Home » Author »nagamani
ట్రాన్స్ జెండర్ల పట్ల సమాజంలో ఉండే వివక్ష పోవాలి. వారి సమస్యలు పరిష్కరించాలి. యాచించి బతకటం నుంచి గౌరవంగా జీవించాలి. అందుకే ట్రాన్స్ జెండర్ల సమస్యలు పరిష్కరించటానికి ఓ ట్రాన్స్ జెండర్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగింది. ఆమె విజయం సాధిస్తుందా? ఆ
రెండో పెళ్లి చేసుకుంటే నా కూతురు భవిష్యత్తు ఏం కావాలి? అని భయపడ్డాడు. మొదటిభార్యకు విడాకులు ఇవ్వనన్నాడు. అతను మంచివాడా? చెడ్డవాడా? పరిస్థితులకు అనుగుణంగా మారి ఆమెను మోసం చేశాడా? అతనిని నమ్మిన మహిళదే తప్పా?
వైసీపీ నేతలు వారిలో వారే చితక్కొట్టుకున్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు స్కూల్లో బాహాబాహీకి దిగారు.
తమిళ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు విమర్శలకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల కాళ్లు పట్టుకుని ఎదిగినవారా? ఇటువంటి వ్యాఖ్యలు చేసేది సిగ్గులేదా అంటూ స్ట్రాంగ్ కౌంటర్.
డబ్బుల కోసం ఏటీఎం మిషన్లను చూశాం. ఎనీటైమ్ ఇడ్లీల మిషన్ గురించి విన్నాం. హైదరాబాద్ లోనే ఎనీటైమ్ బాగ్ మిషన్లను చూశాం. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎనీటైమ్ మందు మిషన్ గురించి తెలుసా?
సూడాన్ లో చిక్కుకున్న మరో 121 మందిని వెనక్కి తీసుకురావటానికి వెళ్లిన భారత వైమానిక దళం పెద్ద సాహసమే చేశారు. అర్థరాత్రి చిమ్మచీకటి అలముకున్న రాత్రివేళ లైట్లు కూడా లేని రన్వేపై విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసి ప్రశంసలు అందుకున్నారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ టీడీపీలోకి వెళ్తున్నారా? బీజేపీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కనున్నారా? జైలుకు వెళ్లాక రాజాసింగ్ ను బీజేపీ పట్టించుకోకపోవటం..ఏకం సస్పెండ్ చేయటమే రాజాసింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారా?
అతను వయస్సు 41. కానీ 550మందికి తండ్రి అయ్యాడు. అంతమందికి తండ్రి అయిన వ్యక్తిపై కోర్టు తీవ్రంగా స్పందించింది. కోటి రూపాయలు జరిమానా..
కడప వచ్చిన సీబీఐ అధికారులు ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఈసారి అరెస్ట్ ఎవరి వంతు? కడపకు సీబీఐ ఎస్పీ వికాస్ సింగ్, అడిషనల్ ఎస్సీ ముఖేష్ శర్మ కూడా ఎందుకు రానున్నారు? కడపలో ఏం జరుగుతోంది?
అన్న నందమూరి తారక రామారావు శత దినోత్సవాల సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు ఏకమవుతారా? తారక్, పురంధేశ్వరులు హాజరవుతారా? నందమూరి కుటుంబ సభ్యుల మధ్య ఉండే అంతర్గత విభేధాలు తొలగేనా? సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్టీఆర్ శతదినోత్సవాలకు హాజరుకావటం వెను
అటువంటి భార్యాభర్తలు కలిసి ఉండటం కంటే విడిపోవటమే మేలు. దాంపత్యంలో క్రూరత్వం ఉండకూడదు. మనస్పర్ధలతో జీవితాలను పాడుచేేసుకునేకంటే విడిపోవటమే మేలు. మరమత్తులు చేయలేని కాపురానికి విలువ లేదు.
కిడ్నీలను రోడ్డు పక్కన ఇడ్లీల్లా అమ్మేస్తున్నారు. మనిషి శరీరంలో కీలకంగా ఉండే కిడ్నీలను అమ్ముకునే ముఠా ఆగడాలు అన్నీ ఇన్నీకావు. మద్యం తాగే అలవాటు ఉన్నవారికి మద్యం తాగించి కిడ్నీలను దోచేస్తున్నారు.
బైడెన్ ను అనుకరిస్తు ఆయన ప్రసంగంలో కొన్ని విషయాలు మర్చిపోయిన సందర్భంగా ఎలా వ్యవహరించారో అలా ట్రంప్ బిహేవ్ చేస్తు హేళన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎవరైనా దాత అవయవదానం కోసం చేయించుకునే సర్జరీ నుంచి కోలుకునేందుకు సమయం అవసరం. అందుకోసమే స్పెషల్ క్యాజువల్ లీవ్లను పెంచామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
దళితబంధులు కమిషన్లు తీసుకున్నవారిపై కేసీఆర్ ఎందుకు చర్యలుతీసుకోవాలేదు?అవినీతి చేశారని ప్రత్యక్షంగా కనిపిస్తున్నా ఆ విషయం తనకు తెలుసు అని చెబుతునే వారిని ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించటంలేదు? అంటూ విమర్శలు చేశారు బండి,షర్మిల.
మే 5లోపు లొంగిపోవాలని లేదంటే అరెస్ట్ చేయలని హైకోర్టు ఆదేశించింది. మరి ఈరోజు వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన ఎర్రగంగిరెడ్డి లొంగిపోతారా? లేదా పారిపోతారా?
డబ్బు కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే చంపిన భార్య కథ బయటపడింది. కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా తండ్రితో కలిసి భార్యే హత్యకు పాల్పడిందని పోలీసులు తేల్చారు.
వర్షంతో పాటు పడిన పిడుగులకు వ్యవసాయం చేసుకునే రైతులు ప్రాణాలు కోల్పోయారు. సాధారణ వర్షమే కదానుకుని పొలాల్లో పనులు చేసుకుంటుంటడగా పిడుగు పడి చనిపోయారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి హత్య తరువాత ఏం జరిగిందో వివరిస్తు ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పలు అంశాలు వెల్లడిస్తు వీడియో రిలీజ్ చేశారు.
వేసవికాలం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.