Home » Author »nagamani
చికిత్స చేయించుకోవటానికి వచ్చిన ఓ రోగి మహిళా డాక్టర్ పై కత్తితో దాడి పాల్పడ్డాడు. కత్తెరతో పొడిచి చంపాడు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతారణం చోటుచేసుకుంటోంది. విజయపుర జిల్లాలోని మసబినళలో స్థానికులు ఎన్నికల అధికారులపై దాడికి పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఎన్నికల అధికారులపై దాడులు చ�
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
‘గుండె’ ఆకారంలో ఉండే దోశతో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. స్టార్ హోటల్ కు నా దోశ ఏమాత్రం తగ్గేదేలేదన్నట్లుగా వేసిన దోశ వారెవ్వా అనిపిస్తోంది.
రాజస్థాన్ లో పర్యటించిన ప్రధాని మోదీ కారుపై ప్రజలు పూల వర్షం కురిపించారు. ఈ ఏడాదిలో మూడోసారి రాజస్థాన్ లో పర్యటించిన ప్రధాని రూ. 5,500 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రిమాండ్ ను సీబీఐ కోర్టు మరోసారి పొడిగించింది.
కర్ణాటక ఎన్నికల్లో బళ్లారి నియోజక వర్గం అంటే కాస్త హాట్ హాట్ గానే ఉంటుంది. ఎందుకంటే బళ్లారిలో గాలి బ్రదర్స్ హవా ఒకప్పుడు మామూలుగా ఉండేది కాదు. అటువంటి బళ్లారి రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.
కాపు ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం మరోసారి పొలిటికల్ ఎంట్రీ ఖారారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ కాపు ఉద్యం నేత మళ్లీ రాజకీయాల్లోకి వస్తానంటు ప్రకటించారు. త్వరలో రాజకీయాల్లో వస్తానంటూ ప్ర
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పాకిస్తాన్ లో హింసాత్మకంగా మారింది. ఇమ్రాన్ అరెస్ట్ తో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.
భయం..భయం భయం.. ఇది మనిషిని ఉన్నతిని అవరోధం. ఆ భయాన్ని ఎలా జయించాలో..దాన్ని ఎలా ఎదుర్కోవాలో విద్యార్ధులకు నేర్పించిన గొప్ప గురువు శ్రీ జ్ఞానావతారులు శ్రీ యుక్తేశ్వర్ గిరి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ప్రముఖులు కూడా భారీగా తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీంట్లో భాగంగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ్ మూర్తి , అతని భార్య సుధా మూర్తి జయనగర్లోని బిఎస్ఇ కాలేజీ పోలింగ్ బూత్
ఆదిపురుష్ ట్రైలర్ విడుదల
సీఎం జగన్పై అచ్చెన్నాయుడు విమర్శలు
The Kerala Story Movie : ది కేరళ స్టోరీ మూవీపై ఉత్తరప్రదేశ్ కీలక నిర్ణయం
Imran Khan Arrest : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్.. 80కి పైగా కేసులు
కష్టాల్లో ఉన్న రైతుల్ని బూతులు తిడుతున్నారని వారు మంత్రులా? అంటూ మండిపడ్డారు. వక్ర భాష్యాలతో తమ తప్పుల్ని చేతకానితనాన్ని సమర్ధించుకుంటున్నారంటూ విమర్శించారు అచ్చెన్నాయుడు.
జనసేనాని పవన్ కల్యాణ్ రైతన్నల కోసం తన బిజి బిజీ షూటింగ్ లను పక్కన పెట్టి వర్షాలకు దెబ్బతిన్న రైతులను పరామర్శించనున్నారు. రైతుల కష్టసుఖాలు తెలుసుకోవటానికి వెళ్లనున్నారు.
ప్రధాని మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలతో పాటు ఏపీ సీఎం జగన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాపై నా కుమార్తె భూకబ్జా ఆరోపణలు చేయటం చాలా బాధకలిగిస్తోందని..చేర్యాలలో 1200 గజాల స్థలం నాకూతురు పేరునే ఉందని స్పష్టంచేశారు. హబ్సిగూడలోని స్వాగత్ గ్రాండ్ హోటల్, ఇప్పుడు కిన్నెర గ్రాండ్ గా మారిందని అది కూడ నా కూతురు పేరుమీదనే ఉందని తెలిపారు.
హైదరాబద్ లో మరోసారి ఉగ్రకదలికలను ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడులకు పాల్పడుతున్నారనే సమాచారంతో మధ్యప్రదేశ్, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం 16మందిని యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ అదుప�