేక బీజేపీ పోటీ చేస్తుందా? అనే దానిపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేనాని. బీజేపీ కేంద్ర పెద్దలు ఇచ్చినంత మర్యాద.. రాష్ట్ర నాయకులు ఇవ్వడం లేదని పీఏసీ సభ్యులు అంటున్నారని తెలిపారాయన. కలిసి ప్రయాణ