Home » Author »nagamani
కర్ణాటకలో కాంగ్రెస్ విజయ దుంధుబితో కాంగ్రెస్ నేతలు భావోద్వేగానికి గురి అవుతున్నారు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కంటతడితో కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.అలాగే కన్నడ ప్రజలకు నా సాష్టాంగ నమస్కారం అంటూ భావోద్వేగానికి గురి అయ్యారు.
కాంగ్రెస్ దూకుడుకు బీజేపీ నేతలు కళ్లెం వేసే పరిస్థితే కాదు కనీసం దరిదాపుల్లో కూడా కమలం పార్టీ లేదు. అప్రతిహంగా హస్తం పార్టీ హవా కొనసాగుతున్న క్రమంలో మాజీ సీఎం సిద్ధరామయ్య విజయం సాధించారు. వరుణ నుంచి సిద్ధరామయ్య బీజేపీ అభ్యర్థి సోమన్ పై విజ�
కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ అధిక్యంత కొనసాగుతోంది. దీంట్లో భాగంగా కనకపుర స్థానం నుంచి పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ విజయం సాధించారు.
కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే తన తండ్రి సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి కావాలి. బీజేపీ అవినీతిని సరిచేసే సత్తా నా తండ్రికి మాత్రమే ఉంది.
కాంగ్రెస్కి పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఇతర రాష్ట్రాలపై కర్ణాటక ఎన్నికల ప్రభావం ఉండదు. అసెంబ్లీలో కాంగ్రెస్ బలపడినా లోక్సభ ఎన్నికల్లో 28 స్థానాలు బీజేపీ గెలుచుకుంటుంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో హవా కొనసాగిస్తున్న కాంగ్రె జేడీఎస్ కంచుకోట మైసూర్ లోనూ కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. అలాగే కోస్టల్ కర్ణాటక, ముంబై కర్ణాటకలో కూడా ఆధిక్యతను కొనసాగి కర్ణాటకలో మెజారిటీ స్థానాల్లో ముందంజలో ఉంది హస్తం పార్టీ. దీంత�
ర్ణాటకలో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. కాంగ్రెస్ గెలుపు సాధించాలని ఆకాంక్షిస్తు కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షురాలు ప్రియాంకా గాంధీ సిమ్లాలోని జహు హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజలు చేసిన ఫోటోలు, వీడియోలు పూజలు చేసిన తరువాత �
కర్ణాటక ఎన్నికల పోలింగ్ పూర్తి అయ్యాక సాయంత్రానికల్లా కాంగ్రెస్ గెలుపు అంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. ఈరోజు కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతుండటం చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యేలా ఉంది. ఎందుకంటే ఇప్పటి�
కర్ణాటకలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఓట్ల కౌటింగ్ లో మొదటి రౌండ్ దాటేసరికే కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. దీంతో హస్తం పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోంది. కర్ణాటకలో మ్యాజిగ్ ఫిగర్ 113కాగా కాంగ్రెస మొదటిరౌండ్ దాటేసరికే 125 స్థానాల్లో గెలుప
దేశమంతా కర్ణాటక ఎన్నికల ఫలితాలవైపే చూస్తోంది. ఈరోజు ఏపార్టీది గెలుపో లేదా హంగో తేలిపోనుంది. ఈక్రమంలో కర్ణాటకలో జోరుగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. ఓ రైతు తన నియోజకవర్గంలోనే కాంగ్రెస్ అభ్యర్థే గెలుస్తాడంటూ రెండు ఎకరాల తోట పందెం కాసాడు. మరో వ�
జీవో నెంబర్ 1 రద్దు
వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలైంది
వైసీపీ ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు ఫైర్
ఎన్టీఆర్ను కృష్ణుడుగా చూపించటమే మా అభ్యంతరం
కుమారస్వామి సింగపూర్ లో ఉండి ప్లాన్లు వేస్తే..కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని గెలిపించటానికి ప్లాన్లు వేశారు. అయినా కర్ణాటకలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే.
బ్రిటన్ లో యువతకు ఏమైంది? ఎందుకు దొంగలుగా మారుతున్నారు? సూపర్ మార్కెట్లలో చోరీలు ఎందుకు చేస్తున్నారు?
ఆమెకేమైంది? బైకులను ఎందుకు అలా నిప్పుపెట్టి కాల్చేస్తోంది? బైకుల్లో పెట్రోలు తీసి ఆ బైకులనే ఎందుకు కాల్చేస్తోంది? ఆమె ఎవరు? ఎందుకలా చేస్తోంది?
‘తోటి వేషం’ గంగమ్మను దర్శించుకుంటున్నారు భక్తులు.చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తోటి వేషం ధరించి అమ్మవారి సేవలో తరిస్తున్నారు. అమ్మవారి జాతరలో తోటివేషం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కులమతాలకు సంబంధం లేకుండా కోరికలు నెరవ�
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డ్రోన్ నిఘా వ్యవస్థను కలిగిన దేశంలోనే మొదటిదిగా కేరళ నిలిచింది.
ఫోన్లో హిప్నటైజ్ సాధ్యమేనా..అలా డబ్బులు కాజేయొచ్చా..? ఢిల్లీలోని ఓ జర్నలిస్టుకు ఓ వ్యక్తి ఫోన్ చేసి హిప్నటైజ్ చేసి డబ్బులు కాజేశాడట..మరి మీకెవరైనా ఫోన్ చేశారా? ఇటువంటి ఫోన్ల గురించి పోలీసులు ఏం చెబుతున్నారంటే..