Home » Author »nagamani
10th క్లాస్ క్వశ్చన్ పేపర్ లీక్ చేశారని ఆరోపణలతో అరెస్ట్ అయి కరీంనగర్ జైలులో ఉన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ జైలు నుంచే కార్యకర్తలకు సందేశం ఇచ్చారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నానని కుట్ర చేసిన నాపై పేపర్ లీక్ కేసు పెట్టారని ఆరోపించారు.
ఢిల్లీలో బీజేపీ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ..కార్యకర్తలు హనుమంతుడి స్పూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు.
విమానం గాల్లో ఎగురుతుండగా సీటు కింద అత్యంత విషపూరితమై కేబ్ కోబ్రాను చూసిన పైలట్ హడలిపోయాడు.. విమానం సురక్షితంగా ఎమర్జన్సీ ల్యాండ్ చేశారు. తరువాత ఆ కోబ్రామరోసారి షాక్ ఇచ్చింది. ఆ కోబ్రా ఏం చేసిందంటే..
కోడి కూర కోసం జరిగిన గొడవ కాస్తా.. తండ్రి కొడుకుని కొట్టి చంపేదాకా వెళ్లింది.
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు హడలెత్తిస్తున్నాయి. మళ్లీ మాస్క్ తప్పదా? అనేలా ఏడు నెలల తరువాత భారతదేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల్లో పెరుగు ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రధాని మోదీ పర్యటనలో సీఎం కేసీఆర్కు ఆహ్వానం.. ప్రధాని సభలో గులాబీ బాస్ మాట్లాడటానికి పీఎంవో సమయం కేటాయించింది. మరి సీఎం కేసీఆర్ ఈ సభలో పాల్గొంటారా?లేదా?
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మారుతున్నారనే వార్తలపై క్లారిటీ ఇచ్చారు. నేను పార్టీ మారుతున్నాననే ప్రచారం చేసే వారికి నేను ఇదే చెబుతున్నానంటూ క్లారిటీ ఇచ్చారు.
10 th Paper Leak : 10 th క్లాస్ పేపర్ లీకేజ్ కేసులో హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు మరో బీజేపీ నేతల అయిన ఈటెలకు కూడా నోటీసులు జారీ చేశారు
అమ్మ ఫోన్ పట్టుకున్న ఓ ఐదేళ్ల చిన్నారి అమెజాన్ లో లక్షల రూపాల విలువ చేసే బొమ్మలు ఆర్డర్ చేసింది. సుమారు రూ.2.47లక్షలు విలువ చేసే బొమ్మల్ని ఆర్డర్ చేయటం చూసిన తల్లి షాక్ అయ్యింది.
ఫోన్ చూస్తూ తినొద్దు, త్వరగా తిని వెళ్లిపొవాలి ఎక్కువ సమయం వృధా చేయొద్దు అంటూ ఓ రెస్టారెంట్ యజమాని కష్టమర్లకు కండిషన్ పెట్టారు.
ప్రేమించినవాడు హత్య కేసులో దోషిగా నిర్దారణ అయి జైలులో శిక్ష అనుభవిస్తున్నా ఆమె ప్రేమ తగ్గలేదు. ప్రేమించినవాడినే పెళ్లి చేసుకోవాలనుకుంది.అందుకోసం కోర్టును ఆశ్రయించింది.నేరస్థుడిని వివాహం చేసుకుందని సమాజం అనుకున్నా ఫరవాలేదు..నేను ప్రేమి�
ప్రపంచ కుబేరుడు రిలయన్స్ అధినేత సతీమణి మెస్మరైజింగ్ లుక్..రిచ్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా కనిపించారు ఈవెంట్ లో..ఆమె కట్టుకున్న చీర, ధరించిన నగలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ ఓ వింత కవిత రాశారు..
ట్రాక్ పై వేగంగా దూసుకువస్తున్న రైలు పెను ప్రమాదానికి గురి కాకుండా తప్పించారు 70 ఏళ్ల మహిళ. తన ప్రాణాలకు తెగించి రైలు ప్రమాదాన్ని ఆపిన మహిళను అధికారులు ఘనంగా సన్మానించారు.
పిచ్చోడి చేతిలో రాయి ఉంటే అందరికి ప్రమాదం..అదే పిచ్చోడి చేతిలో పార్టీ ఉంటే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం అంటూ బండి సంజయ్ పై సెటైర్లు చేసారు మంత్రి కేటీఆర్.
కోర్టులో లొంగిపోనున్న ట్రంప్
ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైన మెక్డోనాల్డ్స్
వివేకా కేసులో సీబీఐ కొత్త టీమ్ విచారణ
టెన్త్ హిందీ పేపర్ లీక్పై వరంగల్ సీపీ రంగనాథ్
విశాఖలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ