Home » Author »nagamani
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య హీటె పుట్టిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం విషయంలో CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ పలు సంచలన విషయాలు వెల్లడించారు.
వరుస గొలుసు చోరీలతో పోలీసులన్ని ముప్పు తిప్పలు పెట్టిన దొంగను పట్టుకోవటానికి పోలీసులు మారువేషాలు వేశారు. పండ్లు, కూరగాయాలు అమ్మారు. ఆటో డ్రైవర్లుగా మారారు.
మా స్కూల్లో బెంచీలు లేవు..మేమంతా నేలమీదే కూర్చొంటున్నాం. మా యూనిఫామ్లకు దుమ్ము అంటుకొని మాసిపోతున్నాయి. రోజూ అమ్మావాళ్లు తిడుతున్నారు. టాయిలెట్ మరీ ఘోరంగా ఉంది.మాకో మంచి స్కూల్ కట్టించండీ మోదీజీ అంటూ ఓ బాలిక సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో �
రాజకీయంగా ఎదగటం కోసం పెళ్లి చేసుకోవటం కూడా మానేసిన ఓ నేత అదే రాజకీయ భవిష్యత్తు కోసం కేవలం 45 గంటల్లో పెళ్లి సెట్ చేసుకున్నాడు 45 ఏళ్ల రాజకీయ నేత.
వివేకా కేసులో ఉదయ్కుమార్రెడ్డి అరెస్ట్
చైనా మిలటరీ రిక్రూట్మెంట్లో కీలక మార్పులు
గుట్టుగా నాసిరకం ఐస్క్రీమ్స్ దందా
వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ జాగ్రత్తగా ఉండాలి
బుల్డోజర్లతో కూల్చివేతలు.. తూటాల వర్షాలు.. గోలీమార్ అంటున్న యోగి మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న సీఎం యోగీ ఇది టీజర్ మాత్రమే సినిమా ముందుంది అంటున్నారు.
ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఆ పార్టీలో నేతలు ఈపార్టీలోకి ఈపార్టీలోంచి ఆ పార్టీలోకి నేతలు జంప్ అవుతుంటారు. కర్ణాటక ఎన్నికల్లో కూడా జంపింగ్ లు షురు అయ్యాయి. ఈ జంపింగ్ ల్లో కాషాయదళానికి బిగ్ షాకులే తగులుతున్నాయి.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాత్ కిషోర్ సూచనలమేరకు వైఎస్ కుటుంబంలో ఎవరో ఒకరి హత్య జరగొచ్చని విజయమ్మ, షర్మిల జాగ్రత్తగా ఉండాలి అంటూ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బిల్లులకు వైసీపీ మద్దతు ఇస్తోంది అని సీపీఎం జాతీయ నేత ప్రకాశ్ కారత్ విమర్శించారు. దేశంలో వ్యవసాయ సంక్షోభానికి మోదీయే కారణమని ఆరోపించారు.
11,304 మంది కళాకారులు ఒకేవేదికపై ప్రదర్శించిన అస్సాం జానపద బిహూ నృత్యం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఇదే వేదికపై మరో రికార్డు కూడా నెలకొల్పి సరికొత్త రికార్డుకు వేదికైంది అస్సాం.
ఎన్నికలు దగ్గర వచ్చాక అంబేడ్కర్ విగ్రహం వచ్చిందని..తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం నడుస్తోందని..దళితులను ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు. అటువంటి కేసీర్ అంబేడ్కర్ వారసుడు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి అంటూ తీవ్రంగా కేసీఆర్ పై విరుచుకుపడ్�
అప్పుడు టీడీపీ షాకిచ్చారు. ఇప్పుడు వైసీపీ షాక్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే. చంద్రబాబుకు స్వాగతం పలుకుతు దాసరి బాలవర్ధనరావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీతో కృష్ణా జిల్లా రాజకీయ పరిణామాలు మారుతున్నాయా? అనిపిస్తోంది..
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ఏకంగా తన దేశపు జంతువుల్ని కూడా అమ్మేసుకోవటానికి సిద్ధపడుతోంది. శ్రీలంకలో మాత్రమే కనిపించే అరుదైన కోతుల్ని లంక ప్రభుత్వం చైనాకు ఎగుమతి చేయాలని యోచిస్తోంది.చైనా అడిగింది..లంక ఇవ్వాలని యోచిస్త�
ఆంధ్రప్రదేశ్ ను రక్షించడానికే లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు..ఎన్నో బాధలు పడుతున్నాడు.. అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. అయినా పాదయాత్ర ఆపకు. ఇప్పటికే పాదయాత్ర సూపర్ సక్సెస్ అయింది అంటూ ప్రోత్సహించారు.
12 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం
బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ
MLC Kavitha : సుకేశ్ వాట్సాప్ చాట్స్పై కవిత రియాక్షన్