Home » Author »nagamani
వివేకా హత్య కేసులో ఏ ఎంపీ జోలికి వెళ్లని సీబీఐ కేవలం అవినాష్ వద్దకే ఎందుకు వస్తుందో సమాధానం చెప్పాలన్నారు బీటెక్ రవి. వివేకా కేసులో ఎవరినీ ఎవరూ ఇబ్బంది పెట్టేది లేదని..అరెస్ట్ కు రెడీగా ఉండు అన్నారు.
సీఎం కేసీఆర్కు అత్యంత నమ్మకస్తుడిగా నమ్మినబంటుగా పేరున్న సోమేశ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ షురూ కానుంది. ఇక గులాబీ గూటిలో గులాబీ బాస్ ఆదేశాల మేరకు మాజీ సీఎస్ పనిచేయనున్నారు.
YS వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి నేరస్తుడిగా రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇక రాజకీయాల్లో ఉండను. నాతో పాటు మరో తొమ్మిదిమందిని రాజీనామా.
ఎంపీగారినే కాదు దోమలు మమ్మల్ని కూడా కుడుతున్నాయి..మంత్రిగారి విషయంలోనే కాదు మా ఫిర్యాదులపై కూడా అధికారులు ఇలాగే స్పందిస్తే బాగుటుందంటున్నారు ప్రయాణీకులు..
ఆ ప్రాంతంలో జీవించే మహిళలది ఓ వింత గాధ. వారి జీవితం, కులాలతో సంబంధం లేకుండా జీవించే విధానం వారికి ఓ కొత్త ఆలోచన వచ్చేలా చేసింది. అదే అందరికి ఒక్కటే భర్త ఉండాలని నిర్ణయించుకోవటం..
రాయల తెలంగాణ సాధ్యం కాదు
YS Viveka case : అవినాశ్ ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా
కుప్పంలో ఉద్రిక్తత
పులివెందుల సీఎం క్యాంపు కార్యాలయంలో అవినాశ్రెడ్డి
బెయిల్ విచారణ వాయిదా పడటంతో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పులివెందులకు చేరుకోవటంతో సీబీఐ అధికారులు కూడా పులివెందులకు వెళ్లారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇంటికి చేరుకుని అతని భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు.
Ys Viveka Case : అవినాశ్రెడ్డి అరెస్ట్కు సీబీఐ సన్నాహాలు
వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి అన్ని కోణాల్లోని ఇరుక్కుపోయినట్లుగా ఉంది. ఓ పక్క పట్టువదలని విక్రమార్కురాలిలా వైఎస్ సునీత అవినాశ్ ను దిగ్భంధనం చేస్తోంది.బెయిల్ రాకుండా చేసి సుప్రీంకోర్టుతో మరోసారి షాకిచ్చింది దాయాదికి. తన తండ్రి హత్య న�
పట్టపగలు, మిట్టమధ్యాహ్నాం మనుషుల నీడ కనిపించని అద్భుతం చోటుచేసుకుంది. ఈ వింత గురించి శాస్త్రవేత్తలు అరుదైన విషయాలు తెలిపారు.
కుప్పంలో దిష్టిబొమ్మలు దహనం రాద్దాంతం చోటుచేసుకుంది.చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో చంద్రబాబు, లోకేశ్ ల దిష్టిబొమ్మలు దగ్థం చేయటాని వైసీపీ నేతలు యత్నించారు. దీంతో సీఎం జగన్ దిష్టిబొమ్మ దహనం చేయటానికి టీడీపీ కార్యకర్తలు యత్నించద
నేను కూడా మాట్లాడగలను....నా తల్లిదండ్రులు సంస్కారం నేర్పారు మీ గబ్బు చరిత్ర ఏంటో అందరికి తెలుసు,ఖమ్మం జిల్లాలో గిరిజనుడికి టిక్కెట్టు ఇప్పిస్తానని చెప్పి మోసంచేసి దోచుకున్న చరిత్ర మీది అంటూ మండిపడ్డారు.
ఓ ఇసుక దిబ్బ దిమ్మతిరిగే ధరకు అమ్ముడైంది. అలాంటిలాంటిది రేటు కాదు..వందల కోట్ల ధర పలికి రికార్డు క్రియేట్ చేసింది.
రాయల తెలంగాణ కోరడం తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకుపోవడానికి నిదర్శనం అని,తెలంగాణలో కలపాలని తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు కోరడం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి నిదర్శనమన్నారు.
రాష్ట్రంలో పర్యాటకానికి మరింత ప్రోత్సాహం కలిగించేలా వాటర్ మెట్రోను ప్రధాని మోదీ ప్రారంభించారు.
కడపజిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత పేరుతో ఫెక్సీలు వెలిసాయి. ఈ ఫ్లెక్సీల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు ఫోటోలతో పాటు సునీతారెడ్డి ఫోటోలున్నాయి.
ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, బీహార్ లలో 17 ప్రాంతాల్లో NIA అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.