Home » Author »nagamani
టీడీపీ నుండి చాలా తీసుకున్నారు.. తిరిగిచ్చేయండి
ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగి నలుగురు జవాన్లు మృతి చెందారు.
లోకేశ్ కర్నూలు జిల్లాలో దాటిపోయేలోపు కొండారెడ్డి బురుజు లేదా 10టీవీ దగ్గర తేల్చేసుకుందాం వస్తావా? అంటూమంత్రి సవాల్ విసిరారు.
ఆ సమయంలో జైలుకెళ్లిన వారిని నెల నెలా రూ.15 వేలు పెన్షన్స్ ఇస్తామని అసోం ప్రభుత్వం ప్రకటించింది. అస్సాం పౌరులకు మాత్రమే ఈ పెన్షన్ అందజేస్తామని ప్రకటించారు మంత్రి అశోక్ సింగల్..
ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేస్తానని సీఎం జగన్ చేసిన హామీలపై టీడీపీ ఎంపీ రామ్మెహన్ నాయుడు సెటైర్లు వేశారు. అప్పుడు ఆస్కార్ లెవెల్లో కోడికత్తి డ్రామా ఆడి అధికారంలోకి వచ్చి ఇప్పుడు స్టిక్కర్ రాజకీయాలు చేస్తున్నారని 10కిలోమీటర్లు రోడ్డే �
సుప్రీంకు చేరిన అవినాశ్ రెడ్డి బెయిల్ పిటీషన్ అంశం
హైకోర్టును ఆశ్రయించిన భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్రెడ్డి
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను' అంటూ వైసీపీ ఎంపీ చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.
నేటిలో Vizag Steel Plant EOI Bidding సమయం ఈరోజుతో ముగియనుంది. మూడు గంటల వరకే సమయం ఉంది. దీంతో జాతీయ అంతర్జాతీయ కంపెనీలు బిడ్స్ దాఖలు చేశాయి. అవేమంటే..
100 కిలోల బరువుని కూడా మోసే సామర్థ్యం, కేవలం 30 రూపాయలు ఖర్చు పెడితే 30 కిలోమీటర్లు దూసుకుపోయే సైకిల్ ఇది.
కూలి పనులు చేసుకుని జీవించే మహిళకు రెండో కాఃన్పుల్లో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. అప్పటికే ఓ పాప కూడా ఉంది.
ఓ పొద్దుతిరుగుడుపై ఓ అందమైన సీతాకోక చిలుక వాలితే ఎలా ఉంటుందో అంత అద్భుత ఆకృతితో 50,000లకుపైగా తయారు చేసిన ఉంగరానికి గిన్నిస్ రికార్డు సాధించింది.
వివేకా హత్యలో పాలుపంచుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నానని ఈ కేసు విషయంలో వాస్తవాలు వెల్లడించినందుకు నన్ను చంపేస్తారేమోనని ఆందోళనగా ఉందని సీఎం జగన్, ఎంపీ అవినాశ్ ల నుంచి నాకు ప్రాణహాని ఉందని నాకు రక్షణ కల్పించాలని.. కడప ఎస్పీకి ఫిర్యాదు చేశా�
సింగరేణిలో అంతర్గత ప్రైవేటీకరణ, ఆర్ధిక పరిస్థితి, పరిపాలనా పతనం,సింగరేణి సిబ్బందిని తగ్గించడం,భద్రత లోపించడం అన్ని వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
గంజాయి అక్రమ తరలింపులను ఎలాగు అరికట్టలేకపోతున్నాం..కాబట్టి గంజాయి పంట సాగును చట్టబద్దం చేసేస్తే పోలా అనే యోచనలో ఉంది ప్రభుత్వం.
రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేవరకూ అరువు లేదు అంటూ షాపు ఓనర్ పోస్టర్.
ఇల్లంతకుంట మండలానికి ఎన్నో హామీలు ఇచ్చి ఏవీ అమలు చేయాలేదని హామీలు ఇవ్వటం తప్ప వాటి ఊసే లేదని మోసం చేసిన దొర..దగా పడ్డ జనం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కేసులో సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఈకేసును మరోసారి విచారించాలని ఆదేశించింది.
కర్ణాటక ఎన్నికల క్యాంపెయిన్ లిస్టులో తెలుగు బీజేపీ నేతలు పాల్గొననున్నారు. దక్షిణాదిలో అధికారం కోసం కర్ణాటకలో సత్తా చాటాలని చూస్తోంది బీజేపీ. తద్వారా తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలని ప్లాన్ వేస్తోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి బీజేపీ అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంది. మూడవ లిస్టు అభ్యర్ధుల జాబితాను విడుదల చేసి దూకుడుమీదున్న బీజేపీ తాజాగా ఎన్నికల క్యాంపెయినర్ల జాబితానుకూడా విడుదల చేసింది.ప్రధాని మోదీతో పాటు అతిరథ మహారథులతో ప�