Home » Author »nagamani
అక్రమంగా దేశంలోకి చొరబడి 60మంది అమయాక ప్రజల్ని కాల్చి చంపారు. ఏడేళ్లుగా సాగుతున్న ఈ నరమేధంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోగా..20లక్షలమంది తమ తమ ఇళ్లను వదిలి ప్రాణాలు చేతపట్టుకుని వలసపోతున్నారు.
సీఐ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేసిన సీపీ సీవీ ఆనంద్
ఎస్ఐ చెంప చెళ్లుమన్పించిన షర్మిల
షర్మిలపై 4 కేసులు నమోదు చేసిన పోలీసులు
YS Viveka case : వివేకా కేసులో సీబీఐకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన సుప్రీం
నేనేమైనా క్రిమినల్నా..?
అక్కడ సెల్ఫీలు దిగితే రంగు పడుద్ది..జేబులు ఖాళీ అవుతాయి. లేదు లొకేషన్ చూసి టెంప్ట్ అయి సెల్ఫీ క్లిక్ మనించారా?ఇక అంతే సంగతులు..
ఉప్పు నిప్పును ఒకేసారి మ్యానేజ్ చేసే సత్తా. ప్రపంచంలోనే మూడు బలమైన దేశాలైన అమెరికా, రష్యా, చైనా దేశాలను భారత్ ఎలా మేనేజ్ చేయగలుగుతోంది? దీనికి కారణం అదేనా?
చీరల కోసం మహిళలు చితక్కొట్టుకున్నారు. చీరల షాపులో సిగపట్లతో నానా రాద్ధాంతం చేశారు.
YS Vijayamma : వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పలు నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లిహిల్స్ పీఎస్ కు తరలించారు. పోలీసులను నెట్టివేస్తు ఓ మహిళ కానిస్టేబుల్ మీద, ఓ ఎస్సై పైనా షర్మిల చేయి చేసుకున్నారనే షర్మిల దురుసుగా ప్రవర్తిం
అరెస్ట్ అయిన కూతురు కోసం వైఎస్ విజయమ్మ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. విజయమ్మను పోలీసులు అడ్డుకోవటంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులకు విజయమ్మకు మద్య తోపులాట జరిగింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓబంపర్ ఆఫర్ ఇచ్చారు. నేనుకొరికి తిన్న పిజ్జా మీకు కావాలా?అంటూ ఆఫర్ ఇచ్చారు.
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పోలీసులపై ఫైర్ అయ్యారు. తనను అడ్డుకుంటున్న పోలీసుల్ని నెట్టివేశారు. డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనించారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏం జరుగుతోంది? అవినాశ్ బెయిల్ పిటీషన్ పై సుప్రీంకోర్టు ఏం ఆదేశించనుంది? అవినాశ్ కు బెయిల్ వచ్చేనా? లేక అరెస్ట్ అనివార్యమా? ఇటువంటి పరిస్థితుల్లో కడపనుంచి పులివెందులకు పోలీస్ స్పెషల్ ఫోర్స్ రావటం వెనుక కార�
సుప్రీంకోర్టులో మరోసారి కోవిడ్ మహమ్మారి పంజాకు గురి అయ్యింది. నలుగురు న్యాయమూర్తులు కోవిడ్ తో బాధపడుతున్నారు. దీంతో కేసుల విచారణ ఆందోళనకరంగా మారింది.
అభివృద్ధి చేసింది మేమా? మీరా? తేల్చుకుందాం రండీ అంటూ ఇరుపార్టీల నేతలు సవాళ్లు చేసుకున్నారు. బోసు బొమ్మ సెంటర్ వద్ద తేల్చుకుందాం అంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకున్నారు.
ఆత్మాహుతి దాడి చేస్తామంటు బెదిరింపు లేఖ రావటంతో కేరళ పోలీసులు అప్రమత్తమయ్యారు.
లంచం తీసుకని గంజాయి వాహనాన్ని వదిలేసిన ఎస్సైను విచారణకు పిలవగా ఏసీపీ కార్యాలయం నుంచి పారిపోయాడు.దీంతో పోలీసులు ఎస్సై కోసం గాలిస్తున్నారు.
వరుస విజయాలతో ఇస్రో దూసుకుపోతోంది.తాజాగా ఇస్రో చేపట్టిన PSLV C-55 ప్రయోగజం విజయవంతమైంది. దీంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. PSLV C-55 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది.
వైఎస్ వివేకా హత్య కేసు గురించి మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని..సురేష్ కామెంట్లపై జగన్.. సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారని దీంతో జగన్, సజ్జల ఆగ్రహనానికి మంత్రి సురేష్ భయపడి.. ఈ రకంగా వ్యవహరించారని టీడీపీ నేత నక్కా ఆనందబాబు అన్నార�