Home » Author »Narender Thiru
అధికార బీజేపీ నుంచి వంద మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకొస్తే సీఎం పదవి ఇస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. ఉత్తర ప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.
వెలుగులోకి నకిలీ సీబీఐ ఆఫీసర్ శ్రీనివాసరావు మోసాలు
ఫామ్హౌస్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
ఎలన్ మస్క్ మరో సంచలనానికి తెరతీయబోతున్నాడు. మనిషి మెదడులో న్యూరాలింక్ చిప్ ప్రవేశపెట్టబోతున్నాడు. మస్క్కు చెందిన ‘న్యూరాలింక్’ సంస్థ రూపొందించిన చిప్ మనిషి మెదడులో ప్రవేశపెడితే మెదడుతోనే నేరుగా కంప్యూటర్ ఆపరేట్ చేయొచ్చు.
ముస్లిం అమ్మాయిల పెళ్లిపై ఝార్ఖండ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పదిహేనేళ్లు దాటిన ముస్లిం యువతులు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని కోర్టు నిర్ణయం తీసుకుంది.
పాకిస్తాన్ నుంచి వరుసగా దూసుకొస్తున్న డ్రోన్లకు చెక్ పెట్టేందుకు ఇండియన్ ఆర్మీ గద్దలను వినియోగించనుంది. దీనికోసం ఇప్పటికే వాటికి శిక్షణ ఇస్తోంది.
మత మార్పిడి నిరోధక బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కొత్త చట్టం ప్రకారం... ఎవరైనా బలవంతపు మత మార్పిడులకు పాల్పడితే పదేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ 83వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ యాత్ర మధ్య ప్రదేశ్లోని ఉజ్జైన్లో సాగుతోంది. ఈ యాత్రలో గురువారం బాలీవుడ్ సినీ నటి పాల్గొన్నారు.
దక్షిణ కొరియా నుంచి ఇండియా వచ్చిన యువతిపై ముంబైలో అసభ్యంగా ప్రవర్తించాడో యువకుడు. ఈ ఘటన ఆమె యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా టెలికాస్ట్ అయింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఐఆర్సీటీసీ ప్రకటించింది. మొత్తం 230కిపైగా రైళ్లను రద్దు చేసింది. వీటిలో 180 రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. మిగతా రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.
205 కేజీల ఉల్లిపాయల్ని మార్కెట్లో విక్రయించిన రైతు చేతికొచ్చింది రూ.8.36 మాత్రమే. దీనికి సంబంధించిన రశీదు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది రైతు దుస్థితికి నిదర్శనమని నెటిజన్లు అంటున్నారు.
అంతర్జాతీయ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఐసిస్ చీఫ్ అబూ హసన్ అల్ హషిమి అల్ ఖురేషి మరణించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఆయన మరణంతో ఐసిస్ కొత్త చీఫ్ను ఎన్నుకుంది.
బిహార్లోని ఒక గ్రామ పరిధిలో రెండు కిలోమీటర్ల రోడ్డు తెల్లారేసరికి మాయమైంది. రోజూ నడిచే రోడ్డు తెల్లారి లేచేసరికి కనిపించకుండా పోవడంతో గ్రామస్తులు షాక్కు గురయ్యారు.
శ్రద్ధా వాకర్ను చంపినందుకు పశ్చాత్తాపపడటం లేదు ఆఫ్తాబ్ అమీన్. పాలిగ్రాఫ్ పరీక్షలో ఈ విషయం వెల్లడైంది. అలాగే శ్రద్ధా వాకర్ తన ప్రేయసిగా ఉన్నప్పటికీ మరికొందరు యువతులతో డేటింగ్ చేసినట్లు ఆఫ్తాబ్ తెలిపాడు.
భాగ్యనగరంలో.. భూగర్భ మెట్రో
టీపీసీసీ ప్రక్షాళనపై హైకమాండ్ కసరత్తు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా కూడా తెరవబోదని అభిప్రాయపడ్డారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని, కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటుదన్నారు.
ఏపీలో టీచర్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్కూల్ టీచర్లను విద్యా సంబంధ కార్యక్రమాలు మినహా మరే ఇతర కార్యక్రమాలకు వాడుకోకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
పోర్న్ వీడియోలకు అలవాటుపడ్డ ఒక యువకుడు ఆ వీడియోలు చూసి ఘాతుకానికి పాల్పడ్డాడు. పక్కింట్లో ఉండే పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం హత్య చేశాడు.
హైదరాబాద్, దిల్షుక్నగర్ వద్ద నవంబర్ 1న ఆర్టీసీ బస్సులోంచి కింద పడ్డ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. తీవ్ర గాయాలపాలైన యువతికి నెల రోజులుగా చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు కోల్పోయింది.