Home » Author »nagamani
స్టార్ హోటల్ తలపించేలా సాగర తీరంలో నీరా కేఫ్
హైదరాబద్ సాగరతీరంలో చిల్ అయ్యేలా నీరా కేఫ్.. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుచే నీరా కేఫ్ తెలంగాణ సంప్రదాయం, సంస్కృతిక, ఆధునికతతో గౌడ్ ల ఆత్మగౌవరం పెంచేలా నీరా కేఫ్ ను నిర్మించారు.
ఓ ఒంటరి మహిళ చేసిన పోరాటాన్ని గెలిపించింది న్యాయస్థానం. ఓ కన్నతల్లి చేసిన పోరాటానికి అర్థం పరమార్థం ఉందని నిరూపించింది ఢిల్లీ హైకోర్టు. తన కొడుకు కడుపులో ఉండగానే వదిలేసి పోయిన భర్త పేరు తొలగించుకోవటానికి ఓ తల్లి చేసిన పోరాటానికి ఊరటనిచ్చ�
జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని వాప్కాస్ (WAPCOS) వాటర్ అండ్ సవర్ కన్సల్టెన్సీ మాజీ సీఎండీ రాజేందర్ కుమార్ గుప్తా నివాసాలపై సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. 19 ప్రదేశాల్లో జరిపిన ఈ తనిఖీల్లో రూ. 20 కోట్ల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
కేంద్రమంత్రికి సెక్యురిటీగా ఉన్న సైనికుడు మంత్రినే కాల్చి చంపాడు. మంత్రి నివాసంలోనే కాల్చి చంపిన ఘటన దేశంలో పెను సంచలన కలిగించింది.
ప్రధాని మోదీ కర్ణాటక పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. మోదీకి సెక్యూరిటీగా వచ్చిన ఎస్కార్ట్ హెలికాఫ్టర్ బురదలోకూరుకుపోయింది. పొలం అంతా బురద బురదగా ఉండటంతో హెలిప్యాడ్ కూరుకుపోయింది.
వర్షాలకు, అకాల వర్షాలకు తేడా తెలియనివాళ్లు మంత్రిగా ఉంటే ఇలాగే ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు మంత్రులుగా ఉండటం మన ఖర్మ. వ్యవసాయ మంత్రికి వర్షాలకు అకాల వర్షాలకు తేడా తెలియదు అంటూ సెటైర్లు వేశారు.
పరోటా బాబూ పరోటా..అలాంటిలాంటి పరోటా కాదు బాబు..నెయ్యిలో తానాలు చేసిన పరోటా..ఇలా ఒక్కముక్క తుంచి నోట్లో పెట్టుకున్నారా..స్వర్గమే..
ఇసుక అక్రమాల గురించి మాట్లాడుతు స్పందన కార్యక్రమంలో ఎటువంటి విషయాలు మాట్లాడినా స్పందనేఉండదు అంటూ సెటైర్లువేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇసుక అక్రమాలపై స్పందన కార్యక్రమంలో మాట్లాడితే ఎటువంటి స్పందనా రాలేదంటూ సెటైర్లు వేశారు. ఫిర్యాదులపై స�
కోటప్ప కొండ అర్చకులు ఈవోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈవో గోపి తమపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆవేదన వ్యక్తం చేసారు.
థాయిలాండ్ గ్యాంబ్లింగ్ కేసులో చికోటితో సహా పలువురు అరెస్ట్
థాయ్ లాండ్ లో గాంబ్లింగ్ దందా..క్యాసినో కింగ్ చికోటీ ప్రవీణ్ అడ్డంగా బుక్ అయ్యాడు. 93మందిని థాయ్ పోలీసులు అరెస్ట్ చేయగా వారిలో తెలంగాణకు చెందిన ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు.
ఆరు నెలల క్రితం చనిపోయాడనుకున్న ఓ యువకుడు సీఎంకు లేఖ రాశాడు. నేనుచనిపోలేదు సార్..ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకుని హ్యాపీగా ఉన్నా నాపై మర్డర్ కేసు పెట్టటం సరికాదు అంటూ వివరించాడు.
ఉచిత పథకాలు వద్దని.. ఉచిత పథకాలు దేశ హితానికి మంచివి కావని తరచూ చెప్పే ప్రధాని మోదీ కూడా కన్నడ నాట ఉచితాల ప్రకటన బాట పట్టారు. గెలుపు కోసం బీజేపీ 103 ముఖ్యమైన హామీలతో పాటు ‘ఆరు’ ముఖ్యమైన అంశాల ఆధారంగా ‘అ..ఆ’ అంటూ ఆరు అభివృద్ధి మంత్రాలను వల్లెవేస్�
వేసవిలో విద్యుత్ వినియోగం నియంత్రించాలి. అందుకోసం ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులతో పాటు మంత్రులు, సీఎంతో సహా ఉదయం 7.30 నుంచే పనులు ప్రారంభించాలని ప్రకటించింది ఆప్ ప్రభుత్వం.
తీహార్ జైలులో గ్యాంగ్ వార్
రోహిణి కోర్టు కాల్పుల కేసు నిందితుడిగా ఉన్న టిల్లు తాజ్ పురియాను తీహార్ జైల్లో ప్రత్యర్థి యోగేష్ తుండా ముఠా కొట్టి చంపారు.
మద్యం తాగే అలవాటు ఉన్న పోలీసులకు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు అస్సాం సీఎం. మద్యం సేవించటం వ్యవసనంగా ఉన్నవారు పోలీసు ఉద్యోగానికి పనికిరాదు అంటు షాక్ ఇచ్చింది అస్సాం సర్కార్.
తెలంగాణ ప్రజలకు కావాల్సింది రాజమహళ్ళు, రాచరిక పోకడలు కాదు.న్యూ సెక్రటేరియట్ లో మసీదుకు ఐదుగుంటల స్థలం ఇచ్చిన కేసీఆర్, నల్ల పోచమ్మ ఆలయానికి రెండున్నర గుంటలే ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం ఏంటి?
22 ఏళ్ల తరువాత నేను హైదరాబాద్ వచ్చానని ..నేను హైదరాబాద్ లో ఉన్నానా? అమెరికాలో ఉన్నానా? అని ఆశ్చర్యపోయానని అంతగా హైదరాబద్ అభివృద్ధి చెందింది అని రజనీకాంత్ వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావు స్పందించారు. రజనీ గజనీ అంటూ సెటైర్లు..