Home » Author »nagamani
తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు సంధించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ విషయం మంత్రి కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించిన బండి సంజయ్ మంత్రి వర్గం నుంచి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
మంచి నటిగా పేరు తెచ్చుకున్న స్మృతి ఇరానీ కేంద్రమంత్రి స్థాయికి చేరుకున్నారు. ఈ ప్రస్థానంలో ఆమె ఎన్నో ఒడిదుడులకు ఎదుర్కొన్నారు. అన్నింటిని తట్టుకుని నిలదొక్కుకుని కేంద్రమంత్రి అయ్యారు. ఇలా ఆమె జీవితంలో జరిగిన పలు సమస్యలను..వ్యక్తిత జీవితం
ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మహారాష్ట్ర రైతు సంఘాల నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలువురు రైతు సంఘాల నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతు.. మన ఆలోచనల్లో నిజాయితీ ఉంటే అనుకున్నవి సాధించి తీరుతామని..అసాధ్యమైనదాన్నిసుస�
చైనాలో సింగిల్ చైల్డ్ పాలసీ వల్ల ఓ తల్లి అనుభవించిన మానసిక క్షోభను.. గుండెలు మెలిపెట్టే తల్లి మానసిక వ్యథను కళ్లకు కట్టింది కూతురు.
దేశం విభజన తప్పని పాక్ ప్రజలు భావిస్తున్నారని..స్వాతంత్ర్య వచ్చి 70 ఏళ్లు దాటినా పాకిస్థాన్ ప్రజలు సంతోషంగా లేరు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ అన్నారు.
నాటోలో భారత్ చేరటానికి తలుపులు తెరిచే ఉన్నాయ్ అంటూ..యూఎస్ నాటో రాయబారి షాకింగ్ కామెంట్స్ చేశారు.
పరీక్షల్లో సినిమా పాటల్ని సమాధానాలుగా రాసాడు ఓ విద్యార్ధి . మార్కులకు బదులుగా ప్రొఫెసర్ ఇచ్చిన కామెడీ కామెంట్స్ సోషల్ మీడియలో వైరల్ గా మారాయి.
ప్రపంచంలోనే తొలిసారి ఓ మనిషికి ‘వృక్ష శిలీంధ్రం’. సోకింది. బాధితుడు భారతీయుడే కావటం గమనించాల్సిన విషయం.
రాముడి విగ్రహంపైకి ఎక్కి ఫొటోకి పోజులిచ్చిన బీజేపీ ఎమ్మెల్యేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామనామ జపం చేసే బీజేపీకి ఇదేనా రాముడిపై ఉన్న భక్తి, గౌరవం అంటూ విమర్శిస్తున్నారు.
80 ఏళ్ల బామ్మ తన జీవితంలో 96లీటర్ల రక్తాన్ని దానం చేశారు. 22 ఏళ్లనుంచి రక్తదానం చేయటం ప్రారంభించి 80 ఏళ్ల వయస్సులో కూడా ఆమె చేస్తున్న ఈ రక్తదానం మహత్కార్యానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు వరించింది.
తన పెళ్లికి తానే ఫోటోలు తీసుకున్న వరుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. వధువుని పర్ ఫెక్ట్ లైటింగ్ తో డిఫరెంట్ యాంగిల్స్లో క్లిక్ చేసి భలే వైరల్ అయ్యారీ నవ వధూవరులు.
అమెరికాలో హిందూ తత్వశాస్త్ర సిద్ధాంతాలు బోధించే వర్సిటీకి భారతీయ అమెరికా వ్యాపారవేత్త రూ.8.20 కోట్లు విరాళం అందజేసారు. హిందూ తత్వశాస్త్రం గురించి నేటి యువత తెలుసుకోవాలని సూచించారు.
శ్రీరామ నామాలli డిపాజిట్లుగా జమ చేసుకునే బ్యాంకు. డబ్బులతో పనిలేదు. రాముడి నామాలతోనే సంబంధం. రామ నామాలు డిపాజిట్ చేస్తే..కోరిన కోరికలు రాముడు తీరుస్తాడట..
ఒక్క పిడుగు పడితేనే దాని ధాటికి హడలిపోతాం. అటువంటిది కేవలం అరగంటలో పదుల సంఖ్యలో కాదు వందలు కూడా కాదు వేల సంఖ్యలో పిడుగులు పడ్డాయి ఒడిశా రాష్ట్రంలోని భద్రక్ జిల్లాలో. అది పిడుగులు పడటం కాదు పిడుగుల వర్షం అనేలా అరగంట వ్యవధిలో ఏకంగా 5.450 పిడుగులు
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో శ్రీరామ నవమి వేడుకల్లో బాలేశ్వర్ ఆలయంలోని బావి భక్తుల్ని మింగేసింది. మెట్లబావి పైకప్పు కుప్పకూలిన పెను విషాద ఘటనలో మృతుల సంఖ్య 35కు పెరిగింది.
19 కిలోల బంగారం,10కిలోల వెండి, వజ్రాలు, కెంపులు, పచ్చలు,నీలాల వంటి రత్నాలతో తయారు చేసిన 530 పేజీల రామాయణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది..!
బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ భార్య రాచెల్ పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చారు. చిన్నారి రాకతో లాలూ కుటుంబం అంతా సంతోషంలో మునిగితేలుతోంది. బిడ్డకు చక్కటి పేరు పెట్టాలని తాత లాలూ ప్రసాద్ యాదవ్ తెగ ఆనందపడిపోయారు. ముద్దుల మనుమరాలి కోసం ఓ చక్�
ఇడ్లీ కోసం రూ. లక్షలు ఖర్చు పెట్టిన హైదరాబాద్ వ్యక్తి ఏకంగా 8,428 ప్లేట్లు లాగించేసిన ఇడ్లీ ప్రియుడు గురించి స్విగ్గీ చెప్పిన విశేషాలు అన్నీ ఇన్నీ కావండోయ్..ఇడ్లీ అంత టేస్ట్ గా..ఉన్నాయ్ వేడి వేడిగా.. ఓ లుక్కేయండీ..
960 సార్లు పరీక్ష రాసి లైసెన్స్ సాధించింది 69 ఏళ్ల మహిళ. . ఆమె పట్టుదలకు హ్యుందాయ్ సంస్థ కారు గిఫ్టుగా ఇచ్చింది
అసెంబ్లీ సమావేశాలు అంటే ప్రజల సమస్యల గురించి చర్చించే వేదిక. చట్టాలు చేసే సభ. అటువంటి సభలో బీజేపీ ఎమ్మెల్యే నిస్సిగ్గుగా పోర్న్ వీడియోలు చూస్తు అడ్డంగా బుక్ అయ్యారు. త్రిపుర అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా బీజేపీ ఎమ్మెల్యే జదబ్ లాల్ నాథ్ పో