Home » Author »nagamani
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
అమ్మకం అంటే ఏదైనా అమ్మేయొచ్చు డిమాండ్ ఉంటే అని నిరూపిస్తున్నారు ఎంతోంది. స్నానం చేసిన నీటిని అమ్మేసే ముద్దుగుమ్మ ఒకరైతే..కాళ్లు చూపెట్టి డబ్బులు సంపాదించే ‘సోల్ సోగ్గాడు’ఇంకొకరు. ఉమ్మి, కట్ చేసిన గోర్లు,తల్లో డేండ్రఫ్, శరీరంపై వెంట్రులే కా�
నామమాత్రపు ధరకే పేదల కడుపు నింపుతున్న దంపతుల స్ట్రీట్ ఫుడ్ స్టాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నీలమేఘ శ్యామా నీ రూపం ఎంతసేపు చూసిన తనివితీరటంలేదయ్యా.. అంటూ పుత్రవాత్సల్యంతో మైమరచిపోయేవాడట తండ్రి దశరధుడు. అందాల శ్రీరాముడు, ముగ్ధమనోహర రూపం మన కళ్లముందుకు తీసుకొచ్చింది టెక్నాలజీ.
యముడితో పోరాడా భర్త ప్రాణాలు దక్కించుకున్న సతీ సావిత్రిలాంటి మహిళ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ప్రాణలకు తెగించి మొసలి నోటినుంచి భర్తను కాపాడుకున్న వీరనారికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు నెటిజన్లు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెలుగు రాష్ట్రాల మధ్య హీట్ పుట్టిస్తున్న క్రమంలో ఇదే అంశంపై ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ అదేనంటూ అసలు విషయం బయటపెట్టారు.
ఏడు బండ్ల పేడలో ‘పిడుగు’పడితే బంగారం ముద్దు తయారవుతుందని పెద్దలు చెప్పేవారు. అది ఎంత వరకు నిజమో కాదో తెలియదు కానీ.. ఓ చెట్టుమీద పిడుగు పడటం వల్ల భూమి మీద ఓ కొత్తరకం పదార్థం పుట్టింది..!
ఏపీలో బీజేపీ ప్రభుత్వానికి, మోదీకి వ్యతిరేకంగా సీపీఎం, సీపీఐలో పోరాటాన్ని వినూత్న కార్యక్రమాల పేరుతో షురూ చేశాయి. ‘మోడీనీ గద్దె దింపండి దేశాన్ని కాపాడండి’ అనే నినాదంతో ప్రచార బెరీ కార్యక్రమం చేపట్టాయి.
వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగికంగా వేధించారని అందుకే కక్షకట్టి హత్య చేశాడని ఆరోపించారు.
అమ్మమీద కంప్లైంట్ చేయటానికి ఓ బుడతడు 22గంటలపాటు 130 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటు వెళ్లాడు. గంట ప్రయాణం కాస్తా దారి తప్పటంతో 22గంటలపాటు సైకిల్ తొక్కిన పిల్లాడు అలసిపోయాడు. కూడా తెచ్చుకున్న బ్రెడ్డూ జాము కూడా అయిపోయాయి. దీంతో ఆ బుడతడు ఏం చేశాడ�
నల్లగా నిగనిగలాడిపోతున్న ఈ దున్న ధర.. వింటే షాక్ అవుతాం. దాని సంపాదన వింటే అంతకంటే షాక్ అయ్యేలా ఉంది. నల్లబంగారాల రేంజ్ అంటే ఇలాగే ఉంటుందంటున్నారు హర్యానావాసులు.
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను మోసం చేసింది కొడాలి నాని అంటూ నందమూరి రామకృష్ట ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్న తల్లి లాంటి టీడీపీ పార్టీ మోసం చేసిన కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ అని ఆ విషయాన్ని మర్చిపోయి ఇష్టానురీతిగా నందమూరికుటుంబ సభ్�
ధర్మపురి రీకౌంటింగ్పై హైకోర్ట్లో విచారణ
ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటన
నిన్ను అదృష్టం వరించింది కోట్ల రూపాయలు నీకు లాటరీ తగిలింది అని చెబితే పోదురు..నాకు లాటరీ తగటలమేంటీ? ఏప్రిల్ పూల్ ని చేయటానికి జోక్ చేస్తున్నారా? అంటూ నమ్మలేదు. అది నిజమని తెలిసి ఏం చేసాడంటే..
తక్కువ ఖర్చుతో తక్కువ సమయంతో 3D టెక్నాలజీ భవనం రూపుదిద్దుకుంటోంది. ఇటుకలు అక్కర్లా..కూలీలు అవసరంలేకుండానే పక్కా ప్లాన్ తో 3D టెక్నాలజీతో పోస్టల్ బిల్డింగ్ నిర్మాణమవుతోంది.
భారతీయ రైల్వే వ్యవస్థలో మరో హైస్పీడ్ రైలు త్వరలో పరుగులు పెట్టనుంది. RAPIDX పేరుతో అందుబాటులోకి వచ్చే త్వరలోనే సేవలు అందించనుంది.
ఏపీ మంత్రులకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఏపీ మంత్రి ఇక్కడికి వచ్చి చూస్తే ఏముందో తెలుస్తుందన్నారు.
నా అధికారాలపై జోక్యం చేసుకోవద్దు.. అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఓ న్యాయవాదిపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ రాకకోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు అంటూ తోట చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.