Home » Author »naveen
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. చెన్నై ముందు 156..
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాకూడదని అన్నారు. ఇదే తన కోరిక అని చెప్పారు.(Sajjala On Chandrababu)
ఢిల్లీ, పంజాబ్ లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మాదిరిగానే కర్నాటకలోనూ తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.
ఐపీఎల్ 2022 సీజన్ 15లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఒకే ప్రత్యర్థి జట్టుపై..
రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఎండల తీవ్రత కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే..
బెంగళూరు నిర్దేశించిన 182 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో 163 పరుగులకే పరిమితం అయ్యింది. దాంతో 18 పరుగుల తేడాతో..
రాష్ట్రంలో గడిచిన 24 గంట్లలో 3వేల 221 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఐదు మందికి పాజిటివ్ గా తేలింది.
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 14వేల 339 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 22 మందికి పాజిటివ్ గా..
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. లక్నో ముందు 182 పరుగుల..
యుక్రెయిన్ సేనలకు రష్యా మరోసారి వార్నింగ్ ఇచ్చింది. తక్షణమే ఆయుధాలు వీడాలని అల్టిమేటమ్ జారీ చేసింది.(Russia Warning To Ukraine)
కాబోయే భర్త గొంతు కోసిన పుష్పను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కేసుకి సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు.(Pushpa Slits Fiance Throat)
తహసీల్దార్లతో సంబంధం లేకుండా ఆటో మ్యుటేషన్ తెస్తున్నాము. రెండు నెలల్లో ఆటో మ్యుటేషన్ ప్రక్రియ అందుబాటులోకి వస్తుంది.(Land Mutations)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. వారం పది రోజుల్లో పవన్ కల్యాణ్ పర్యటన..
తనకు కాబోయే భర్తపై తానే దాడి చేసినట్లు వధువు పుష్ప ఒప్పకుంది. అంతేకాదు అలా చేయడానికి కారణం ఏంటో కూడా తెలిసింది.
ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో కోల్ కతాపైరాజస్తాన్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. చాహల్ (5/40) హ్యాట్రిక్ వికెట్లతో..
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 13వేల 272 కరోనా టెస్టులు చేయగా కొత్తగా 20 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(Telangana Corona Latest Bulletin)
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోర్ నమోదు చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఏపీలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,375 కరోనా పరీక్షలు నిర్వహించగా..
బీసీ మహిళకు మంత్రి పదవి లభించడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఓర్వలేకుండా ఉన్నారని మండిపడ్డారు. ప్రజల మద్దతు కోల్పోయినా..
రాష్ట్రంలో దళితబంధు కోసం బడ్జెట్ లో రూ.47,370 కోట్లు కేటాయిస్తే.. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తంలో ఉన్న దళితుల కోసం..