Home » Author »nagamani
ఛార్ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్ ఆలయంలో ఈరోజునుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7.10 నిమిషాలకు ఆలయం తెరుచుకోవటంతో అప్పటికే స్వామి దర్శనానికి వేచి ఉన్న భక్తులు బద్రీనాథుడ్ని దర్శించుకున్నారు. బంతిపూలతో అలంకరించిన బద్రీ�
స్వరాష్ట్ర సాధన కోసం..గులాబీ ఉద్యం ఊపిరిపోసుకుంది.కలలు కన్న ప్రత్యేక రాష్ట్రాన్ని సాకారం చేసుకుని చరిత్ర సృష్టించింది.ఉద్యమ పార్టీ కాస్తా రాజకీయ పార్టీగా మారింది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు గులాబీ బాస్. బీఆర్ఎస్గా జాతీయ రాజకీయాల్�
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ అధికారులు పులివెందుల పరిసరాల్లోనే ఎక్కువగా ఉంటున్నారు. . ఓ వైపు అరెస్టులు..మరోవైపు విచారణల పేరుతో నిందితులకు చుక్కలు చూపిస్తున్న సీబీఐ పులివెందులలో దస్తగిరి ఇంటికెళ్లటంతో ఈరోజు వివేక�
తుపాకీ పట్టుకుని, పెట్రోల్ బాంబులు పట్టుకుని క్లాస్ రూమ్ లో చొరబడ్డాడో వ్యక్తి.పిల్లలు భయంతో బిక్కుబిక్కుమంటు కూర్చుంటే న్యూస్ పేపర్ చదువుకుంటు బిల్డప్ ఇచ్చాడు.
మద్యం బాటిల్ తెచ్చుకుంటున్నట్లుగా బిల్డప్ ఇచ్చింది. కస్టమ్స్ ట్రైన్డ్ డాగ్ కు అడ్డంగా చిక్కింది. కిలాడీ లేడీ అతి తెలివితేటల్ని సైతం బోల్తా కొట్టించిన కస్టమ్స్ ట్రైన్డ్ డాగ్ కొకైన్ తరలింపును పట్టించింది.
సూడాన్ లోని అత్యంత దారుణ పరిస్థితుల నుంచి బయట పడతం అని అస్సలు అనుకోలేదని..ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారుని తినటానికి తిండే కాదు తాగటానికి గుక్కెడు నీరు కూడా దొరటంలేదు. ఎటు నుంచి ఏ బాబు వచ్చి మీద పడుతుందో..�
నిన్నా మొన్నటి వరకు పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కు అక్రమ చెల్లింపుల కేసులో ఇరుక్కుని నానా పాట్లు పడ్డ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న ట్రంప్ పలు వివాదాల్లో చిక్కుకోవట�
చంద్రబాబు ఒక సక్సెస్ ఫుల్ పొలిటీషియన్
కేటీఆర్ లీకువీరుడు
ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం
CM Jagan మళ్లీ పాత పాటే
అల్లుడు మణికంఠపై శ్వేత తల్లి సంచలన ఆరోపణలు
విశాఖ శ్వేత కేసులో కీలక విషయాలు
సిట్ దగ్గరకు వెళ్లనివ్వరా
tspsc పేపర్ లీక్ కు కారణం ఐటీ శాఖ,పేపర్ లీక్ కు పూర్తి బాధ్యత కేటీఆర్ దేనని అన్నారు షర్మిల.పేపర్ లీక్ కు నాకేం సంబంధం అని కేసీఆర్ మాట్లాడారని ఇది అత్యంత దారుణమన్నారు. ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ని ఉద్ధేశించి మీ భాద్యతలు ఏంటో మీకు సోయి ఉందా..?అని ప్రశ్�
మా తమ్ముడు పవన్ కల్యాణ్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. నాతో వచ్చి పోరాటం చెయ్యి..విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం నేను పోరాడుతున్నా..నా పోరాటంలో నువ్వు కూడా భాగస్వామయ్యం చేయి అంటూ పిలుపునిచ్చారు కేఏ పాల్.
Chhattisgarh : ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో నక్సలైట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) ఫోర్స్ ప్రయాణిస్తున్న వాహనంపై IED దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 11 మంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు మృతి చెందారు. మావోయిస్టులు దంతెవాడలో �
నేను కోర్టులో న్యాయ పోరాటం చేసిన అన్ని కేసుల్లో విజయం సాధించానని స్టీల్ ప్లాంట్ పిటీషన్ పై కూడా విజయం సాధిస్తానని కేఏ పాల్ ధీమా వ్యక్తంచేశారు. 3లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ 3 వేల కొట్లుకు అమ్మాలని చూస్తున్నారని..58 మంది మిలినియర్ ఫ్రెండ్స్ తో ప్
సర్కారు కళ్ళు తెరిపించేందుకే నిరుద్యోగుల కోసం కొట్లాట. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఓటు హక్కుతోనే ఈ పాలకుడిని గద్దె దించాలి అంటూ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు గద్దర్. అది జరగాలంటే యువతలో రాజకీయ చైతన్యం రావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పతనమయ్యే స్టేజ్ వచ్చిందని..కేసీఆర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశా