Home » Author »Narender Thiru
తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు ముగ్గురు నిందితులు. అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు మూడు నెలలు ఈ దారుణానికి తెగబడ్డారు. చివరకు బాలిక తప్పించుకుంది.
మూడేళ్లలో పులుల దాడుల్లో దేశవ్యాప్తంగా 125 మంది మరణించినట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే మూడేళ్లలో 329 పులులు కూడా ప్రాణాలు కోల్పోయాయి. కేంద్ర పర్యావరణ శాఖ పార్లమెంటులో వెల్లడించిన వివరాలివి.
ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న కామన్వెల్త్ గేమ్స్కు సంబంధించి భారత అథ్లెట్ల బృందానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఈ గేమ్స్కు స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా దూరం కానున్నాడు. వైద్యుల సూచన మేరకు నెల రోజులు విశ్రాంతి తీసుకోనున్నా�
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉందన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఇది ఇలాగే ఉంటే దేశం మరో శ్రీలంక అవుతుందన్నారు. తనకు అవకాశం ఇస్తే ఏపీని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన విమర్శలు చేశారు.
కారుతో సినిమాల్లోలాగా స్టంట్లు చేసేందుకు ప్రయత్నించాడో డ్రైవర్. దీంతో కారు రోడ్డుపై డివైడర్ పైకెక్కి, అవతలి రోడ్డు వైపు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
గుజరాత్లో నకిలీ మద్యం 25 మంది ప్రాణాలు తీసింది. మరో 40 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అక్రమ మద్యం వ్యాపారుల నిర్లక్ష్యమే దీనికి కారణం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్క రోజులోనే దాదాపు రెండు వేల కరోనా కేసులు తగ్గడం గమనార్హం. శనివారంతో పోలిస్తే ఆదివారం కొంత తగ్గుదల కనిపిస్తే, సోమవారం మరిన్ని కేసులు తగ్గాయి.
పబ్బులో ఒక యువకుడిపై ఇద్దరు అమ్మాయిలు దాడి చేశారు. ఈ ఘటన ఇటీవల ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో జరిగింది. స్థానిక ‘అన్ప్లగ్డ్’ అనే పబ్బులో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి శుభాకాంక్షలు చెబుతారు. రాష్ట్రపతిని పలు అంశాలపై వినతిపత్రం అందజేస్తారు. కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర స
నేటి నుంచే 5జీ స్పెక్ట్రమ్ వేలం జరగనుంది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో నెట్వర్క్, గౌతమ్ అదానీకి చెందిన అదాని డాటా నెట్వర్క్స్, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు ఈ వేలంలో పాల్గొనబోతున్నాయి.
దేశంలో యాపిల్ ఫోన్ అమ్మకాలు ఇటీవలి కాలంలో భారీగా పెరిగాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దాదాపు 12 లక్షల ఐ ఫోన్లు అమ్ముడయ్యాయి. మరోవైపు ఐప్యాడ్స్ అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి.
మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధికారిక నివసమైన రాష్ట్రపతి భవన్ను ఖాళీ చేశారు. సోమవారం ఉదయం ఆయన రాష్ట్రపతి భవన్ వదిలి కొత్త నివాసానికి చేరుకున్నారు. ఇకపై కుటుంబంతో కలిసి 12, జన్పథ్లోనే ఉంటారు.
నగల కోసం ఇంటి ఓనర్ను దారుణంగా హత్య చేశాడు అద్దెకుంటున్న వ్యక్తి. 75 ఏళ్ల వృద్ధురాలిని ఏకంగా 91 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు కొడుక్కి ఫోన్ చేసి చెప్పాడు. మరి పోలీసులకు ఎలా చిక్కాడంటే..
చైనాకు తాను అనుకూలం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని బ్రిటన్ ప్రధాని అభ్యర్థి రిషి సునక్ ఖండించారు. తాను ప్రధానిగా ఎన్నికైతే చైనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. ప్రధానిగా ఎన్నికైన మొదటి రోజునుంచే ఈ పనిచేస్తానన్నారు.
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఆదివారంతో పోలిస్తే గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మూడున్నర వేల వరకు తక్కువ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో మంకీపాక్స్ లక్షణాలున్న కేసు బయటపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాధితుడు హైదరాబాద్లోని ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే అతడి నమూనాలు ల్యాబ్కు పంపగా, ఈరోజు ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది.
క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆన్లైన్లో కనిపించే ఫేక్ వెబ్సైట్స్, యాప్స్లో పెట్టుబడి పెట్టి మోసపోతున్నారు. తాజాగా ముంబైకి చెందిన ఒక యువకుడు ఏకంగా నాలుగు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు.
మూడేళ్లుగా పెంచుకుంటున్న ఓనర్పైనే దాడి చేసి చంపేసిందో కుక్క. అయినప్పటికీ ఆ కుక్కను పెంచుకునేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు కూడా ఆ బాధ్యత తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.
భారీ వర్షాల కారణంగా నది ఉప్పొంగి ఏకంగా బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లో సోమవారం ఉదయం జరిగింది. సోలాంగ్-మనాలిని కలుపుతూ నిర్మించిన కలప బ్రిడ్జి ఇది.
రష్యా నుంచి ఇటీవల భారత దిగుమతులు భారీ స్థాయిలో పెరిగినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. రష్యాపై అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో అక్కడి ఉత్పత్తుల్ని చవకగా కొనేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.