Home » Author »nagamani
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయటానికి సిద్ధమైంది. మోదీ హటావో సింగరేణి బచావో నినాదంతో మహాధర్నా నిర్వహిస్తోంది బీఆర్ఎస్.
ప్రధాని మోదీ సికింద్రాబాద్ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోదీ పర్యటనలో వెయ్యిమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో బేగంపేట-సికింద్రాబాద్ మార్గ
షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కు సవరణలు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇకనుంచి తెలంగాణలో 24గంటలు వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది.
పేద ఖైదీల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెడుతోంది. దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది.
యాచకులకు దానం చేయొద్దు అంటూ పిలుపునిస్తోంది ‘బెగ్గర్స్ కార్పొరేషన్’. ‘దానం చేయకండి. ఇన్వెస్ట్ చేయండి’ అంటోంది ‘బెగ్గర్స్ కార్పొరేషన్’.
వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి టీడీపీ తరపున పోటీకి సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు భూమా దంపతుల కుమారుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి.
తాను రెండోసారి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని.. రోజు రోజుకు దిగజారిపోతున్నా ఆలోచించే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ కుట్రల్ని ఛేదిద్దాం..ప్రజాసమస్యలపై, మీ పోరాటాలను కొనసాగించండీ అంటూ జైలు నుంచి విడుదల అయిన బండి సంజయ్ కు అధిష్టానం భరోసా ఇచ్చింది.
పాకిస్థాన్ లోని రావి నదితో పాటు 155 దేశాల నుంచి సేకరించిన పవిత్ర నదీ జలాలతో అయోధ్య రాయ్యకు ‘జలాభిషేకం’ నిర్వహించనున్నారు.
కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చి బీజేపీలో చేరనున్నారు మాజీ ముఖ్యమంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాయలసీమ నేత కాషాయ తీర్థం పుచ్చుకోవటానికి హస్తినకు చేరుకున్నారు.
తొమ్మిదేళ్లుగా దేశంలో అధికారం. ప్రపంచంలోనే తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన బీజేపీ.. వరల్డ్ వైడ్ నెంబర్ వన్ పార్టీగా ఎదిగిన తీరు..దేశవ్యాప్తంగా 18 కోట్ల సభ్వత్వాలు, 1980 ఏప్రిల్ 6న మాజీ ప్రధాని వాజ్పేయి స్థాపించిన బీజేపీ.. 43 ఏళ్లలో దేశమంతా వ
138 సంవత్సరాలుగా చూసిన ఆ వంశం ఎదురు చూపులు ఫలించాయి. పండింటిఆడబిడ్డ జననంతో వారి కుటుంబంలో సంతోషాల లోకంగా మారిపోయింది. బంధువులంతా చిట్టితల్లిని చూడటానికి వచ్చి ముద్దులతో ముంచేస్తున్నారు.
పేపర్ లీక్ కేసులో ఈటలకు నోటీసులు?
శోభాయాత్రకు హాజరు కాకుండా రాజా సింగ్ అరెస్ట్
ఎమ్మెల్యే రఘునందన్ కౌంటర్ To సీపీ రంగనాథ్
ప్రధాన నిందితుడు ఎవరు?
బండి సంజయ్ పిటిషన్ విచారణ వాయిదా
బండి సంజయ్ అరెస్ట్పై లోక్సభ బులెటిన్ విడుదల
సిగరెట్ తాగే అలవాటుని మాన్పించే ఫిల్టర్ ను ఆవిష్కరించింది ఢిల్లీ ఐఐటీ అంకుర. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పరికరమని వెల్లడి.
బండి సంజయ్ అరెస్ట్పై లోక్సభ బులెటిన్ విడుదల చేసింది. కరీంనగర పోలీసులు ఇచ్చిన ఆధారంగా బులిటెన్ విడుదల చేసింది.