Home » Author »naveen
తిరుమల శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేశారని, వేసవిలో భక్తులకు సరైన ఏర్పాట్లు చేయలేదని శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా..(TTD Condemns Paripoornananda Allegations)
టాస్ నెగ్గిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ బౌలర్లు విజృంభించారు. కోల్ కతా బ్యాటర్లను బెంబేలెత్తించారు. దీంతో కోల్ కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి..
యుక్రెయిన్ కు సాయం అందించే దేశాలకు మరోసారి వార్నింగ్ ఇచ్చింది రష్యా. యుక్రెయిన్ కు సాయం చేస్తే తమ ఆర్మీ చూస్తూ ఊరుకోదని చెప్పింది. మెరుపు వేగంతో దాడులు చేస్తామని హెచ్చరించింది.(Russia Warns Countries)
కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించ లేదు. రాష్ట్రంలో నేటివరకు 3,35,31,114 కరోనా పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 4వేల 169 కరోనా పరీక్షలు నిర్వహించగా..(AP Corona Latest News)
మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎంపికపై చర్చ జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల రూపంలో సంపదను పంచి పెడుతుంటే, ఇద్దరు దోస్తుల కోసం దేశ సంపదను మోదీ ప్రభుత్వం కార్పొరేట్ గద్దలకు పంచి పెడుతోంది.
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ సభలో మాట్లాడిన జగన్.. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబుకి, తనకు ఉన్న తేడా ఏంటో చెప్పారు.
ఇల్లు అంటే ప్రతి ఒక్కరికీ శాశ్వత చిరునామా. అందరికీ సొంతిల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రూ.35 వేల కోట్లు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చినట్లు అవుతుంది.(CM Jagan Good News)
ఈ సీజన్ లో బెంగళూరు బ్యాటర్లు తీరు మారలేదు. మరోసారి ఘోరంగా విఫలం అయ్యారు. దీంతో రాజస్తాన్ చేతిలో చిత్తుగా ఓడారు.(IPL2022 RR Vs RCB)
తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 15వేల 633 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా..
2014లో TSPSC ఏర్పడ్డాక విడుదలైన తొలి గ్రూప్ -1 నోటిఫికేషన్. గ్రూప్-1 సర్వీసుల్లో మొదటిసారి EWS, స్పోర్ట్స్ రిజర్వేషన్ అమలు. ఇంటర్వ్యూలు లేకుండానే ఎంపిక. (Group 1 Notification Highlights)
వరుసగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ తీరు వల్లే మాఫియా జులుం చూపిస్తోంది.
ఈ మ్యాచ్ లో బెంగళూరు బౌలర్లు విజృంభించారు. బ్యాటింగ్ పరంగా బలంగా ఉన్న రాజస్తాన్ను మోస్తరు పరుగులకే కట్టడి చేశారు.
26 జిల్లాలు ఎందుకు ఏర్పాటు చేశామన్నది అందరికీ తెలియాలని సీఎం జగన్ అన్నారు. పరిపాలన అనేది సులభతరంగా ఉండాలని, ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువలో ఉండాలని అభిప్రాయపడ్డారు.
పువ్వాడ వేధింపులు, దుర్మార్గాలకు ఖమ్మంలో ఓ పార్టీ కార్యకర్త మృతి చెందాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కులాన్ని అడ్డు పెట్టుకుని పువ్వాడ అజయ్ బతకాలని..
తిరుపతి రుయా ఘటనపై 10టీవీ కథనాలతో ఏపీ సర్కార్ యాక్షన్ మొదలు పెట్టింది. అంబులెన్స్ మాఫియా ఘటనలో రుయా ఆర్ఎంవో పై వేటు పడింది.
వందలు, వేల మంది బిలియనీర్లను నేను తీసుకొచ్చి తెలంగాణను డెవలప్ చేశానని కేఏ పాల్ వివరించారు. జార్జిబుష్ ని, బిల్ క్లింటన్ ని హైదరాబాద్ కు తీసుకొచ్చింది నేనే అన్నారు.
మూడో ప్రపంచ యుద్ధం గురించి రష్యా సంచలన వ్యాఖ్యలు చేసింది. భయాలను మరింత పెంచింది. మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించి అసలైన ముప్పు..(World War Three)
చెన్నై మళ్లీ ఓటమి బాట పట్టింది. పంజాబ్ చేతిలో ఓటమి పాలైంది. పంజాబ్ నిర్దేశించిన 188 పరుగుల టార్గెట్ ను ఛేదించలేకపోయింది.
సైబర్ నేరగాళ్ల కన్ను వాట్సాప్ పై పడింది. వాట్సాప్ లో బగ్స్, ఇతర సమస్యలను తీర్చడానికి కంపెనీ తీసుకొచ్చిన వాట్సాప్ సపోర్ట్ ను..(WhatsApp Support)