Home » Author »nagamani
YS వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ వేగవంతం అయిన క్రమంలో రోజుకో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో వివేకా కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సీబీఐ అధికారులకు ఇచ్చిన 160 CRPC స్టేట్ మెంట్ కాపీ 10టీవీ చేతికి అందింది.
YS Viveka Case : ఈ రోజు విచారణ లేదు
మరక మంచిదే అన్నట్లుగా యజమాని వేలును కొరికేసిన కుక్క అతని ప్రాణాలు కాపాడింది. ఎముక బయటకు కనిపించేలా వేలును కొరికేయటం వల్లే ఆ యజమాని బతికి ప్రాణాలతో బయటపడ్డాడు.
అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ముఖ్యమైనవి ఉత్తరాఖండ్లోని గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. వీటి సందర్శనే చార్ధామ్ యాత్రగా పిలుస్తారు. జీవితంలో ఒక్కసారి అయినా ఈ యాత్ర చేయాలనుకుని తపన పడతారు భారతీయులు. భారతీయులే కాకుండా వి�
రూ. 5 వేలు ఇస్తే రెండే రెండు నిమిషాల్లో పేషెంట్లను చంపేస్తాడు. అలా 10 ఏళ్లలో వందలమంది రోగుల్ని చంపేశాడట..
ఫించన్ కోసం 70 ఏళ్ల సూర్యా హరిజాన్ పరిస్థితి తెలుసుకుని మంత్రి నిర్మలమ్మ చలించిపోయారు. బ్యాంకు అధికారుల వివరణ కోరారు. మానవతా కోణంలో స్పందించాలని ఆదేశించారు.
ఓటుబ్యాంకుపై మోదీ ప్రసంగం ప్రభావం చూపుతాయని కన్నడ బీజేపీ నేతలు భావిస్తున్నారు. దీంతో ప్రధాని మోదీ 20 బహిరంగ సభల్లోను రోడ్ షోల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు.
నకిలీ ఆధార్ కార్డులతో భక్తుల్ని శ్రీవారి దర్శనానికి పంపిస్తు వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ఎమ్మెల్సీ షేక్ షాబ్జి. అలా నెల రోజుల వ్యవధిలో షాబ్జి 19మంది సిఫారసు లేఖలు పంపించారని అధికారులు గుర్తించారు.
వైసీపీ ప్రభుత్వాం ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు.
సర్కస్ రంజుగా జరుగుతోంది. ఐరన్ గ్రిల్స్తో కూడిన బోనులోకి రెండు సింహాలు వచ్చాయి. ప్రేక్షకులు చప్పట్లతో ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. దీంతో మరింత ఉత్సాహంగా సింహాలను కంట్రోల్ చేసి ఆడించే వ్యక్తులు చేతిలో స్టిక్ పట్టుకుని వాటితో విన్యాసాలు చే�
2011లో చివరి గంగా పుష్కరాలు జరిగినప్పుడు నగరంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 2023 పుష్కరాలకు ఎటువంటి సమస్య రాకుండా ఉండేందుకు కాశీ విశ్వనాథ ఆలయం పక్కన ప్రత్యేకంగా టెంట్ సిటీ నిర్మించారు. 100 హెక్టార్లలో ఏర్పాటు చేసిన ఈ టెంట్ సిటీ ద్వారా భక్తు
హిమాలయాల్లో పుట్టి వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్న గంగానది లక్షల హెక్లార్ల పంటలకు ప్రాణాధారంగా ఉంది గంగానది.గంగా ప్రవాహంతో భరతజాతి సంస్కృతి సంప్రదాయాలు ముడిపడివున్నాయి. హిందువుల పవిత్ర పూజల నుంచి పితృకార్యాల వరకు గంగను స్మరించకుండా ఉండ�
ఒక్కసారైనా గంగలో మునిగి పాప పరిహారం చేసుకోవాలంటారు పెద్దలు, గంగమ్మకు అంతటి విశిష్టత ఉంది.గంగా జలం పరమపవిత్రంగా భావిస్తారు భారతీయులు, అటువంటి గంగానది పుష్కరాలు సుముహూర్తం దగ్గరపడింది.మరికొన్ని ఘడియల్లోనే గంగమ్మ పుష్కరాలు ప్రారంభమవుతాయి.
పట్టువదలని వైఎస్ సునీతారెడ్డి
YS Viveka Case : సాక్ష్యాల తారుమారుపై సీబీఐ ప్రశ్నల వర్షం
అనంతపురం జిల్లాలో వైసీపీ నేత కారు ప్రమాదానికి గురి అయ్యింది. తనను హత్య చేయటానికి నాకారు ప్రమాదానికి గురి చేశారని ఆరోపిస్తున్నారు సదరు నేత..
వివేకా హత్య కేసులో చేతులు మారిన రూ.40కోట్ల లావాదేవీలు..హత్య జరిగిన రోజు అవినాశ్ రెడ్డి కాల్స్ లిస్టుపై సీబీఐ ఆరా తీస్తోంది. హత్య జరిగితే దాన్ని సహజ మరణంగా ఎందుకు చిత్రీకరించారు? మృతదేహానికి కుట్లు ఎందుకు వేయించారు?ఈ కేసులో నిందుతులుగా ఉన్నవా�
విశాఖలో రాజధాని పేరుతో రూ.40వేల కోట్ల కోట్లు కొల్లగొట్టిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనన్నారు యనమల.
భర్త లేకపోయినా భార్యా..భార్య లేకపోయినా భర్తా ఉంటున్నారు గానీ చేతిలో సెల్ ఫోన్ లేకుండా ఎవ్వరు ఉండటంలేదని ఛలోక్తులు విసిరారు చంద్రబాబు.
ఒకప్పుడు సెల్ఫోన్ గురించి చెప్తే నవ్వారు..