Home » Author »naveen
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కోల్ కతా ముందు 157..
Ambati Rambabu On Polavaram : పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడానికి మీరంటే మీరే కారణం అని ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్న
ఉద్యమ ఫలాలు తప్ప ఉద్యమ ఆకాంక్షలు అవసరం లేదు అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ధరల పెరుగుదల పేదలపై..
కొంతమంది కార్పొరేటర్లపై వచ్చిన ఫిర్యాదులపై ఫైర్ అయ్యారు. అవినీతికి పాల్పడొద్దని హితవు పలికారు. వారిని వేధించవద్దని సూచించారు.
రెండు నెలలుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఐక్యరాజ్యసమితి చీఫ్ ప్రయత్నాలు ప్రారంభించారు.(UN Chief Antonio Guterres)
ఢిల్లీ పై రాజస్తాన్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. 223 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ.. 20 ఓవర్లలో..
ఓ మహిళ పెళ్లి పేరుతో ఘరానా మోసానికి పాల్పడింది. ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.46లక్షలు కాజేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.
తెలంగాణలో కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. క్రితం రోజుతో (17) పోలిస్తే కొత్త కేసుల సంఖ్య పెరిగింది. (Telangana Covid Latest News)
వీఐపీల ప్రొటోకాల్ నెపంతో సాధారణ భక్తులకు ఇబ్బంది కలిగించొద్దని మంత్రి చెప్పారు. వేసవిలో ఇబ్బందులు కలగకుండా..
నరసరావుపేట లో కిడ్నాప్ కలకలం రేగింది. జువెలర్స్ లో పని చేస్తున్న రామాంజనేయులు (31) కిడ్నాప్ అయ్యాడు.
మెడికల్ పీజీ సీట్ల కౌన్సిలింగ్ లో అవకతవకలు జరిగినట్టు వార్తలు రావడంపై డీఎంఈ రమేశ్ రెడ్డి స్పందించారు. అందులో ఎటువంటి నిజం లేదన్నారు.(PG Medical Seats Scam)
రేషన్ బియ్యానికి నగదు బదిలీ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి దీన్ని వాయిదా వేసింది.
రైతుల కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి చెప్పారు. రైతులకు ఆలస్యం లేకుండా సకాలంలో డబ్బులు పడేలా..
అంబటి రాంబాబు.. నీటి పారుదల శాఖ మంత్రో లేక అవగాహన లేని మంత్రో అర్ధం కావట్లేదన్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ పై అవగాహన లేకుండా..
మీరు ఎస్బీఐ కస్టమరా? అయితే జాగ్రత్త.. ఈ ఫోన్ నెంబర్స్ తో కేర్ ఫుల్ గా ఉండాల్సిందే అని ఎస్బీఐ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.(SBI Customers Alert)
వరుసగా 7వ మ్యాచులోనూ పరాజయం పాలైంది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో ముంబై ఓటమి చవి చూసింది.
భారత్ స్వాతంత్ర్య స్వప్నం ఎర్రకోట నుంచి ప్రతిధ్వనించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహనీయుల త్యాగాల ఫలితంగా..
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 14వేల 337 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 17మందికి పాజిటివ్ గా..(Telangana Corona Latest News)
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. చెన్నై ముందు 156..