Home » Author »Narender Thiru
2023 జనవరి 18న కొత్త సచివాలయం ప్రారంభం
రాజధానిపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదన్న హైకోర్టు
అసోంలో ర్యాగింగ్ ఒక విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. ర్యాగింగ్ భరించలేక ఒక విద్యార్థి హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై అసోం సీఎం స్పందించారు.
చైనాలో కోవిడ్ ఆంక్షల్ని ఎత్తివేయాలని కోరుతూ ప్రజలు తీవ్రంగా ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వం భద్రతా దళాలతో వాటిని అణచివేస్తోంది. అయితే, తాజాగా ఒక మహిళ భద్రతా దళాలకు ఎదురు నిల్చింది.
పరుగుల రాణిగా పేరు తెచ్చుకున్న పీటీ ఉష భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నిక కానున్నారు. ఐఓఏ చరిత్రలో ఈ పదవి చేపట్టబోతున్న తొలి మహిళగా నిలవనున్నారు.
గత సెప్టెంబర్లో దేశంలోకి అడుగుపెట్టిన చీతాలు మన వాతావరణానికి అలవాటు పడుతున్నాయి. దీంతో అధికారులు వరుసగా వాటిని అడవిలోకి వదిలేస్తున్నారు. ఇప్పటికే రెండు చీతాల్ని విడిచిపెట్టిన అధికారులు, సోమవారం మరో రెండు చీతాల్ని వదిలేశారు.
అమెరికాలో వీకెండ్ సందర్భంగా సరదాగా ఈతకు వెళ్లిన తెలంగాణ యువకులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఉత్తేజ్ కుంట, శివ కెల్లిగారిగా గుర్తించారు.
శ్రద్ధను హత్య చేయడంతోపాటు, ఆధారాలు తుడిచేయడంలో ఆఫ్తాద్కు మరొకరు సహకరించారా? ఈ విషయంపై పోలీసుల్లో అనుమానాలు బలపడుతున్నాయి. విచారణలో భాగంగా ఆఫ్తాద్ వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉంది.
విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్లో వరుసగా ఏడు సిక్సర్లు కొట్టి అరుదైన రికార్డు నెలకొల్పాడు. అహ్మదాబాద్లో మోదీ స్టేడియం ఈ రికార్డుకు వేదికైంది.
టాటా స్టీల్ ప్లాంట్లో 110 మీటర్ల ఎత్తున్న చిమ్నీని ప్లాంట్ అధికారులు ఆదివారం కూల్చేశారు. 27 ఏళ్ల క్రితం నిర్మించిన దీనిని 11 సెకండ్లలోనే కూల్చేశారు. ఈ వీడియోను సంస్థ ట్వీట్ చేసింది.
శ్రద్ధ హత్య ఘటన మరువక ముందే ఢిల్లీలో అలాంటి మరో ఘటన వెలుగుచూసింది. ఢిల్లీలో ఒక మహిళ తన భర్తను చంపి, శరీరాన్ని పది ముక్కలుగా నరికింది. శరీర భాగాల్ని ఫ్రిజ్లో దాచి ఉంచింది. దీనికి ఆమె కొడుకు కూడా సహకరించాడు.
రాజధాని అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నిర్మాణాల కాల పరిమితికి సంబంధించిన అంశాలపై మాత్రమే స్టే విధించింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే దేశంలో ఐటీ రైడ్స్ ఉండవు: మంత్రి మల్లారెడ్డి
శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో
హిజాబ్ విషయంలో ఇరాన్ ప్రభుత్వం ఏమాత్రం తగ్గడం లేదు. హిజాబ్ ధరించని ఒక మహిళకు సర్వీస్ చేసినందుకు బ్యాంక్ మేనేజర్ను ఉద్యోగంలోంచి తీసేసింది ఇరాన్ ప్రభుత్వం.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టాల్సిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం నిర్మల్ జిల్లా భైంసా నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.
మహారాష్ట్రలోని ఒక రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో ప్రయాణికులు బ్రిడ్జి పై నుంచి కింద ఉన్న రైలు పట్టాలపై పడిపోయారు. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
‘బ్లాక్ హోల్’ గురించి పరిశోధనలు జరుపుతున్న అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు తాజాగా ఒక వీడియో రిలీజ్ చేశారు. బ్లాక్ హోల్ దగ్గర వినిపించే శబ్దానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు.
ఢిల్లీలో ఒక యూట్యూబ్ జంట హనీ ట్రాపింగ్కు పాల్పడింది. ఒక వ్యాపారికి దగ్గరైన యువతి, అతడితో ఏకాంతంగా గడిపింది. దీనికి సంబంధించిన ఆధారాల్ని ఆ జంట సేకరించింది. తర్వాత ఇద్దరూ కలిసి వ్యాపారిని బెదిరించి రూ.80 లక్షలకుపైగా వసూలు చేసింది.
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు వాడేవారికి హెచ్చరిక. మీ ఫోన్లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి. లేకుంటే మీ డేటా హ్యాకర్ల చేతికి వెళ్లిపోతుంది. ఈ విషయంపై గూగుల్ సంస్థ తాజాగా చేసిన సూచనలివే.