Home » Author »madhu
vaccinated : కరోనా వ్యాక్సినేషన్ మొదలైంది. ముందుగా ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇంతకీ వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన కరోనా ఖతమైపోతుందా…? వ్యాక్సిన్ తీసుకున్న వారు స్వేచ్ఛగా తిరిగేయవచ్చా…? కరోనాకు అసలు భయపడాల్సిన పనిలేదా…
Covid Vaccination Highlights : ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ.. తొలి రోజు విజయవంతంగా ముగిసినట్టు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మరి మొదటి రోజు ఎంత మంది టీకా వేయించుకున్నారు..? వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చాయా..? దేశవ్యాప్తంగా తొ�
Kabaddi In Kadapa District : భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో క్లైమాక్స్ సీన్ చూశారా?.. హీరో నాని ఆటలోనే ప్రాణాలు కోల్పోతాడు. కబడ్డీ ఆడుతూ తుదిశ్వాస విడుస్తాడు. సినిమా స్టోరీలోని హీరో చనిపోవడంలానే నిజంగా జరిగింది. కడప జిల్లా వల్లూరు మండలం గంగన్నపల్లిలో నిర్వహి
fire accident in rajasthan : రాజస్థాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జాలోర్ జిల్లాలోని బస్సు దగ్ధమైన ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పదిహేడు మంది తీవ్రంగా గాయపడ్డారు. మహేశ్పూర్లో విద్యుత్ తీగ బస్సుకు తగిలింది. దీంతో మంటలు వ్యాపించి క్షణాల్లోనే బస్సుకు అంటు�
13 killed, 7 injured : అప్పటి దాక ఎంతో సంతోషంగా గడిపారు బాల్య స్నేహితులు. చిన్న వయస్సులో ఉన్నప్పుడు చేసిన అల్లరి, సరదా సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ..ఆనందంగా ఉన్నారు. మినీ బస్సులో కేరింతలు, పాటలతో సరదగా గడిపారు. కానీ విధి వక్రీకరించింది. ఎదురుగా వచ్చిన ఓ ట�
kerala transwoman story : నేను అబ్బాయి దేహంలో ఉన్న అమ్మాయిని..నా నాడీ ఇదే చెబుతోంది అంటున్నాడు. నన్ను నేను అబ్బాయిగా అనుకోలేకపోతున్నా..వెల్లడిస్తున్నాడు. ఇది కేరళ తొలి ట్రాన్స్ ఉమన్ కథ ఇది. కేరళలోని త్రిసూర్ లో జిను శశిధరన్. తల్లిదండ్రులు ఇద్దరూ నర్సులుగా పన
telangana corona vaccine : ప్రపంచ దేశాలను అల్లాడించిన కరోనా వైరస్ అడ్డుకట్ట వేసేందుకు భారత దేశం ముందడుగు వేసింది. వైరస్ నుంచి రక్షణ కల్పించే టీకాల కార్యక్రమం దేశ వ్యాప్తంగా శనివారం నుంచి ప్రారంభమైంది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగా
COVID-19 Vaccination In Gandhi Hospital : తెలంగాణ రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ ప్రారంభమైంది. కరోనా వ్యాక్సినేషన్ ను నగరంలోని గాంధీ ఆసుపత్రి నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. అంతకుముందు..శనివారం ఉదయం 10.30గంటలక�
Covid-19 Vaccination : ఒక్కసారి టీకా తీసుకున్నాక..మరిచిపోవద్దని, రెండోది కూడా ఖచ్చితంగా తీసుకోవాలని, ఎలాంటి వదంతులు, పుకార్లు నమ్మవద్దని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సూచించారు. రెండు డోస్ లకు మధ్య నెల రోజుల వ్యవధి ఉంటుందన్నారు. వ్యాక్సిన్ త�
PM MODI Telugu Speech : మహా కవి గురజాడ అప్పారావును భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ సందర్భంగా ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వర్చువల్ విధానం ద్వారా..వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు. �
covid 19 vaccination drive : దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 2021, జనవరి 16వ తేదీ శనివారం ఉదయం 10.30 వ్యాక్సినేషన్ వర్చువల్ విధానం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వ్యాక్�
ఓ చిన్నారికి మరిచిపోలేని బహుమతి లభించింది. ఆర్మీని ప్రత్యక్షంగా కలుసుకోవాలని ఆ చిన్నారి కన్న కలలను ప్రధాన మంత్రి కార్యాలయం నెరవేర్చింది. ఆర్మీ ప్రత్యేక గౌరవం ప్రదర్శించడంతో చిన్నారి ఆనందంతో ఉబ్బితబ్బిబైంది. ఆర్మీ డే, వెటరన్స్ డే వేడుకలకు
Vaccination Telangana : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.30కి వ్యాక్సినేషన్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 140 సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ లో 14 సెంటర్లు ఏర్�
Mohammed Siraj : ఆసిస్ క్రికెట్ అభిమానుల తీరు మారడం లేదు. టీమిండియా పేస్ బౌలర్ సిరాజ్పై మరోసారి జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. సిరాజ్ను పురుగుతో పోల్చుతూ ఆనందం పొందారు. దీనిపై టీమిండియా.. ఫిర్యాదు చేసింది. కుక్కతోకే కాదు.. కంగారుల తోక వంకరే అని మరో�
kamal haasan party : తమిళనాట కమల్ హాసన్ ఏర్పాటు చేసిన మక్కల్ నీది మయ్యం రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఊరట కలిగించే నిర్ణయాన్ని ప్రకటించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆయన పార్టీకి టార్చ్లైట్ గుర్తునే కేటా�
Indonesia Earthquake : ఇండోనేషియా భూకంప ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా 45 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఇటు ఈ ప్రమాదంలో వేలాది మంది గాయపడ్డారు. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతులతో పాటు గాయపడిన వారి సంఖ్య పెరుగుతోంది. సులవేసి దీ�
Bowenpally kidnap : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయ్. కిడ్నాప్లో విజయవాడకు చెందిన సిద్దార్థ్ది కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు పోలీసులు. కిడ్నాప్ కోసం మొత్తం మనుషులను భార్గవరామ్కు సిద్ధార్థ్ సరఫరా చేశాడు. భార్గ
Nara Lokesh slams AP DGP : ఆంధ్రప్రదేశ్లోని వివిధ ఆలయాలపై జరిగిన 9 ఘటనలకు సంబంధించి టీడీపీ, బీజేపీ నాయకుల ప్రమేయం ఉన్నట్లు గర్తించామన్నారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. ఇప్పటి వరకు మొత్తం 21 మంది టీడీపీ, బీజేపీ కార్యకర్తలను గుర్తించామని తెలిపారాయన. వీరిలో 13 మంద
vaccine in Telugu states : తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీలో వ్యాక్సిన్ పంపిణీని సీఎం జగన్ ప్రారంభించనుండగా.. తెలంగాణలో గవర్నర్ తమిళిసై, మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించనున్నారు. ఏపీ వ్యాప్తంగా 332 కేంద్రాల్ల�
Covaxin : ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్కు దేశం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో వ్యాక్సినేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. తొలి దశలో ఫ్రంట్లైన్ వారియర్స్కు వ్యాక్సిన్ ఇవ్వనుంది ప్రభుత్వం. శనివారం ఉదయం 10 గంటలకు వ�