Home » Author »nagamani
పేడ పూత కారుతో రయ్ మంటూ దూసుకుపోతున్నారు ఓ డాక్టర్ గారు. ఎండ ఎంత ఉంటే ఏంటీ..నా కారుకు పేడ పూత ఉండగా అంటున్నారు.
రోజు రోజుకు కొత్త కేసులు పెరుగుతు ఆందోళన కలిగిస్తోంది. దీంట్లో భాగంగానే దేశంలో కొత్తగా 10.542 కేసులు నమోదు అయ్యాయి. 38మంది కోవిడ్ సోకి ప్రాణాలు కోల్పోయారు.
వివేకా హత్య కేసులో మాకేపాపం తెలియదంటున్నారు నిందితులు..హత్య చేయటమేకాదు దీనికి సంబంధించి వీరే కీలక వ్యక్తులు అని సీబీఐ అంటోంది. బెయిల్ ఇవ్వాలని కోరుతున్న నిందితులు..బెయిల్ ఇవ్వటానికివీల్లేదంటున్న సీబీఐ. బెయిల్ ఇస్తునే ప్రతీరోజు విచారణకు క�
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఏడాదిన్నరగా జీతాలు కూడా ఇవ్వకుండా ఉద్యోగులను తీసివేసినట్లుగా ప్రకటించి చేతులు దులుపుకుంది. దీంతో 700లమంది ఉద్యోగులు వీధిన పడ్డారు. ఈమెయిల్ ద్వారా ఉద్యోగుల్ని తీసేస్తున్నట్లు�
165 స్దానాల్లో గెలిచి చంద్రబాబును సిఎంగా చేద్దామని .. వైనాట్ 175 అంటూ భీరాలు పోయే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని కార్యకర్తలకు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి ప్రమేయం ఉందని దీనికి సంబంధించి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశామని కోర్టుకు సీబీఐ వెల్లడించింది. విచారణకు సహకరించటంలేదని కాబట్టి అవినాశ్ రెడ్డికి బెయిల్ ఇవ్వటానికి వీల్లేదని సీబీఐ స్పష్టంచేసింది.
బంజారాహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ లో నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపల్ కారు డ్రైవర్ అత్యాచారం చేసిన కేసులో ప్రిన్సిపల్ కారు డ్రైవర్ కు 20 ఏళ్ల శిక్ష విధిస్తు ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
సిద్దిపేట బీఆర్ఎస్ సభలో హరీశ్కు సోది చెప్పిన చిన్నారి మైత్రి
బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు CM,KCR PM అంటూ చిన్నారి వ్యాఖ్యలు..
ఈ మంత్రిగారు చదివింది కేవలం 9వ తరగతే. కానీ ఆయన ఆస్తుల వివరాలు వింటే షాక్ అవ్వాల్సిందే. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే ఈ మంత్రిగారి ఆస్తులు వివరాలను వివరించారు.
డాక్టర్లు చేయలేని పని తాయత్తు మహిమ వల్ల నేను బతికాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.
చాక్లెట్స్ కొనిస్తాను, ఐస్ క్రీమ్ కొంటాను. నీకిష్టమైన బొమ్మలు కొనిస్తాను స్కూలుకెళ్లమ్మా అని బతిమాలి మరీ పంపిస్తారు అమ్మానాన్నలు. కానీ ఈ అమ్మానాన్నలు మాత్రం ఐదేళ్ల కూతురికి కోట్లు విలువ చేసే కారు కొనిచ్చారు.
ఓ పెద్దపులి వల్ల 25 గ్రామాల్లో కర్ఫ్యూ విధించారు. ఇద్దరిని చంపి తినేసింది. దీంతో ప్రజలు హడలిపోతున్నారు.
రోజుకో మలుపు తిరుగుతున్న వైఎస్ వివేకా కేసు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి బెయిల్ వస్తుందా? రాదా? అనూహ్యంగా తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావటంతో ఇక తనను కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటీషన్ పై హైకోర్టు ఏం చెప్పనుంది. అవినాశ�
పాము కరిచి భార్య ఆస్పత్రిలో ఉంటే ఆమె భర్త మాత్రం తన భార్యకు కాటు వేసిన పామును పట్టుకుని మరీ ఆస్పత్రికి వెళ్లాడు. ఆ పాముని డాక్టర్లకు చూపించి సార్ ఇదే నా భార్యను కాటువేసిన పాము అంటూ చూపించటంతో డాక్టర్లు షాక్ అయ్యారు..
జన గణన, కుల గణనపై ప్రధాని మోదీ ఖర్గే లేఖ
ఎమ్మెల్యేగా పోటీ చేస్తా..!
25 ఏళ్లుగా వైద్య ఆరోగ్య శాఖలో సేవలు అందిస్తున్నా,ఇప్పటి వరకు రోగులకు సేవ చేసిన నేను ఇకపై ప్రజలకు నేరుగా సేవ చేయాలనుకుంటున్నా. ప్రజా సేవ చేయడమే నిజమైన రాజకీయం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు.