Home » Author »nagamani
దీంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ నెలకొంది. ప్రియాంకా గాంధీ తొలిసారి తెలంగాణలో పర్యటిస్తున్నారు. మరోపక్క మంత్రి కేటీఆర్ బెల్లంపల్లిలో పర్యటిస్తున్నారు. కేటీఆర్ పర్యటన క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందుస్తుగా అరెస్ట్ చేేస్తున్�
రష్యా- యుక్రెయిన్ యుద్ధం ప్రారంభించినప్పటింనుంచి అక్కడినుంచి భారత్ కు వచ్చే వంటనూనెల సరఫరా నిలిచిపోయింది. దీంతో భారత్ లో వంటనూనెల ధరలకు రెక్కలొచ్చాయి. ఇప్పుడు యుక్రెయిన్ నుంచి నూనెల సరఫరా ప్రారంభం కావడంతో భారత్లో సన్ఫ్లవర్, సోయాబీన్ ము�
అమెరికాలో గన్ కల్చర్ కు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంట్లో భాగంగా అమెరికాలో మరోసారి తుపాకీ గర్ఝించింది. తొమ్మిదిమందిని పొట్టనపెట్టుకుంది. తుపాకీ కాల్పుల్లో చనిపోయినవారిలో తెలంగాణకు చెందిన యువతి కూడా ఉంది. రంగారెడ్డి జిల్లా కోర్టు
కేజ్రీవాల్పై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు సుకేశ్ లేఖ
నాడు మొట్టికాయలు వేశా..నేడు ఆడబిడ్డగా వచ్చా
ఆమె వయస్సు 93 ఏళ్లు. ముంబైలో తన ప్లాట్ కోసం కోర్టులో 10 కాదు 20 కాదు ఏకంగా 80 ఏళ్లు న్యాయపోరాటం చేసింది. ఆమె పోరాటానికి న్యాయం దొరికింది. ఆమె ఆస్తి ఆమెకు దక్కింది.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు, భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన జియోకి చైర్మన్ ఆకాశ్ అంబానీ ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టే ఓ లావిష్ కారు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అతనికి 65 ఏళ్లు, ఆమెకు 16 ఏళ్లు.,వారిద్దరు వివాహంచేసుకున్నారు. వివాహం తరువాత వధువు తల్లికి ప్రభుత్వంలో కీలక పదవి కట్టబెట్టాడు. దీనిపై వివాదాలు వచ్చినా ఐడోంట్ కేర్ అంటున్నాడీ మేయర్.
హీనంగా చూడకు ఘోరంగా దెబ్బతింటామనే మాటను నిజం చేసి చూపించింది ఓ చిన్నప్రాణి. మూడు చిరుతల్ని చెడుగుడు ఆడేసి పలాయనం చిత్తగించేలా చేసింది. చుట్టుముట్టిన మూడు చిరుతలపై చుక్కలు చూపెట్టింది.
మీరు మీ పెంపుడు జంతువుల్ని రైల్లో మీతోపాటు తీసుకెళ్లాలనుకుంటున్నారా? దాని కోసం ఇబ్బంది పడుతున్నారా? వాటి కూడా టికెట్ తీసుకునే విషయంలో పార్శిల్ కౌంటర్ వద్ద ఇబ్బందులు పడుతున్నారా? ఇకపై అటువంటి ఇబ్బందులేమీ లేకుండా చేయాలనుకుంటోంది రైల్వే శా�
ఏపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి అంచనా వేస్తే ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే 150 సీట్లు వస్తాయని.. ఒకవేళ టీడీపీ- జనసేన కలవకపోయినా చంద్రబాబు 100 సీట్లతో గెలుస్తారని గోనె జోస్యం చెప్పారు.
బ్రిటన్ రాజకుటుంబంలో రాజుకు పట్టాభిషేకం మహోత్సవంలో బ్రిటన్ ప్రధానిగా ఉన్న రిషి సునాక్ సంప్రదాయాన్ని పాటిస్తారు. బ్రిటన్ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రధానులు పాటించే ఆనవాయితీనే సునాక్ కూడా పాటించనున్నారు. ఈ వేడుకల్లో సునాక్ పత్యేక పాత్ర..
ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పరీక్ష ఫలితాలను మంత్రి బొత్సా సత్యనారాయణ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో మొత్తం 72.26 మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించగా వీరిలో పైచేయి బాలికలదేనని తెలిపారు.
70 ఏళ్ల తరువాత బ్రిటన్ రాజకుటుంబంలో రాజుకు పట్టాభిషేకం మరికొన్ని గంటల్లో జరుగనుంది. అంగరంగ వైభోగంగా జరిగే ఈ వేడుకకు భారతీయులు హాజరవుతున్నారు.
ఆమెకు గుర్రపు స్వారీ అంటే ప్రాణం..గుర్రాలు అంటే ఎంతో ఇష్టం. గుర్రపుస్వారీ పోటీ్లో పాల్గొనటం ఆమె హాబీ..అదే ఆమె ప్రాణం తీసింది.
ఇష్టానుసారంగా దాడిచేస్తున్నాయి. జనాలు బయటకు రావాలంటేనే హడలిపోయే పరిస్థితికి భయపెతున్నాయి.
కన్నకొడుకులకు భారమైన తండ్రి గుండెల్ని కదిలించే దీన గాథ. 90 ఏళ్ల వయస్సులో పట్టెడుమెతుకుల కోసం సొంతూరు వదల్లేక ఉన్న ఊరు వదిలివెళ్లలేనయ్యా అంటూ అంగలార్చిన ఓ తండ్రి ఆవేదన మంటల్లో కాలిపోయింది. తాను పేర్చుకున్న చితికి తానే నిప్పుపెట్టుకుని చనిప�
నిర్లక్ష్యం నిర్లక్ష్యం..నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. అందుకే ఓ మహిళకు సినిమా థియేటర్ లో జరిగిన ఘటనపై నిర్లక్ష్యం వహించిన యాజమాన్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చిన తీర్పుకు సదరు సినిమా �
బీహార్ ప్రభుత్వం అలసత్వానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రూ.4,000 కోట్ల జరిమానా కట్టాల్సిన పరిస్థితి తెచ్చుకుంది నితీశ్ కుమార్ ప్రభుత్వం.
మెక్డొనాల్డ్ కు కస్టమర్ భారీ షాకిచ్చాడు. ఆర్డర్ చేసిన చీజ్ బర్గర్ లో ఎలుక వ్యర్ధాలు రావటంతో మెక్డొనాల్డ్ 4.89 కోట్లకు పైగా జరిమానా విధించారు.