Home » Author »madhu
President Biden : తాజాగా కరోనాతో దెబ్బతిన్న అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేలా సరికొత్త ప్యాకేజీని ప్రకటించారు. ఈ మేరకు 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశంపై సంతకం చేసినట్లు శ్వేతసౌధం వెల్లడించింది. ద అమెరికన్ ర�
ghmc corporators : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పాలక మండలి ప్రమాణ స్వీకారానికి సెంటిమెంట్ అడ్డుకాబోతుందా? మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా? లేక కొత్త తేదీన సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారా?.. గత డిసెంబర్ 1న హైదరాబాద్ �
CM KCR review : నియంత్రిత సాగును ఎత్తివేయడంతో.. రాష్ట్రంలో సాగు పరిస్థితులు, ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఈ మేరకు వ్యవసాయ రంగంపై 2021, జనవరి 24వ తేదీ ఆదివారం సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ ప్ర
Local Panchayat : ఏపీలో స్థానిక సమరం.. సంగ్రామాన్ని తలపిస్తోంది. పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ దూకుడు.. ఎలక్షన్స్ ఇప్పుడే వద్దంటూ సర్కార్ వ్యతిరేకత రాజకీయ వేడి రాజేస్తోంది. ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఎస్ఈసీ ఖరాఖండిగా వ్యవహరిస్తుంటే.. అడ్డుకోవడాని
హైదరాబాద్ అంటేనే ముందుగా కిక్కిరిసే..ట్రాఫిక్ గుర్తుకు వస్తుంటుంది. గంటల తరబడి వాహనాలు జామ్ కావడం తరచూ చూస్తూనే ఉంటాం. హైదరాబాద్ కు అనేక మంది వస్తుంటారు. ఇక్కడ పర్యాటక ప్రదేశాలను చూసేందుకు విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు. కానీ..వీరు
Heating sand will make it gold : ఇసుకతో ఏం చేస్తాం. ఇళ్లు కడుతాం..ఇసుక నుంచి నూనె తీయవచ్చు..అనేది సామెత. చాలా సామెతలు వాస్తవాలనుంచి పుట్టుకొచ్చినవే. కానీ కొన్నిమాత్రం సందర్భాన్ని ప్రతిబంబించేవిగా ఉంటాయి. కానీ ఇసుక నుంచి కూడా నూనె తీయవచ్చునేమో తెలీదు గానీ ఇసుక ను
Glass Door : ఏపీలో స్థానిక పంచాయతీ ఎన్నికల రగడ నెలకొంది. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య వార్ కొనసాగుతోంది. ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ముందుకు వచ్చారు. ఇందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే…రాష్ట్ర ఎ�
AP NGO : పంచాయతీ ఎన్నికలపై ఏపీ ఎన్జీవో సంచలన నిర్ణయం తీసుకుంది. అవసరమైతే..ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించింది. తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన కాసేపటికే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు ఎపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. ఎన్నికల �
old Rs 100 notes : పెద్ద నోట్లను రద్దు చేసి అందరికీ షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొనేందుకు ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. సాక్షాత్తూ..ఆర్బీఐ కీలక అధికారి దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2021 ఏడాదిలో మరో షాకింగ్ నిర్ణయం ది
AP panchayat elections : నోటిఫికేషన్ వచ్చేసింది..రెడీగా లేమని ఏపీ సర్కార్ అంటోంది. ఉద్యోగులు తమ వల్ల కాదంటున్నారు..వేల మంది సిబ్బంది కావాలి..పోలీసులు ఒకే అనేలా లేరు…సుప్రీంకోర్టులో తేడా వస్తే..? ఎన్నికలు ఎలా..??? సిబ్బంది లేరు…నిధులు కొరత ఉంది..సవాళ్లు చాలాన
SES Nimmagadda Ramesh Kumar : ఎన్నికల నిర్వాహణలో అన్ని సవాళ్లను స్వీకరిస్తామని, ఏకగ్రీవ ఎన్నికలపై దృష్టి సారించామని..ఎస్ఈసీకి నిధుల విషయంలో ప్రభుత్వం మాట తప్పిందన్నారు ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్. తమకు సిబ్బంది కొరత, నిధుల కొరత ఉందన్నారు. ఎన్న
First phase panchayat elections : ఏపీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విడుదల చేశారు. 2021, జనవరి 23వ తేదీ శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. నాలుగు దశల్లో ఎ�
AP panchayat elections : హైకోర్టు గ్రీన్ సిగ్నల్ తో ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగబోతున్నాయి. పంచాయతీ ఎన్నికల తొలి నోటిఫికేషన్ ను ఎన్నికల అధికారి నిమ్మగడ్డ విడుదల చేశారు. తొలి విడత ఎన్నికల్లో ప్రకాశం, విజయనగరం జిల్లాలకు మినహాయింపు ఇవ్వడం జరిగిందని, 11 జిల్లాల
Beer yoga classes : ఓ చేతిలో బీరు పట్టుకుని యోగా చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. యువత బీరు తాగుతూ…యోగా చేస్తుండడం హాట్ టాపిక్ అయ్యింది. నలుగురితో కలిసి హాయిగా..బీరు సిప్ చేస్తూ..యోగా చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికంతట�
IPL auction : ఐపీఎల్ 2021 ఆటగాళ్ల వేలం ప్రక్రియ వాయిదా పడింది. ఫిబ్రవరి 11న ఆటగాళ్ల వేలం ప్రక్రియను నిర్వహించాలని బీసీసీఐ తొలుత భావించింది. అయితే ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 18న జరిగే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి శుక్రవారం పీటీఐకి తెలిపారు. అయితే, వేదిక ఎక్కడన�
Elephant dies : కొందరు ఆకతాయిలు చేసిన పని ఓ ఏనుగు ప్రాణం తీసింది. ఏనుగును బెదిరించేందుకు మండుతున్న టైరును ఏనుగు వైపు విసిరారు. మండుతున్న టైరు ఆ ఏనుగు చెవులకు చిక్కుకోవడంతో… మంటల్లో తీవ్రంగా గాయపడింది… చికిత్స పొందుతూ ఆ ఏనుగు చివరకు మరణించింది. తమ�
Rahul Gandhi Tamil Nadu : దక్షిణాది రాష్ట్రాలపై కాంగ్రెస్ నాయకత్వం దృష్టి సారించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మూడు రోజుల పాటు తమిళనాడులో పర్యటించనున్నారు. ఈ రోజు నుంచి జనవరి 25 వరకు తమిళనాడులో తిర్పూర్, కోయంబత్తూర్, ఈరోడ్, కరూర్లలో రాహుల్ గా�
half-boiled eggs : బర్డ్ ఫ్లూ డేoజర్ బెల్స్ మోగాయి. ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ భయం లేదంటూ చెబుతూ వచ్చిన ప్రభుత్వ యంత్రాంగం తొలిసారిగా జాగ్రత్తలు పాటించాలంటూ ప్రజలకు సూచించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తాజాగా కొన్ని మార్గదర
Rajasthan woman : రాజస్థాన్కు చెందిన శారద అనే మహిళకు 5 నెలల్లో 31 సార్లు కోవిడ్ పాజిటివ్ రావడం సంచలనం రేపుతోంది. 31 సార్లు కోవిడ్ పాజిటివ్ వచ్చినా జ్వరం, నీరసం, దగ్గు, జ్వరం వంటి కరోనా లక్షణాలు శారదలో కనిపించడం లేదు. లక్షణాలు కనిపించకపోయినా క్రమంగా
UK corona strain : ప్రపంచాన్ని కొత్త రకం కరోనా టెన్షన్ పెడుతోంది. కోవిడ్ నుంచి ఇంకా పూర్తిగా బయటపడకముందే.. యూకే కొత్త రకం కరోనా వైరస్తో మరింత భయాందోళన వ్యక్తమవుతోంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. కరోనా స్ట్రెయిన్ మరింతగా విజృంభిస్తోం�