Home » Author »nagamani
ఆర్5 జోన్ లోని ఇళ్లస్థలాలను పేదలకు కేటాయిస్తు గతంలో జీవో నెంబర్ 45ను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే జీవో నెం.45ను రద్దు చేయాలని రైతులు కోరుతు వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాజధాని �
జూన్ 2 వరకు రిమాండ్ విధించిన సీబీఐ కోర్టు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో నిందితుడు చంచల్ గూడ జైలుకే. వివేకా కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న ఎర్రగంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయారు. దీంతో ఈకేసులో నిందితులుగా ఉన్న భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు ఎర్రగంగిరెడ్డి కూడా చంచ�
పట్టాభిషిక్తుడు కానున్న రాజు చార్లెస్ కు ముంబై డబ్బావాలాలు ప్రత్యేకమైన అపురూపమైన కానుకగా పంపారు.
బ్రిటన్ రాజు చార్లెస్ III పట్టాభిషేకం కోహినూర్ వజ్రం లేకుండానే పట్టాభిషేకం జరుగనుంది. మరి బ్రిటన్ రాజప్రాసాదం ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? కోహినూర్ వజ్రం కనిపించకుండానే 70 ఏళ్ల తరువాత తొలిరాజు చార్లెస్ పట్టాభిషేకం ఎందుకు జరుగనుంది? ద�
బ్రిటన్ రాజకుటుంబ వారసుల వివాహాలు, ప్రేమ గాథల్లో ఎన్నెన్నో ట్విస్టులు.కింగ్ చార్లెస్ III, ఆయన భార్య కెమిల్లా మరికొన్ని రోజుల్లో బ్రిటన్ రాజుగా,రాణిగా కిరీటధారణ చేయబోతున్న సందర్భంగా వారి ప్రేమ గాథ దాంట్లో దాగున్న ట్విస్టుల గురించి తెలుసుకుం�
మరోసారి స్టేషన్ఘన్పూర్ టికెట్ నాదేనని గెలుపు కూడా నాదే అంటూ ధీమా వ్యక్తంచేశారు. సోషల్ మీడియాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని అందరు ధైర్యంగా ఉండాలని తన క్యాడర్ కు భరోసా ఇచ్చారు రాజయ్య.
అతివేగం వద్దు అని పదే పదే చెబుతున్నా నిర్లక్ష్యం ఎంతోమంది ప్రాణాలు తీసేస్తోంది. మరెంతోమంది జీవితాలను ఛిన్నా భిన్నం చేస్తోంది. అల్వాల్ లో కారు సృష్టించిన బీభత్సానికి స్విగ్గీ డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోగా అతని భార్యాపిల్లల భవిష్యత్తు అం�
డబ్బు కోసం ఎన్నో మాయలు, మోసాలు, దారుణాలు.. అమ్మాలేదు, అక్కాచెల్లీ లేదు. డబ్బుల కోసం సొంతమనుషుల్నే కడతేర్చుతున్నారు. రక్త సంబంధం లేదు..స్నేహ బంధం లేదు. డబ్బుల కోసం స్నేహితుడి శవాన్ని రెండేళ్లు ప్రిడ్జ్ లో పెట్టిన దారుణం బయటపడింది.
అతను 20 అడుగుల మంచం చేయించుకున్నాడు. ఎందుకంటే ఆరుగురు భార్యలతో కలిసి ఉండాలంటే ఆమాత్రం ఉండాలిగా అంటున్నాడు.
పట్టపగలు కత్తులతో దాడులు చేసి హత్యలు చేస్తున్న ఘటనలో నగరంలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. పోలీస్ స్టేషన్లకు, న్యాయస్థానాలకు సమీపంలో కూడా ఈ దారుణ హత్యలు జరగుతుంటే ఇక భద్రతకు చోటెక్కడ? అనే ఆందోళనలు కలిగిస్తున్నాయి నగరవాసులకు.
డాక్టర్ల ముసుగులో మనిషి అవయవాలను ఏదో వస్తువుల్లా అమ్మేస్తున్నారు. విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న డాక్టర్ రాజశేఖర్ దారుణాలు అన్నీ ఇన్నీ కావు.
బంగారు నిల్వలు పెంచుకోవడానికి చాలా దేశాలు పోటీపడుతున్నాయి. ప్రపంచంలోని ఉన్న సెంట్రల్ బ్యాంకులు అన్నీ తమ వాస్తవ అవసరాలకన్నా రెండున్నర రెట్లు అధికంగా బంగారాన్ని తీసుకున్నాయి. ఈ లిస్టులో భారత్ది అగ్రస్థానమని చెబుతున్నారు ఆర్థికవేత్తలు.
కర్ణాటక ఎన్నికల్లో గెలుపు కోసం అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండు పోటీ పోటీగా కృషి చేస్తున్నాయి. గతంతో వ్యూహాత్మక రాజకీయాలతో అధికారం చేపట్టిన బీజేపీ ఆసారి మాత్రం అధికారం చేపట్టాలంటే ప్రధాని చేసే మ్యాజిక్పైనే ఆశ పెట్టుకుంది. వారి ఆశలకు జీవంప�
బంగారం కేవలం అలకారం మాత్రమే కాదు..పెట్టుబడి కోసం కూడా..ఏదైనా అవసరం వస్తే బంగారం ఉందనో భరోసా కోసం బంగారాన్ని కొని దాచుకుంటుంటారు. బంగారం అంటే మహిళలకు మక్కువ అంటారు. కానీ మహిళలు బంగారం కొనేది కేవలం అలకారం కోసమేకాదు ముందస్తు జాగ్రత్త కోసం..ఏ అవస�
వివేకా లేఖపై వారిద్దరి నుంచి కూపీ లాగుతున్న సీబీఐ
పవన్ కల్యాణ్, మేము కలిస్తే మీకేంటి నొప్పి?రజనీకాంత్ ఆంధ్రప్రదేశ్ వస్తే వైసీపీ నేతలకు ఎందుకంత కడుపు మంట? ఎందుకు అంత దారుణంగా విమర్శిస్తున్నారు?
YS వివేకా ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న లక్ష్మీదేవి కుమారుడు ప్రకాష్. వైయస్ వివేక హత్య జరిగిన రోజు లెటర్ దాచి పెట్టడంపై ప్రకాష్ ను విచారిస్తున్నారు సీబీఐ అధికారులు.
ఆంధ్రప్రదేశ్ లో పాలన అంతా రివర్స్ పద్ధతిలో జరుగుతోందని రివర్స్ గేర్లు వేసుకుంటూ సీఎం జగన్ స్పీడ్ గా వెళ్తున్నారని..దీని ఫలితంగా వ్యవస్థలన్నీ పతనావస్థకు చేరాయని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు విమర్శించారు. సీఎం జగన్ కన్నార్పకుండా అబద్ద
కర్ణాటకలో నోట్ల కట్టలు చెట్లకు కాస్తున్నాయి..ఇదేదో వింత అనుకోవద్దు. నిజ్జంగా నిజం. చెట్టుపై మూటను చూసి కిందకు దించి చూడగా మూటలో కోటి రూపాయలున్నాయి..!!