Home » Author »nagamani
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిoచటానికి వీల్లేదని కేసీఆర్ చెప్పారు. మరి అటువంటప్పుడు అదే వ్యక్తి కొంటామని ఎలా అంటారు?అంటే అమ్మెయ్యమని వారి ఉద్దేశమా...?అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు..
ఐఐటీలలో చదివినా సరే కొంతమంది నిరక్షరాస్యుల్లానే ప్రవర్తిస్తారని ఐఐటీల్లో చదివామని గర్వపడనక్కర్లేదని సర్టిఫికెట్లు కేవలం రసీదులు మాత్రమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. తనను సస్పెండ్ చేయటంపై పొంగులేటీ స్పందించారు. బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ BRS వేటు వేసింది. తనను సస్పెండ్ చేయటంపై జూపల్లి స్పందిస్తు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అండమాన్ నికోబార్ దీవులల్లో వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. 24 గంటల్లో మూడు సార్లు భూమి కంపించి వణికించింది. అండమాన్ లోనే కాకుండా మిజోరంలో కూడా భూమి కంపించింది.
ఏటీఎంలో డెబిల్ కార్డు పెడితే డబ్బులొస్తాయి. కానీ హైదరాబాద్ ఓ ఏటీబీ ఏర్పాటు చేేశారు అధికారులు. ఏటీబీ అంటే ఎనీ టైమ్ బ్యాగ్ అన్నమాట..
వేలానికి ‘అమ్మ’ జయలలిత ఆస్తులు సిద్ధంగా ఉన్నాయి. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో జయలలితకు సంబంధించి ఏడు కిలోల బంగారం, వజ్రాభరణాలు, 600 కిలోల వెండి నగలు, 11వేల చీరలు, 750 జతల చెప్పులు, 131 సూట్ కేసులు, 10వందల40 వీడియో క్యాసెట్లు, ఇతర దుస్తులు, ఎ
దేశమంతా విస్తరించిన బీజేపీకి దక్షిణాది మాత్రం అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. తొలి అడుగు కర్ణాటకకే పరిమితమై.. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటాలని అనుకుంటున్న బీజేపీ ఆశలు నెరవేరడం లేదు. దక్షిణాదిపై పట్టు సాధించాలని ఉవ్విళ్లూర
పెండింగ్ బిల్లుల ఆమోదంపై తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు విచారణకు ముందు తమిళిసై తీసుకున్న ఈ నిర్ణయం ఆసక్తిని కలిగిస్తోంది.
మహారాష్ట్రలో అకోలా జిల్లాలోని ఓ ఆలయంలో ఘోర ప్రమాదం జరిగింది. దేవాలయంపై చెట్టు కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా విమానాలు రద్దు అయ్యాయి. ఎటువంటి సమాచారం లేకుండా ఇలా అర్థాంతరంగా విమానాలను రద్దు చేయటంతో హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లిల్సిన ప్రయాణీకులు మండిపడుతున్నారు.
గర్భనిరోధక మాత్రలపై వాషింగ్టన్,టెక్సాస్ లోని రెండు కోర్టు భిన్నమైన తీర్పులను వెలువరించాయి. దీంతో మిఫిప్రాస్టాన్(Mifepristone) గర్భనిరోధక మాత్రల వినియోగంపై గందరగోళం నెలకొంది.
తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు మోదీకి లేదన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణలో అభివృద్ధే జరగలేదని అంటున్న మోదీ .. అభివృద్ధి జరగకపోతే కేంద్రం తెలంగాణకు అవార్డులు ఎందుకిస్తోంది? అని ప్రశ్నించారు.
ప్రధాని సభకు కేసీఆర్ వస్తే సన్మానం చేయటానికి శాలువా తెచ్చాను కానీ ఆయన రాలేదు అని తెలిపారు బండి సంజయ్. కేసీఆర్ ఎందుకు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుఖోయ్ 30 MKI యుద్ధ విమానంలో ప్రయాణించారు. సముద్రమట్టానికి దాదాపు రెండు కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించిన ఈ విమానం గంటకు 800 కిలోమీటర్ల వేగంగా ఎగిరింది.
టిట్కో ఇళ్లపై చంద్రబాబు ట్వీట్ కి సమాధానం చెప్పటానికి నేను సిద్దంగా ఉన్నాను..మరి రూ. కోటి యాభై లక్షల ఇళ్ల దగ్గరకు రావటానికి సిద్దంగా ఉన్నారా? అంటూ ప్రతి సవాల్ విసిరారు జోగి రమేశ్.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రైలు ఎక్కి విద్యార్ధులతో ఆత్మీయంగా ముచ్చటించారు.
అమ్మాయిలు ధరించే దుస్తులపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు అటువంటి దుస్తులు ధరిస్తే రామాయణంలో శూర్పణఖల్లా కనిపిస్తారని..మద్యం తాగే యువతను చూస్తే వారి చెంపలు ఛెళ్లుమనిపించాలనిపిస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.
మాతృత్వంలో మధురిమలను మనసారా ఆస్వాదించటానికి తన రాజకీయ జీవితాన్నే వదులు కున్నారు న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా ఆర్డెర్న్. మంచి తల్లిగా ఉండేందుకే రాజకీయాల నుంచి వైదొలగుతున్నానని స్పష్టంచేశారు జెసిండా.
అధిక వడ్డీకి ఆశపెట్టి భారీగా డబ్బులు వసూలు చేశాక బోర్డు తిప్పేసింది మరో సంస్థ. లక్ష రూపాయలు డిపాజిడ్ కడితే వారానికి రూ.3వేలువడ్డీ ఇస్తామంటూ రూ.10 కోట్లు దోచేసింది.