Home » Author »nagamani
138 ఏళ్లనాటి తన వంశ మూలాలను వెదుక్కుంటు భారత్ వచ్చారు ఓ మహిళ.ఎన్నో అవరోధాలను ఎదర్కొని తన బంధువులు ఎక్కడెక్కడ నివసిస్తున్నారో తెలుసుకోవటానికి అన్వేషణ ప్రారంభించారు ట్రినిడాడ్ - టొబాగోకు సునీతి మహారాజ్ అనే మహిళ. ఆమె అన్వేషణ ఫలించింది.
చిత్తూరు జిల్లాలో కొలువైన శ్రీకాణిపాకం వరసిద్ధి వినాయకుడు ఒరిజనల్ ఫోటోలు ఫేస్ బుక్ లో కనిపించేసరికి భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘనకార్యం అంతా పుంగనూరు మున్సిపల్ చైర్మన్ ఘనకార్యమేనని తెలుస్తోంది.
భటిండియా మిలటరీ స్టేషన్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇది ఉగ్రవాదుల దాడిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రైతుల కుటుంబంలో అబ్బాయిలను వివాహం చేసుకుంటే అమ్మాయిలకు రూ.2 లక్షలు ఇస్తామని కుమారస్వామి వాగ్ధానం చేశారు.
పొంగులేటి, జూపల్లి చేరికలపై బీజేపీ దూకుడు
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణలో కుట్ర ఉంది
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఫోకస్ పెంచిన టీసర్కార్
ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి
తెలుగు రాష్ట్రాల సంపద కొల్లగొడుతున్నారు
ఎప్పుడు మీద పడుతుందోనని గ్రామస్తుల ఆందోళన
రోహిణి కార్తె ఎండలకు రోళ్లు కూడా బద్దలు అవుతాయని పెద్దలు చెబుతుంటారు. అదే జరిగింది ఎండ వేడిమికి కర్నూలు జిల్లాలో. గోనెగండ్ల మండంలో ఒక పెద్ద బండరాయి పగిలిపోయింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు.
జాతి ప్రాజెక్టును ప్రధాని మోదీ తన దోస్తులకు కట్టబెడుతున్నారని తాజాగా ఇటు బయ్యారం, అటు విశాఖ స్టీల్ ప్లాంట్ ను అదానికి కట్టబెట్టటానికి మోదీ కుట్రలు చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని..ప్రభుత్వం రంగ సంస్థలు ప్�
మద్యానికి బానిస అయిన ఓ కుక్క యజమాని చనిపోవటంతో అనారోగ్యం పాలైంది. పిట్స్ తో ఇబ్బంది పడే కుక్కకు వైద్యంచేశారు డాక్టర్లు.
శతృవుకు శతృవు మిత్రుడు అన్నట్లుగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని జూపల్లి, పొంగులేటిలను బీజేపీలో చేర్చుకోవాలనే యత్నాలు మొదలయ్యాయి.
మన వీర జవాన్లు, ఐటీబీపీ సిబ్బంది ప్రదర్శించే దైర్యసాహసాల వల్ల భారత భూభాగంలో అంగుళం నేల అయినా అన్యాక్రాంత కానివ్వరని..సూది కొన మోపినంత భూభాగాన్ని కూడా ఆక్రమణకు గురికానివ్వని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు.
హనుమకొండ జిల్లాలోని స్టేషన్ గన్ పూర్ అసెంబ్లీ బిఆర్ఎస్ టికెట్ పై క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. పల్లా చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి వరంగల్ జిల్లా సహా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి.
వస్తువులు చిన్నవే..కానీ వాటి ధరలు వింటే షాక్ అవ్వటం కాదు..నోటమ్మట మాట రావటానికి చాలా టైమ్ పడుతుంది. ఓ చిన్నపాటి పింగాణీ గిన్నె..మరో పింగాళి జగ్గు ధరలు వజ్రాల ధరలను మించి ఉన్నాయి. అలాగే మరో పెయటింద్ ధర వింటే కూడా ఇక అంతే సంగతులు..
పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లో జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు పోలీసులతో సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో అనూహ్యంగా మారిపోతున్న ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆలస్యం చేయకుండా కొద్ది రోజుల్లోనే పార్టీ మార్పుపై పొంగులేటి ప్రకటన చేసే అవకాశం ఉంది. మరి అది ఏపార్టీ అనేదే ఆసక్తికరంగా మారింది.
కోళ్లను చంపిన వ్యక్తికి న్యాయస్థానం ఆరు నెలలు జైలుశిక్ష విధించింది.