Home » Author »nagamani
పొంగులేటి, జూపల్లితో కాంగ్రెస్ చర్చలు
YS Viveka Case : కేసులో నాపై ఎలాంటి ఆధారాలు లేవు
ఏపీ ప్రజలను తిట్టలేదు
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మాట్లాడితే..ఏపీ ప్రజలను కించపరిచేలా మాట్లాడానని ఏపీ మంత్రులు అంటున్నారని..ఏపీ ప్రజల పక్షాల మాట్లాడాను కానీ ఒక్కమాట కూడా అనలేదని స్పష్టం చేశారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు.
గూగుల్ టేకౌట్ ఆధారంగానే నన్ను నిందితుడిగా చేర్చారని.. దస్తగిరి వాల్మూలంతో నన్ను ఈ కేసులో ఇరికించాలనే కుట్రలు జరుగుతున్నాయని కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఇప్పించాలని కోరుతు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పిటీషన్ వేశారు.
మీరు కాంగ్రెస్ లో చేరితే మీరు కోరుకుంటున్నట్లుగానే ఖమ్మంలో క్లీన్ స్వీప్ చేయొచ్చని సునీల్ టీమ్ జూపల్లి, పొంగులేటిలతో చర్చలు జరుపుతోంది.
వివేకా హత్య కేసులో ఇప్పటికే తండ్రి అరెస్ట్ అయ్యారు. ఇక తనను కూడా సీబీఐ అరెస్ట్ చేస్తుందనే భయంతో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ వేశారు. విచారణకు రాకుండానే బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు.
పవన్ ఏపీ ప్రజల్ని కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారుఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్. మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ కి మా మంత్రులు సమాధానం ఇచ్చారని..తెలంగాణ లో పరిస్థితి గురించి మాట్లాడారని చెప్పుకొచ్చారు.
తెలంగాణ ప్రజలకు ఏపీ మంత్రులు క్షమాపణ చెప్పాలి అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదని..వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.
ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ వివాదం అంతకంతకు ముదురుతోంది. ఢిల్లీ సీఎం మోదీ విద్యార్హతలపై ఆప్ నేతలు చేసిన వ్యాఖ్యలు కోర్టులు సైతం అసహన వ్యక్తంచేస్తున్నాయి.
కారులో వెళ్తున్న వ్యక్తిని కిడ్నాప్ చేసిన చిత్రహింసలు పెట్టారు. ఆ తరువాత హత్య చేసిన హాస్పిత్రికి తరలించారు. ఆ తరువాత
దుబాయ్లోని ఓ అపార్ట్ మెంట్లో సంభవించిన అగ్నిప్రమాదంలో నలుగురు భారీయులతో సహా 16మంది ప్రాణాలు కోల్పోయారు.
మాఫియాను మట్టిలో కలిపేస్తా..గ్యాంగ్ స్టర్స్ గుండెల్లో నిద్రపోతానంటున్నారు యూపీ సీఎం యోగీ.. వరుస ఎన్ కౌంటర్లతో మాఫియాకు నిద్రలేకుండా చేస్తున్న ఈ కాషాయ బాబా గోలీమార్ అంటూ హెచ్చరిస్తున్నారు. నేరస్థులు వెంటాడి వేటాడి తుదముట్టిస్తున్నరాు.
vizag steel plant : ఈవోఐ బిడ్డింగ్కు నేటితో ముగియనున్న గడువు
YS Viveka Case : ఉదయ్కుమార్రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు
ఆకాశంలో పండి భూమి మీదకు దిగుతున్నాయి టమాటాలు. అంతరిక్షంలో పండించిన టమాటాలను నాసా భూమ్మీదకు తీసుకొస్తోంది.
వివేకా హత్యకు గురి అయ్యారనే విషయం బయటకు రాకుండా ఉండేదుకు బాడీకి కుట్లు కూడా వేశారని కుట్లు వేయటానికి ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రిని పిలిపించారని.. ఉదయ్ కుమార్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి,శివశంకర్ రెడ్డిలు కలిసి ఆధార�
ఆఫీసు క్యాంటీన్ లో టిఫిన్లు, భోజనాలు చేసాక ఉద్యోగులు అక్కడి చెంచాలను, టిఫిన్ ప్లేట్లను బ్యాగులో వేసుకొని వెళ్లిపోతున్నారట. దీంతో క్యాంటీన్ నిర్వహకులు తలలు పట్టుకుంటున్నారు.
గురు గ్రహం గుట్టు విప్పటానికి నింగిలోకి దూసుకెళ్లింది ‘జ్యుస్’. గురు చుట్టు ఉండే చందమామలపై కూడా జ్యుస్ పరిశోధనలు చేయనుంది.
విశాఖ స్టీల్ బిడ్లో మాజీ జేడీ లక్ష్మీనారాయణ