Home » Author »naveen
చైనాలోని రెండో అతిపెద్ద నగరం షాంఘై. ఇప్పుడు కళ తప్పింది. పూర్తిగా మారిపోయింది. బోసిపోయి కనిపిస్తోంది. ఎడారి ప్రాంతాన్ని తలపిస్తోంది.(Covid Effect On Shanghai)
అనకాపల్లి పుష్ప ఘటన వివాహానికి ముందే జరిగితే, ఈ ఘటన వివాహం అయిన మూడు వారాలకు జరిగింది. బ్లేడ్ తో నవవధువు భర్త రాజు గొంతు కోసింది.
బోండా ఉమ ఆడిన రాజకీయ డ్రామాలో చంద్రబాబు పావులా మారారు. బోండా ఉమ లాంటి కాలకేయులకు చంద్రబాబు టీమ్ లీడర్.
ముంబై ఇండియన్స్ తీరు మారలేదు. ఈ సీజన్ లో మరో పరాజయం ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు ఓటమి పాలైంది.
తెలంగాణ రాష్ట్రంలో క్రితం రోజుతో పోలిస్తే (31) కొత్త కేసులు తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10వేల 312 కరోనా పరీక్షలు నిర్వహించగా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కూళ్లకు మే 6 నుంచి వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ప్రభుత్వ టీచర్లకు మాత్రం సెలవులు రద్దు చేసింది.
పరీక్షల భయం ఓ విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. టెన్త్ పరీక్షలు పాస్ కాలేను అనే ఆందోళనతో ప్రాణాలు తీసుకోవాలని అనుకుంది. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ముంబై ముందు 169 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.
ఐపీఎల్ లో రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ తాజా సీజన్ లో ఇప్పటిదాకా ఒక్క విజయం సాధించలేకపోయిందంటే విమర్శకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో 86 కేజీల విభాగంలో దీపక్ పునియా రజతం సాధించాడు. ఫైనల్లో కజకిస్థాన్కు చెందిన అజామత్ చేతిలో 1-6 తేడాతో ఓటమి చెందాడు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచాయి. ఇప్పటికీ రుణమాఫీ చేయలేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోసం చేశారు.(Bhatti Vikramarka On Farmers)
జార్ఖండ్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఆరుగురు మైనర్లు 11ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేశారు.(Minors Gang Rape Girl)
రష్యాకు మద్దతు కొనసాగిస్తే చైనా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. పద్ధతి మార్చుకోకపోతే రష్యాకు పట్టిన గతే చైనాకు..(America Warns China Again)
దేశ ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ లో పర్యటన సందర్భంగా రూ.20వేల అభివృద్ధి పనులు ప్రారంభించారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
ఆంధ్రప్రదేశ్లో స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్ 2022 సీజన్ 15లో సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా విజయాలు నమోదు చేస్తోంది. తాజాగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లోనూ హైదరాబాద్ అదరగొట్టింది.
ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్లు చెలరేగారు. నిప్పులు చెరిగే బంతులు సంధించారు. దీంతో బెంగళూరు జట్టు 68 పరుగులకే కుప్పకూలింది.
దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. రాహుల్ సభ ద్వారా.. రైతులకు ఏం చేస్తామో చెప్తామన్నారు.(Revanth Reddy On Farmers)
ఉత్కంతభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ గెలిచింది. గుజరాత్ నిర్దేశించిన 157 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా..
రాష్ట్రంలో కరోనా కేసులు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి. 24 గంటల వ్యవధిలో 2వేల 870 కరోనా పరీక్షలు నిర్వహించగా, కేవలం..