Home » Author »nagamani
భార్యే భర్తకు భరణం చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో భరణం, జెండర్ అనే చర్చ మొదలైంది. దీంట్లో చదువు..దానికి సబంధించిన సర్టిఫికెట్లు కీలక పాత్ర వహించాయి.
వివాహాల్లో వధువులు ధరించే డ్రెస్సులు..లెహంగాలు ట్రెండ్ కు తగినట్లుగా ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. దాంట్లో భాగంగానే ఓ యువతి ధరించి వెడ్డింగ్ డ్రెస్సు వరల్డ్ రికార్డు సాధించింది.
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ పొత్తులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన పొత్తులపైనే హాట్ టాపిక్ కొనసాగుతోంది. ఇరు పార్టీల అధినేతలు ఇప్పటికే మూడుసార్లు భేటీ అయినా పొత్తుల గురించి క్లారిటీ ఇవ్వలేదు. వైపీపీ దాష్టికాలను అం�
Audio Files Row : తమిళనాడులో ఆడియో ఫైల్స్ రచ్చ
పవన్ కల్యాణ్.. ఉస్తాద్ పోస్టర్పై పూనమ్ కౌర్ ఫైర్..
వివేకా కేసులో ఉదయ్ కుమార్ రెడ్డికి దక్కని ఊరట
ఉగ్రవాద కదలికలపై దర్యాప్తు చేస్తున్నాం
ఎగ్జిట్ పోల్స్ నిజమైన ఫలితాలు కావు..వాటిపై మీరు ఆశలు పెట్టుకోవద్దు ఎందుకైనా మంచిది అంబులెన్స్ లు రెడీగా పెట్టుకోండి అంటూ సెటైర్లు వేశారు.
మరోసారి ఉదయ్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ఉదయ్ రెడ్డికి బెయిల్ ఇవ్వవద్దు అంటూ సీబీఐ కోర్టును కోరింది.
సుప్రీంకోర్టు తీర్పుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హర్షం వ్యక్తంచేశారు. ఢిల్లీ ప్రజలకు న్యాయం చేసినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజస్వామ్యమే గెలిచిందని..సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఢిల్లీలో అభివద్ధి మరింత వేగంగా జరుగుతుం�
ఒక వైసీపీ నాయకుని ఇంటి కోసం అమాయకుని గుడిసెను కూల్చివేస్తున్నారని టీడీపీ నేతల పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పోట్లమర్రి గ్రామంలో వైసీపీ నేతలు దారుణాలకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైదరాబాద్ ఉగ్రవాదుల కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హిజబ్ ఉట్ తెహ్రిర్ సంస్థతో సంబంధాలున్నట్లుగా ఏటీఎస్ గుర్తించింది. ప్రజాస్వామ్యదేశాలే టార్గెట్ గా ఉగ్రదాడులకు పాల్పడేలా కుట్రలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏపీ ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం జరుగుతోంది అంటూ ఏపీ ప్రభుత్వ ఆర్థిక సలహాదారు,సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ వెల్లడించారు.ఎవరికి పరిచయం లేని వ్యక్తిని ఆర్థిక వేత్తగా గుర్తించి వారి ద్వారా ప్రభుత్వంపై తప్పుడు సమాచారం ప్ర�
భారతదేశపు జాతీయ గీతకర్త,నోబెల్ బహుమతి గ్రహీత, ప్రఖ్యాత సాహిత్యకారుడు రవీంద్రనాథ్ టాగూర్ నడయాడిన శాంతినికేతన్కు అరుదైన గౌరవం దక్కనుంది.
రైలులో ప్రయాణించే అవకాశం ఉన్నా దానికి కూడా హెలికాప్టరా? రైలులో ప్రయాణిస్తే గంటలో చేరుకోవచ్చుగా..దానికి హెలికాప్టర్ ఎందుకంటూ విమర్శలు.
పాకిస్థాన్ భారత్ పై మరోసారి తన కుటిల బుద్దిని బయటపెట్టింది. పాక్ లో ఈ దుస్థితికి భారతే కారణం అంటూ ఆరోపిస్తోంది. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా దేశంలో పరిస్థితులను చక్కబెట్టుకోలేక భారత్ పై ఆరోపణలు చేస్తోంది.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడైన నారాయణమూర్తితో తన తొలి పరిచయం ఎలా జరిగిందో గుర్తుచేసుకొంటూ.. ఆయన సినిమా హీరోలా ఉంటాడేమో అని ఊహించుకున్నాను కానీ చిన్నపిల్లాడిలా ఉన్నాడేంటీ అని అనుకున్నాను అంటూ సుధా నవ్వుతు చెప్పుకొచ్చారు.
దానికోసమే కదా మళ్లీ తెచ్చిపెట్టుకున్నారు
రైతులతో పవన్ కల్యాణ్ ముఖాముఖి
భోపాల్ టు హైదరాబాద్ ఉగ్రవాదుల లింక్స్